హైదరాబాద్ లో హెచ్సీఏ హెల్త్ కేర్ కార్యకలాపాలు
అమెరికాకు చెందిన హెల్త్ కేర్ సేవల సంస్థ హెచ్సీఏ హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోమేషన్, ఆర్టిఫీషి...
April 1, 2024 | 03:34 PM-
కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిద్దరికీ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కాంగ్రెస్ కండువాలు కప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ...
April 1, 2024 | 03:27 PM -
ఏప్రిల్ 2న బండి సంజయ్ రైతు దీక్ష
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే రైతుల కోసం జంగ్ సైరన్ మోగిస్తున్నట్లు, ఏప్రిల్ 2 మంగళవారం నుంచి రైతు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రౌతు దీక్ష చేస్తు...
April 1, 2024 | 11:47 AM
-
100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్య: మాజీ సీఎం కేసీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఈ 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉ...
April 1, 2024 | 11:45 AM -
కాంగ్రెస్ మాట తప్పింది.. ప్రజలే గుణపాఠం చెప్పాలి : హరీష్ రావు
మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని నిజాంపేట మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర...
April 1, 2024 | 11:38 AM -
ప్రపంచ శాంతి కోసం పరుగు
వికాస్ రాజ్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ IIFL JITO అహింసా రన్ ఫర్ శాంతి & అహింస యొక్క 2వ ఎడిషన్ను జెండా ఊపి ప్రారంభించారు, 2000లో పరుగులో పాల్గొన్నారు. భారతదేశంలోని 80 ప్రదేశాలలో మరియు భారతదేశం వెలుపల 20 ప్రదేశాలలో, అంతటా ఏకకాలంలో ప్రపంచ శాంతి కోసం పరుగు జరిగింది. రన్లో ల...
March 31, 2024 | 08:09 PM
-
బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ పై భద్రాచలం ఈవో కేస్..
ఎన్నికలకు ప్రచారం ఎంత ముఖ్యమో గెలవాలి అంటే లక్ తో పాటు దేవుడి ఆశీర్వాదం ఉండడం కూడా అంతే ముఖ్యం. అందుకే అభ్యర్థులు కులమత బేధాలను పక్కనపెట్టి దేవాలయం దగ్గర నుంచి మసీదు వరకు గెలవాలి అని ప్రతి దగ్గర ప్రత్యేకంగా ప్రార్థనలను నిర్వహిస్తారు. అయితే అనుకోకుండా ఒకరి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది.మహబూబ...
March 31, 2024 | 03:10 PM -
దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా.. మంత్రి పొన్నం సవాల్
బీఆర్ఎస్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు ఏం న్యాయం చేశారో కేటీఆర్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండగా మీరే అన్ని ముఖ్యమైన పదవులు చేపట్ట...
March 30, 2024 | 07:53 PM -
మా ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో… ప్రభుత్వం కూలిపోతుంది
తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందని గుర్తు పెట్టుకోవాలని బీజేపీ శాసనభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 8 మంది బీజేపీ ఎమ్మెల...
March 30, 2024 | 07:50 PM -
తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు : కడియం
బీఆర్ఎస్ నేతలు అయోమయంలో ఉన్నారని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు కుమార్తె కావ్యతో కలిసి మంత్ర...
March 30, 2024 | 07:45 PM -
ఐరాసలో తెలంగాణ యువకుడి ప్రసంగం
ఐక్యరాజ్యసమితి 55వ మానవహక్కుల మండలి సమావేశంలో భారత్ తరపున వికారాబాద్ జిల్లాకు చెందిన సాయిసంపత్ పాల్గొన్నారు. స్విట్జర్ల్యాండ్లోని జెనీవాలో ఈ నెలలో ప్రపంచ మానవ హక్కుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నట్లు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం బద్లా...
March 30, 2024 | 04:23 PM -
బీఆర్ఎస్ అంతు చూసే వరకూ రేవంత్ నిద్రపోరా..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వంద రోజుల్లో తాను అమలు చేస్తానన్న హామీలను అమలులోకి తెచ్చారు. మొదటి వంద రోజులు రేవంత్ రెడ్డి ఆలోచన అంతా పూర్తిగా 6 గ్యారంటీల అమలుపైనే ఉండేది. కానీ వంద రోజులు పూర్తి కాగానే పీసీసీ అధ్యక్షుడిగా ఏం ...
March 30, 2024 | 12:50 PM -
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దుమారం..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత తీవ్ర రూపు దాల్చింది. అది కాస్తా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధానికి తెరతీసింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఓ రకంగా చెప్పాలంటే చట్టవిరుద్ధమని చెప్పొచ్చు. అలాంటిది ప్రణీత్ రావుతో పాటు పలువురుపోలీస్ అధికారులు చట్టవిరుద్ధంగా నేతలు, అధికారులు, ప్రముఖుల ఫోన్లన...
March 30, 2024 | 10:20 AM -
పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారు.. పోచారం..
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా తో పాటు తెలంగాణలో కూడా పార్టీ మార్పులు జరుగుతున్నాయి. పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బయటకు వెళ్తున్న నేతల పై మాజీ స్పీకర్,బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. అవసరంలో అండగా నిలిచిన పార్టీని వదిలి...
March 29, 2024 | 08:53 PM -
పవర్ బ్రోకర్లు, అవకాశవాదులు పార్టీ వదిలిపోతున్నారు: మాజీ మంత్రి హరీశ్రావు
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో పార్టీని వీడుతున్న నాయకులపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు భగ్గుమన్నారు. ఇది ఆకులు రాలే కాలమని, అందుకే పనికిరాని ఆకుల వంటి నాయకులు పార్టీని వీడుతున్నారని హరీశ్రావు నిప్పులు చెరిగారు....
March 29, 2024 | 06:04 PM -
కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వం: కేటీఆర్
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ కీలక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను తర్వాత కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వమని బీఆర్ఎస్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్...
March 29, 2024 | 06:01 PM -
సీఎంగా చేసిన పాపాలే కేసీఆర్ను చుట్టుముట్టాయి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చేసిన పాపాలే కేసీఆర్ను చుట్టుకున్నాయని కాంగ్రెస్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పిం...
March 29, 2024 | 05:59 PM -
కేసుల పరంపరలో కేసీఆర్ కుటుంబం..
నిన్న కాక మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు.. కవిత అరెస్టు అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నే...
March 29, 2024 | 12:54 PM

- K-RAMP: “K-ర్యాంప్” మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘టిక్కల్ టిక్కల్..’ రిలీజ్
- Sindhu: జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బీఆర్జీ పంజా..!
- Nobel Prize: భౌతికశాస్త్రంలో నోబెల్ త్రయం…
- Islamabad: పీఓకే ఆందోళనలకు దిగొచ్చిన పాక్ సర్కార్…
- Telusu Kada: ‘తెలుసు కదా’ తో డైరెక్టర్ గా పరిచయం కావడం ఆనందంగా ఉంది : డైరెక్టర్ నీరజా కోన
- Mass Jathara: ‘మాస్ జాతర’లో నేను ఆర్పిఎఫ్ అధికారి పాత్ర చాలా ప్రత్యేకమైనది- రవితేజ
- Tamilnadu: కరూర్ తొక్కిసలాటతో పెరిగిన విమర్శలు.. టీవీకే చీఫ్ విజయ్ ప్లాన్ బి..
- Washington: ట్రంప్ వీసా ఫీజు పెంపు ఎఫెక్ట్… అమెరికా వర్సిటీలకు తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య
- Chevireddy Mohit Reddy: లిక్కర్ స్కామ్ కేసు లో మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ..
- Chandrababu: ప్రజలను ఆకర్షిస్తున్న చంద్రబాబు .. జగన్ ఇప్పటికైనా తెలుసుకుంటారా?
