Formula E Case: ఫార్ములా ఈ కార్ కేసు.. అరెస్టులకు రంగం సిద్ధమైందా..?
2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E-Race Case) వెనుక ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఇది తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో సంచలనం సృష్టించింది. భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదర...
July 3, 2025 | 04:42 PM-
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి (TJS) బృందం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో టీజేఎస్ నేతలు ముఖ్యమంత్రి ని కలిసి ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతులకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ...
July 3, 2025 | 01:13 PM -
Arvind Kumar: అర్వింద్కుమార్కు మరోసారి ఏసీబీ నోటీసులు
ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ (Arvind Kumar)కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ-కార్ రేస్ (E-Car Race) కేసుకు
July 2, 2025 | 07:10 PM
-
AIG హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన...
July 2, 2025 | 05:18 PM -
Anirudh Reddy: ‘ఆంధ్రోళ్లు మంచిగా చెప్తే వినరు..’ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే (Jadcherla MLA) అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy), ఆంధ్రోళ్లపై చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu) కోవర్టులు తెలంగాణలో ఉన్నారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాక ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినరని చెప్పారు. ఈ వ్య...
July 2, 2025 | 04:15 PM -
Revanth Reddy: పాశమైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక కోటి ...
July 1, 2025 | 08:14 PM
-
Revanth Reddy: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనాస్థలి వద్ద మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇది అత్యంత విషాదకరమైన దుర్ఘటన. ఇప్పటివరకు ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదు. ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు.. 143 మంది ఉన్నారు… 58 మందిని అధికారులు గుర్తించారు.. మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులన...
July 1, 2025 | 04:33 PM -
Raja Singh: రాజా సింగ్ రాజీనామా వెనుక హైడ్రామా.. అసలేం జరిగిందంటే..!!
తెలంగాణ బీజేపీలో (Telangana BJP) గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) రాజీనామా సంచలనం సృష్టించింది. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్.రామచందర్ రావు (Ramachandra Rao) ఎంపిక కావడంతో రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను అధ్యక్ష పదవికి పోటీ చేయనివ్వలేదంటూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చే...
July 1, 2025 | 11:25 AM -
TDC: డెంటిస్టులు సౌందర్య సర్జరీలు చేయొచ్చు.. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ కౌంటర్
డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI) ప్రమాణాల ప్రకారం శిక్షణ పొందిన ఓరల్-మాక్సిలోఫేషియల్ సర్జన్లు (OMFS) ప్లాస్టిక్ సర్జరీ వంటి సౌందర్య ప్రక్రియలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తదితర చికిత్సలు చేయడానికి అర్హత కలిగి ఉంటారని తెలంగాణ డెంటల్ కౌన్సిల్ (TDC) స్పష్టం చేసింది. డెంటిస్టులు ఇలాంటి ప్రక్రియలు చేయ...
July 1, 2025 | 11:15 AM -
Pashamylaram: కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై హరీష్ రావుకు మంత్రి వివేక్ కౌంటర్
సంగారెడ్డిలోని పాశమైలారంలో (Pashamylaram) సిగాచి కెమికల్స్ పరిశ్రమలో (Sigachi Chemical Industry)) రియాక్టర్ పేలిన దుర్ఘటనలో 14 మంది మరణించగా, మరో 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు (Harish Rao).. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చే...
July 1, 2025 | 11:12 AM -
Ponnam Prabhakar: రాజాసింగ్ రాజీనామాతో.. బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..!
తెలంగాణ బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసిందని, బీసీ వ్యతిరేక పార్ట...
July 1, 2025 | 11:10 AM -
Raja Singh: రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరింది: బీజేపీ సీరియస్
తెలంగాణ బీజేపీలో (BJP) రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనతో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి (Kishan Reddy) ఆయన పంపిన లేఖలో చేసిన ఆరోపణలు కూడా సంచలనంగా ...
July 1, 2025 | 10:30 AM -
Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వస్తే .. బీసీ సీఎం : బండి సంజయ్
బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా
June 30, 2025 | 07:33 PM -
Raja Singh: తెలంగాణ బీజేపీలో సంచలనం.. ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే (Gosha Mahal MLA), బీజేపీ కీలక నాయకుడు రాజా సింగ్ (Raja Singh) పార్టీకి రాజీనామా (resignation) చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్...
June 30, 2025 | 05:34 PM -
Jagruti: వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం
తెలంగాణ జాగృతి (Jagruti) ఆధ్వర్యంలో ప్రవాస తెలంగాణ బిడ్డల సంక్షేమానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వివిధ దేశాల శాఖలకు నూతన అధ్యక్షులను ఆ సంస్థ
June 30, 2025 | 03:07 PM -
BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును పార్టీ హైకమాండ్ నియమించనుంది. సోమవారం ఉదయం ఈ మేరకు అధికారికంగా సమాచారం అందింది. ఇప్పటివరకు ఈ పదవికి పలు కీలక నేతల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, చివరకు రామచందర్ రావు పేరు ఖరారైంది. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్,...
June 30, 2025 | 03:00 PM -
Ramachandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు..!!
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్ష పదవికి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు (N.Ramachandra Rao) పేరు ఖరారైంది. ఈ నియామకం తెలంగాణ బీజేపీలో (Telangana BJP) కొత్త శకానికి నాంది పలికనంది. ఎన్. రామచందర్ రావు తెలంగాణ బీజేపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. బ్రాహ్మణ...
June 30, 2025 | 10:51 AM -
PJR Flyover: పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన పి.జనార్దన్రెడ్డి ( పీజేఆర్) ఫ్లైఓవర్ (PJR Flyover ) ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
June 28, 2025 | 08:20 PM

- National Awards: ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- Telusu Kada: నయనతార లాంచ్ చేసిన రొమాంటిక్ నంబర్ సొగసు చూడతరమా సాంగ్
- Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి
- Sharukh Khan: జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్కు ఉత్తమ నటుడి జాతీయ అవార్డు
- Venkatesh: వెంకీ జాయిన్ అయ్యేదప్పుడే!
- Kanthara Chapter1: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
- Nagababu: సత్వర న్యాయం అవసరాన్ని బలంగా వినిపించిన నాగబాబు…
- Pawan Kalyan: బొండా ఉమ వ్యాఖ్యలతో పీసీబీ విధులపై పవన్ ఫుల్ ఫోకస్..
- Nara Lokesh: బొత్స విమర్శలకు లోకేష్ కౌంటర్తో సభలో ఉద్రిక్తత..
- YCP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహం.. డైలమాలో వైసీపీ..
