హైడ్రా దూకుడు కొనసాగేనా…?
ప్రముఖ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ భవనాలను కూలగొట్టడం ద్వారా .. తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు. గత ప్రభుత్వాలు .. ఈ ఎన్ కన్వెన్షన్ కు నోటీసులిచ్చి, తర్వాత చూసిచూడనట్లు వదిలేశాయి. అయితే విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ గురించి ప్రస్తావించ...
August 25, 2024 | 05:01 PM-
కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న “భారతి” శిష్యులు
అన్నమాచార్యుల వారి సంకీర్తనలను, తత్త్వాన్ని ప్రచారం చేసే నిరంతర యజ్ఞంలో భాగంగా పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో ఆగష్టు 24వ తేదీన "అన్నమ స్వరర్చాన" లో భారతి కూచిపూడి డాన్స్ అకాడెమి విద్యార్థులు జి. సాయిహర్షిత, సి. హెచ్ .గోహిత శ్రీదేవి, ఎ.పి. శోడశి, ఎ.నిర్విఘ్న, ఆర్....
August 24, 2024 | 08:30 PM -
పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్కు తెలియదా? : రఘునందన్
పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్రావు దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్...
August 24, 2024 | 07:42 PM
-
వెంటనే ఆ నిధులు ఇప్పించండి : భట్టి విక్రమార్క
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించి సాయం చేయాలని కోరామని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అసంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్...
August 24, 2024 | 07:33 PM -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డికి షాక్
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ సంస...
August 24, 2024 | 07:30 PM -
నాగార్జునకు హైకోర్టులో ఊరట.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపండి
సినీ నటుడు అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉ...
August 24, 2024 | 07:28 PM
-
మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చా
తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చి రాజకీయం చేశ...
August 24, 2024 | 07:24 PM -
పర్యటకంలో తొలి స్థానం సాధిస్తాం : జూపల్లి
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యటకాభివృద్ధికి సహకరించాలని షెకావత్ను కోరినట్లు వెల్లడిరచారు. జాతీయ స్థాయిలో తెలంగాణ టూరిజం తొమ్మిదో స్థానంలో ఉందన్నారు....
August 24, 2024 | 07:22 PM -
శెభాష్ రేవంత్..! ఈ టెంపో కంటిన్యూ చేయగలరా..?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి చూపూ 5 గ్యారంటీలపైనే ఉండేది. వాటిని అమలు చేస్తే రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్లేనని చెప్పుకొచ్చారు. అందులో మెజారిటీ స్కీంలను పట్టాలెక్కించారు. వాటిలో ఉన్న చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఎవరూ ఊహించని వి...
August 24, 2024 | 04:52 PM -
తొలి భారతీయుడిగా డాక్టర్ గుళ్లపల్లికి .. అరుదైన గౌరవం
ఎల్వీప్రసాద్ కంటి దవాఖాన చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్రావుకు అరుదైన గౌరవం దక్కింది. నేత్రవైద్య రంగంలో డాక్టర్ గుళ్లపల్లి అందిస్తున్న ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆప్తల్మాలజీ ఇటీవల కెనడాలోని వాంకోవర్లో జరిగిన ప్రపంచ ఆప్త...
August 24, 2024 | 02:07 PM -
నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత
గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ బిల్డింగులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు, సిబ్బంది. ఇందులో ఎంతటి వారైనా వదిలేది లేదంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అక్కిన...
August 24, 2024 | 10:40 AM -
మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
“స్పీడ్” పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ(స్పీడ్) పేరుతో కొత్త కార్యాచరణ రూపొందించింది. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 19ప్రాజెక్టులు, పనులను స్పీడ్ పరిధిలోకి తెచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని స్వయంగా పర...
August 24, 2024 | 10:19 AM -
భవిష్యత్లో చర్యకు ప్రతిచర్య తప్పదు : కేటీఆర్
తమ సహనాన్ని పరీక్షిస్తే, చర్యకు ప్రతిచర్య తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాత...
August 23, 2024 | 08:02 PM -
భారత్ నెట్ పథకాన్ని… టీ-ఫైబర్కు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాలకు నెట్వర్క్ కల్పిం...
August 23, 2024 | 07:51 PM -
స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2024, 7వ ఎడిషన్ హైటెక్స్లో ప్రారంభమైంది
ఫిట్గా ఉండండి మరియు జీవనశైలి వ్యాధులు మరియు వైద్యులను దూరంగా ఉంచండి: సినీ నటుడు మరియు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల .హైటెక్స్, స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2024, 7వ ఎడిషన్ను ఆగస్ట్ 23 మరియు 24 తేదీల్లో నగరంలోని మాదాపూర్లోని హైటెక్స్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది. ...
August 23, 2024 | 05:41 PM -
తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్
తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రేషన్ ఉన్నవారికి వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ...
August 23, 2024 | 10:04 AM -
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. జీవితం కోసం క్రీడలు అనే నినాదంతో రూపుదిద్దుకున్న శాట్ కొత్త లోగో, డిజైన్ స్ఫూర్తిమంతంగా ఉందని సీఎం అభినందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శాట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రివర్యులు పొంగుల...
August 22, 2024 | 08:32 PM -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ
రాష్ట్రంలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ ICRISAT సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేలా పరిశోధనలు సాగాలన్నారు. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్...
August 22, 2024 | 08:22 PM

- Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
- OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
- Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై కుట్రలు..!?
- Palani Swamy: తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఆయనే..? తెలుగుఓటర్లను ఆకట్టుకుంటున్న పళని స్వామి..!
- Sree Vishnu-Ram Abbaraju: సూపర్ ఫన్ కాంబినేషన్ రిపీట్
- Palasa: పలాసకు కేంద్రీయ విద్యాలయం..శ్రీకాకుళం అభివృద్ధికి టీడీపీ కృషి..
- Modi: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
- Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్
- Gaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్ను స్వాగతించిన ప్రధాని మోడీ
- Mahatma Gandhi: గాంధీ జయంతికి లండన్లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
