- Home » Politics
Politics
AP Cabinet Meeting: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశం ప్రత్యేక చర్చలకు వేదిక అయింది. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో ఎజెండా విషయాలకే పరిమితం అవుతారు. కానీ ఈసారి నిర్ణయాలు ముగిసిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్త...
August 22, 2025 | 12:52 PMNarayana Swamy: లిక్కర్ కేసు, మాజీ మంత్రి అరెస్ట్..?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎప్పుడు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయా అని వైసిపి కార్యకర్తలు కాస్త ఆందోళనలో ఉన్నారు. మిథున్ రెడ్డి(Mithun Reddy)ని అరెస్టు చేసిన తర్వాత ఎవరినైనా అరెస్టు చేయవచ్చు అనే సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) కూడా పక్క ఆధారాలతో ఆస్త...
August 22, 2025 | 12:45 PMChandrababu: చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి వర్గం సుదీర్ఘ భేటీ.. పర్యాటకం, ఉపాధి, సౌరశక్తికి ప్రాధాన్యం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలో గురువారం సుదీర్ఘంగా మంత్రి వర్గ సమావేశం నిర్వహించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ చర్చల్లో అనేక ముఖ్యమైన అంశాలను పరిశీలించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధాన...
August 22, 2025 | 12:38 PMChandrababu: రాజకీయాలకతీతంగా అభివృద్ధి.. ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు పాలన..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సాధారణంగా అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కొన్ని సందర్భాల్లో భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఇప్పుడు స్పష్టమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...
August 22, 2025 | 12:35 PMFree Bus Scheme: స్త్రీ శక్తి బస్సులో ఘర్షణ.. సీటు కోసం మొదలైన పోలీసు కేసు దాకా వెళ్ళిన వివాదం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ సేవలు ఈ నెల 15న ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్వయంగా ఈ పథకాన్ని విజయవంతంగా ప్రారంభించారు. ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగుతున్న ఈ కార్యక్...
August 22, 2025 | 12:30 PMSeethakka: కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం కావాలి: సీతక్క
తెలంగాణలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలు సజావుగా సాగుతోందని, కేంద్రం నుంచి మరింత ఆర్థిక సహాయం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka) విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అధ్యక్షతన గురువారం ఢిల్లీ నుంచి జరిగిన వీడియో కాన్ఫర...
August 22, 2025 | 09:35 AMRS Praveen Kumar: సిర్పూర్ నుంచే పోటీ చేస్తా: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సిర్పూర్ నియోజకవర్గం నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పష్టం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు తిరిగి పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఉద్దేశించి ...
August 22, 2025 | 09:30 AMKavitha: కుట్రదారులను బయటపెట్టాలంటే నాపైనే కక్షగట్టారు: ఎమ్మెల్సీ కవిత
సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఒక బహిరంగ లేఖ రాశారు. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు అభినందనలు తెలిపిన ఆమె, ఈ ఎన్నిక కార్మికుల చట్టాలకు విరుద్ధంగా, పార్టీ కార్యాలయంలో జరిగిందని ఆరోపించారు. ఈ ఎన్నిక వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆమె (Kavitha) పేర...
August 21, 2025 | 08:53 PMKishan Reddy: నైతిక విలువలు కాపాడేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు: కిషన్ రెడ్డి
పదవుల్లో ఉన్నప్పుడు ఆరోపణలు ఎదురైనప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) సూచించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగించడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ జైల్లో ఉంటూనే అధికారులతో రివ్యూ మీటింగ్లు నిర్వహించి, ప్రభుత...
August 21, 2025 | 08:45 PMNikki Haley: భారత్ విషయంలో ట్రంప్ వ్యూహాత్మక వైఫల్యం.. విరుచుకుపడిన నిక్కీ హేలీ..
భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలను ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయభారి నిక్కీహేలీ (Nikki Haley) అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత వరకూ ఢిల్లీతో వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. ఢిల్లీతో స్నేహం కోల్పోతే అది అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందన్నారు హేలీ. ఇరుదేశాల ...
August 21, 2025 | 08:30 PMChandrababu: కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం
ఏపీ కేబినెట్ భేటీ తర్వాత రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) చర్చించారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేల విషయంలో బాధ్యత తీసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం (CM Chandrababu) సూచించారు. పాలనలో వే...
August 21, 2025 | 07:48 PMChandrababu:ఇదో గొప్ప ఆదర్శం…ఎన్నో మార్పులకు నాంది: చంద్రబాబు
పరోపకారం పరమో ధర్మ అనేది మన భారతీయ ధర్మమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో
August 21, 2025 | 07:01 PMRevenue Department : ఏపీ రెవెన్యూశాఖకు.. జాతీయ స్థాయిలో
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ (Revenue Department )కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు (Awards )లు వరించాయి. 2025 ఏడాదికిగాను రాష్ట్ర
August 21, 2025 | 06:59 PMLiquor Case: ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు (Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి (Raj K.C. Reddy) ఆస్తుల జప్తునకు
August 21, 2025 | 06:57 PMMinister Ponnam : ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదు : మంత్రి పొన్నం
తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)
August 21, 2025 | 06:54 PMMinister Seethakka : పర్యాటక శాఖతో కలిసి జంపన్నవాగు అభివృద్ధి : మంత్రి సీతక్క
పర్యాటకశాఖతో కలిసి జంపన్న వాగును అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా
August 21, 2025 | 06:51 PMTDP – BJP: టీడీపీని బీజేపీ ఇంకా నమ్మట్లేదా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో (AP Politics) తెలుగుదేశం పార్టీ (TDP), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య సంబంధాలు ఎప్పుడూ సంక్లిష్టమైనవి. 2024 ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి బలమైన సమన్వయంతో పనిచేస్తోందని భావిస్తున్నారు. అయినా ఇటీవలి ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీ...
August 21, 2025 | 05:45 PMYCP: ఎన్డీయే వెంటే వైసీపీ..! ఆ పార్టీ అభ్యర్థికే జై..!!
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు (vice president elections) వచ్చే నెల 9న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీయే అభ్యర్థి సీ.పీ.రాధాకృష్ణన్కు (CP Radhakrishnan) ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మద్దతు ప్రకటించడం రాజ...
August 21, 2025 | 05:26 PM- Trisha: త్రిషకు నాలుగోసారి బాంబు బెదిరింపులు
- Shiva: శివ రీరిలీజ్ వెర్షన్ చూస్తున్నప్పుడు కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది : నాగార్జున
- Samantha: గతంలో ఎప్పుడూ చేయని జానర్లో సమంత
- MSG: చిరూ మూవీలో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఆమెతోనేనా?
- Meenakshi Chaudhary: ఇకపై అలాంటి క్యారెక్టర్లు చేయను
- King: కింగ్ కోసం రూ.400 కోట్లు?
- Raviteja: చిరంజీవి డైరెక్టర్ తో రవితేజ మూవీ
- Deekshith Shetty: ప్యారడైజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది
- Movies: ఈ వారం థియేటర్ రిలీజులివే!
- Panch Minar: రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















