హైదరాబాద్లో తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్ : మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్ను ఏఐ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ...
August 28, 2024 | 03:16 PM-
న్యాయం గెలిచింది : ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
ఢిల్లీ లిక్కర్ పాలసీతో(Delhi Liquor Policy) ఏ మాత్రం సంబంధం లేకున్నా తమ పార్టీ ఎమ్మెల్సీ కవితపై(MLC Kavitha) ఈడీ (ED case)అక్రమంగా కేసు బనాయించి 168 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. లిక్కర్ పాలసీతో ఆమెకు ఎలాంటి ప్రమేయం లేదని, ఇ...
August 28, 2024 | 09:11 AM -
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు.. అందుకే కవితకు బెయిల్: మహేశ్ గౌడ్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ నేత కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ వల్లనే కవితకు బెయిల్ వచ్చిందని బీజేపీ నేత, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా కవితకు బెయిల్ దక్కడంపై పొలిటికల్ కామెంట్స్ చేసింది....
August 27, 2024 | 09:15 PM
-
సెప్టెంబర్ 17 నుంచి రెండో విడత ప్రజాపాలన : సీఎం రేవంత్
సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్కార్డులు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రజలందరిక...
August 27, 2024 | 07:55 PM -
కవితకు బెయిల్.. కాంగ్రెస్కు కంగ్రాట్స్ చెప్పిన బండి సంజయ్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడంపై బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు బెయిల్ దక్కినందుకు కాంగ్రెస్ పార్టీకి, వారి లాయర్లకు సంజయ్ అభినందనలు తెలిపారు. హస్తం పార్టీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించి, కవితకు బెయిల్ దక్కిందని చురకలంటించార...
August 27, 2024 | 07:35 PM -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు ఊరట..
కొన్ని నెలలుగా ఎటు తేలకుండా మిగిలిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట కలిగింది. మార్చి 16న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విషయంలో కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కవిత జైలులోనే ఉంటుంది. పలు సందర్భాలలో బెయిల్ కోసం ఆమె వేసిన పిటీషన్ను కోర్టు నిర్మొహమాటంగ...
August 27, 2024 | 07:30 PM
-
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సదస్సు
అంతరిక్ష వారోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని జేఎన్టీయూలో అక్టోబరు 4వ తేదీ నుంచి 7 వరకు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. పర్యావరణ యాజమాన్యం, స్పేస్ టెక్నాలజీ తదితర అంశాలపై జేఎన్టీయూలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, శాటిలైట్ సెంటర్ ఫర్ పాలసీ ర...
August 27, 2024 | 04:00 PM -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు గుడ్ న్యూస్ రానుంది. కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్క్లు ఏర్పాటు చేయనుంది. ఈ పార్కులు ఏర్పాటు కానున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ భారీ ప్యాకేజీని కేంద్ర కేబినెట్ త్వరలోనే...
August 27, 2024 | 03:38 PM -
తేనె తుట్టెను కదిలించిన రేవంత్..! బయట పడగలరా..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీదున్నారు. శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ లో అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి. మొదట ఐదు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టారు. వాటిని ఓ కొలిక్కి తీసుకువచ్చారు. ఇప్పడు పాలనపై, పార్టీపై ఫోకస్ పెట్టారు. పాలనాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై...
August 27, 2024 | 03:19 PM -
డ్రైవర్ లెస్ కారు అద్భుతం : మంత్రి శ్రీధర్
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు సందర్శించారు. అక్కడి విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ రహిత కారును పరిశీలించి అందులో ప్రయాణించారు. అనంతరం శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్లెస్ కారు అద్భుతంగా ఉందని, దీన్ని రూపొ...
August 26, 2024 | 07:56 PM -
ఎన్నికలకు ముందు ఉచితమని చెప్పి.. ఇప్పుడు : హరీశ్రావు
ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ఉచితంగా అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఉచితమని చెప్పి, ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. అధికారులకు లక్ష్యాలు విధిస్తూ ప్రజలను వేధి...
August 26, 2024 | 07:53 PM -
ప్రభుత్వం చేస్తున్న పనిపై రాష్ట్ర వ్యాప్తంగా.. ప్రజలు హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై మంత్రి స్పందించారు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. వాతావరణ కాలుష...
August 26, 2024 | 07:49 PM -
మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ : సీఎం రేవంత్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట రూ.లక్ష ఆర్థిక సాయం...
August 26, 2024 | 07:44 PM -
టిడిపిలోకి మాజీ మంత్రి బాబు మోహన్
మాజీమంత్రి సినీ నటుడు పి బాబు మోహన్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలవడంతో టీటీపీలో రీఎంట్ ఎవరున్నట్లు స్థానిక గా త్వరగా ప్రచారం జరుగుతుంది చంద్రబాబును కలిసి ఆయన కుటుంబ సభ్యులు ధృవకరించారు బాబు మోహన్ రాజకీయ ఆరంగేట్రం చేసింది నందమూరి తారక రామారావు స్థాపించిన టిడిపి నుంచెనున్న...
August 26, 2024 | 06:37 PM -
ఉన్నత చదువుల కోసం టెమ్రీస్కు రూ.85 లక్షల విరాళం
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (టెమ్రీస్)కి చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సీడ్-హెచ్హెచ్ఎఫ్ సంస్థ రూ.85 లక్షలు విరాళం ఇచ్చింది. టెమ్రీస్ సెక్రెటరీ అయేషా మస్రత్ ఖానంకు అమెరికాకు చెందిన సీడ్ సంస్థ ప్రతినిధి &nbs...
August 26, 2024 | 03:55 PM -
మళ్లీ లేక్ సిటీగా హైదరాబాద్.. పట్టుదలతో రేవంత్ సర్కార్..
భాగ్యనగరం… నిజాంపాలన కాలంలో చెరువులతో విలసిల్లేది. తమ పాలనలో నిజాం ప్రభువులు.. హైదరాబాద్ పరిరక్షణకు చెప్పుకోదగిన జాగ్రత్తలుతీసుకున్నారు. మూసి వరదల విలయాన్ని చూసి చలించిన నిజాంపాలకులు… నాటి ద గ్రేట్ ఆర్కిటెక్ట్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించి.. మరోసారి నగరం వరదమయం కాకుండా తగిన...
August 26, 2024 | 01:12 PM -
166 అక్రమ కట్టడాలపై హైడ్రా ఖడ్గం..
రాజధానిలో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్ట...
August 26, 2024 | 01:01 PM -
టీపీసీసీ కొత్త చీఫ్ పేరు ఖరారు.. త్వరలో అధికారికంగా ప్రకటించనున్న హస్తం పార్టీ..
గత కొద్దికాలంగా తెలంగాణ రాజకీయాలలో ఏదో ఒక సంచలనం చోటు చేసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు ఎంపికపై నెలకొన్న ఉత్కంఠత మరి కాసేపట్లో ముగియనుంది. పిసిసి సారధి ఎంపిక ఎట్టకేలకు ఖారారైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున...
August 26, 2024 | 12:57 PM

- Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
- OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
- Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై కుట్రలు..!?
- Palani Swamy: తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఆయనే..? తెలుగుఓటర్లను ఆకట్టుకుంటున్న పళని స్వామి..!
- Sree Vishnu-Ram Abbaraju: సూపర్ ఫన్ కాంబినేషన్ రిపీట్
- Palasa: పలాసకు కేంద్రీయ విద్యాలయం..శ్రీకాకుళం అభివృద్ధికి టీడీపీ కృషి..
- Modi: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
- Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్
- Gaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్ను స్వాగతించిన ప్రధాని మోడీ
- Mahatma Gandhi: గాంధీ జయంతికి లండన్లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
