- Home » Politics
Politics
Kuppam: కుప్పంలో భారీ పరిశ్రమ.. హిందాల్కో అల్యూమినియం యూనిట్ కు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam) త్వరలో పారిశ్రామిక రంగంలో కొత్త గుర్తింపు పొందబోతోంది. ఇప్పటివరకు వ్యవసాయ ఆధారితంగా ఉన్న ఈ ప్రాంతంలో తొలిసారిగా ఒక పెద్ద పరిశ్రమస స్థాపించబడుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ (Aditya Birla Group) కి...
August 28, 2025 | 05:18 PMPawan Kalyan: పవన్ కళ్యాణ్ పిలుపు ..కొత్త రాజకీయ సమీకరణలకు వేదికగా ‘సేనతో సేనాని’..
జనసేన (Janasena) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఒక పెద్ద స్థాయి కార్యక్రమం నిర్వహించబోతోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఈ పార్టీ, దాదాపు పదకొండు సంవత్సరాల ప్రయాణం తర్వాత సుమారు 14 నెలల పాలన పూర్తి చేసింది. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోస...
August 28, 2025 | 05:15 PMTirumala:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ..ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) దర్శించుకున్నారు. శ్రీవారి నైవేద్య
August 28, 2025 | 03:31 PMAnitha:అధికారులు క్షేత్రస్థాయి లో అందుబాటులో ఉండాలి : అనిత
బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో అధికారు లతో హోంమంత్రి అనిత(Home Minister Anitha)
August 28, 2025 | 03:26 PMBudameru:దీనివల్ల ఏపీలో ఇబ్బందికర పరిస్థితి లేదు: కలెక్టర్ లక్ష్మీశ
ఎన్టీఆర్ జిల్లాలో వరద పరిస్థితిపై హోంమంత్రి అనిత (Home Minister Anitha) , ఇతర ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు కలెక్టర్ లక్ష్మీశ
August 28, 2025 | 03:23 PMRevanth Reddy:అధికారులను అప్రమత్తం చేయాలి :రేవంత్ రెడ్డి
తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో అధికారులతో సీఎం
August 28, 2025 | 03:20 PMMinister Seethakka: ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక : మంత్రి సీతక్క
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశించారు. కామారెడ్డి జిల్లా
August 28, 2025 | 03:18 PMChandrababu: పాలనలో వైవిధ్యం.. వివాదాలపై కఠిన చర్యలు తప్పవంటున్న చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న తరుణంలో పార్టీ నేతలపై వస్తున్న విమర్శలు, వివాదాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు పరిస్థితులు ఒక విధంగా ఉన్నా, ఇకపై కొత్త రీతిలో వ్యవహరించాలని ఆయన సంకల్పించారు. నియోజక...
August 28, 2025 | 02:30 PMBhimavaram: ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్ మధ్య కలెక్టరేట్ చిచ్చు..!!
వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా భీమవరం ఏర్పాటైంది. భీమవరంలో (Bhimavaram) ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ (integrated collectorate) నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్ యార్డ్ స్థలం కూడా కేటాయించింది. అయితే అది సాకారం ...
August 28, 2025 | 01:56 PMTDP: పదవులు దక్కుతాయని పసుపు తీర్థం పుచ్చుకున్న నేతల భవిష్యతు ప్రశ్నార్ధకం..
రాజకీయాల్లో ఒక పార్టీని వదిలి మరో పార్టీ చేరడం కొత్త విషయం కాదు. అవకాశం ఉన్నచోటికి వెళ్లాలని అనుకునే నేతలు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి మార్పులు చేసిన వారికి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. స్థానిక రాజకీయ పరిణామాలు, అక్కడి నేతల ప్రభావం, ఇప్పటికే ఉన్న సీనియర్లు వీరి ఎద...
August 28, 2025 | 12:30 PMBhumans Vs Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన సంచలన ఆరోపణలు ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఓ సంచలనం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy), సీనియర్ ఐఏఎస్ వై.శ్రీలక్ష్మిపై (IAS Srilakshmi) తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలక్ష్మి, గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ ...
August 28, 2025 | 11:53 AMChevireddy Bhaskar Reddy: ఏసీబీ కోర్టు లో భావోద్వేగానికి లోనైన చెవిరెడ్డి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కాం (liquor scam) కేసు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అరెస్టయిన వైసీపీ (YCP) నాయకులు మొదట్లో ఎంత ధైర్యంగా వ్యవహరించారో, ఇప్పుడు అంతే స్థాయిలో ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారనే ప్రచారం వినిపిస్తోంది. గతంలో తాము ఎటువంటి తప్పు చేయలేదని, అధికారంలోకి వచ...
August 28, 2025 | 11:45 AMChandra Babu: చంద్రబాబు సరికొత్త వ్యూహం.. సీమ నుంచి కొత్త మంత్రి రానున్నారా?
కేంద్ర రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. రాబోయే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తయ్యాక, అక్టోబరు మొదటి వారం దసరా సందర్భంగా మంత్రివర్గాన్ని కొత్తగా రూపకల్పన చేయాలనే ఆలో...
August 28, 2025 | 11:40 AMPawan Kalyan: కఠిన నిబంధనలతో కాంట్రాక్టర్లు వెనుకడుగు.. ప్రశ్నార్ధకంగా పంచాయతీల అభివృద్ధి..
15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) నుంచి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ నిధులు వచ్చాయి. దాదాపు 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు చేరాయి. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం గ్రాంట్ను కలిపితే మొత్తం సొమ్ము 2000 కోట్ల వరకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ డబ్బును పూ...
August 28, 2025 | 11:35 AMDrone: అమ్మో డ్రోన్, తిరుపతిలో నేరస్తుల గుండెల్లో రైళ్ళు..!
ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ దెబ్బకు నేరస్థుల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతి(Tirupati)లో డ్రోన్ దెబ్బకు భయపడిపోతున్నారు నేరస్తులు. గంజాయి, మద్యం, పేకాట ఇతరత్రా అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మ...
August 28, 2025 | 08:00 AMChandrababu: చంద్రబాబు సర్కార్ కు “శాండ్” జీవో తలనొప్పి..?
కృష్ణా నదిలో ఇసుక తీసే అంశానికి సంబంధించి రాష్ట్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీస్తోంది. ఈ అంశంలో ఉన్నతాధికారులు తీరు ప్రశ్నార్ధకంగా మారుతోంది. అమరావతి(Amaravathi) నిర్మాణం కోసం ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న ఇసుకను తవ్వాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రతీ క...
August 28, 2025 | 07:45 AMKhairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడికి తొలిపూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ బడా గణేషుడికి (Khairatabad Ganesh) తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma) తొలిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) , ఎంఎల్ఎ దానం నాగేందర్ (Danam Nagender) , కాంగ్రెస్ నేతలు, పూజ...
August 27, 2025 | 06:44 PMGanesha Chavithi:వినాయక చవితి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాసంలో వినాయక చవితి (Ganesha Chavithi) వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్
August 27, 2025 | 06:41 PM- Sigma: సందీప్ కిషన్ “సిగ్మా” పవర్ఫుల్ ఫస్ట్ లుక్
- Australia: మైనర్లకు సోషల్ మీడియా కట్ అంటున్న ఆస్ట్రేలియా…!
- PAK ISI: భారత్ పై దాడుల వెనక పాకిస్తాన్ ‘S1’ యూనిట్..
- Trump: టారిఫ్ లపై మా అధికారాన్నే ప్రశ్నిస్తారా..? ట్రంప్
- US Shut Down: సుదీర్ఘ షట్ డౌన్ తెరదించేందుకు ప్రయత్నాలు…!
- TTD: తిరుమల లడ్డు కల్తీ వివాదం.. వైసీపీ హయాంలో భారీ అవకతవకలు..దినకర్ ఆరోపణ
- YCP: కూటమి పై కుట్ర.. పవన్పై వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభం
- Santhana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” క్యూట్ లవ్ స్టోరీతో సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – నిర్మాతలు
- Karnataka: కర్నాటకలో సీఎం మార్పు ఖాయమైందా..?
- Bihar Elections: రేపే బీహార్ అసెంబ్లీ ఫైనల్ పోలింగ్!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















