సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…. ఎన్నికల ముందు అరెస్ట్ ఎందుకు ?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్సభ ఎన్నికలకు కేవలం కొద్దిరోజుల ముందే కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేశారనే ప్రశ్నలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పందించాలని సర్వోన్నత న్యాయస్థ...
April 30, 2024 | 08:29 PM-
శుభకార్యాలకు ఇక 3 నెలల బ్రేక్!
మూఢాలు, ఆషాఢం కారణంగా వచ్చే మూడు మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు అప్పటివరకు పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం కుదరదని వెల్లడి….. చిరువ్యాపారుల ఉపాధికి గండి, తగ్గనున్న పెళ్లిళ్ల షాపింగ్స్ సేల్స్ సాధారణంగా ఎండాకాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పెళ్ల...
April 30, 2024 | 12:07 PM -
కర్నాటకలో ‘సెక్స్ స్కాండల్స్’ ప్రకంపనలు..
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఎన్డీఏ కూటమికి.. హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అసభ్యకర వీడియోల వ్యవహారం దడపుట్టిస్తోంది. ముఖ్యంగా జేడీఎస్ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. మరోవైపు ఆ పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీకి ఇది ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆ పార్టీ ఈ వ్యవహారానికి దూరంగా ఉంటూ వస్త...
April 30, 2024 | 10:18 AM
-
కేంద్రమంత్రి అమిత్ షా కు త్రుటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర హోమంత్రి అమిత్ షా కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. బిహార్ లోని బెగుసరయ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెగుసరయ్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ప్రచారం ముగించుకుని హెలికాప్టర్&...
April 29, 2024 | 08:13 PM -
దేశంలో మరోసారి కలకలం.. మూడు ప్రధాన విమానాశ్రయాలకు
దేశంలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. దేశంలోని పలు ప్రధాన ఎయిర్పోర్ట్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజస్థాన్లోని జైపూర్, మహారాష్ట్రలోని నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ...
April 29, 2024 | 07:59 PM -
మతాన్ని రాజకీయంగా మారుస్తున్న నేతలు.. పదవి కోసం ఇంత అవసరమా?
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికల హడావిడి కనిపిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా నార్త్ లో లోక్ సభ ఎన్నికల సందర్భంగా పెద్ద పార్టీలు ఒకదానిపై ఒకటి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ మధ్యలోకి మతాన్ని తీసుకువచ్చి ప్రజలను మత్తెక్కించాలి అనుకుంటున్నారు. అయితే ఇ...
April 28, 2024 | 12:51 PM
-
వారికి దేశాన్ని పాలించే హక్కు లేదు : అమిత్ షా
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అని అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్ల...
April 27, 2024 | 05:21 PM -
భారత ఎన్నికల మహాసంగ్రామం – 2024.. దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి….
సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ, మరోవైపు ఇండియా అలయెన్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. దేశంలోని మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కొనసాగుతోంది. భారతదేశ ఎన్నికలంటే మాటలు కాదు.. మొత్తంగా వందకోట్లకు పైబడిన దేశంలో ఎన్నికలు ఏకపెట్...
April 27, 2024 | 11:08 AM -
ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్ …పోలింగ్ శాతం ఇలా!
సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో దశ పోలింగ్ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రికత్తలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్&z...
April 26, 2024 | 08:17 PM -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం : వాట్సప్
కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వాట్సప్, ఫేస్బుక్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సప్ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాధ్యమంలో మెసేజ్లను ఉన్న ఎన్క్రిప్షన...
April 26, 2024 | 08:10 PM -
ఎన్నికల ఖర్చులో కూడా టాప్ లో నిలుస్తున్న భారత్..
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఏ దేశంలో లేనంతగా మన దేశంలో భారీ సంఖ్యలో దాదాపు 96.6 కోట్ల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంగా బయటకు వచ్చిన కొన్ని లెక్కలు తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. మొత్తం మన దేశంలో చిన్న పార్టీ దగ్గర నుంచి పెద్ద పార్టీ వర...
April 26, 2024 | 06:02 PM -
రాయ్ బరేలి బరిలో ప్రియాంకగాంధీ ?
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగబోతోంది. కాంగ్రెస్కు పట్టుకున్న రాయ్బరేలీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్బరేలీ నుంచి సోనియా కూతురు ప్రియాంక బరిలోకి దిగనున్నట్టు సమచార...
April 26, 2024 | 04:43 PM -
సుప్రీంకోర్టు కోర్టు మరో అడుగు … వాట్సాప్ లో
డిజిటలైజేషన్లో సుప్రీంకోర్టు మరో అడుగు ముందుకేసింది. ఈ-కోర్టులతో ప్రజలకు మరింత చేరువ అయిన సుప్రీంకోర్టు ఇపుడు అడ్వొకేట్ ఆన్ రికార్డ్, కక్షిదారులకు సమాచారం అందించడంలో మరో అడుగేసింది. కాజ్ లిస్ట్, కేసుల జాబితా, ఫైలింగ్ ఆర్డర్లు, తీర్పులు అన్నీ అడ్వొక...
April 26, 2024 | 04:38 PM -
భారత్లో ‘వారసత్వ పన్నుచట్టం’ అమలయ్యేనా..?
అమెరికాలో వారసత్వ పన్ను చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం.. ఆ దేశంలో ఎవరైనా 100 మిలియన్ డాలర్ల ఆస్తి సంపాదిస్తే.. అతడి మరణానంతరం ఆ ఆస్తిలో 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ వారసత్వ పన్ను విధానం.. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. తాము అధికారంలోకి వస్తే భారత్లోనూ అమలు...
April 26, 2024 | 10:10 AM -
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే మా లక్ష్యం: రాహుల్ గాంధీ
దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జరుగుతున్న ఎన్నికలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తుంటే.. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి శ్రమిస్తున్...
April 26, 2024 | 09:27 AM -
13 రాష్ట్రాలకు రేపే రెండో దశ పోలింగ్
లోక్సభ ఎన్నికల్లో రేపు రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్సభ స్థానాలకు ఓటింగ్ను నిర్వహించను న్నారు. వాస్తావానికి 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వ హించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతోంది. ఎందుకంటే.. మధ్యప్రదేశ్ల...
April 26, 2024 | 09:25 AM -
డ్రీమ్ 11 యాప్ తో కోటీశ్వరుడైన బీహార్ వాసి
బీహార్లోని అర్రా జిల్లా ఖోడో గ్రామానికి చెందిన దీపు ఓఝా 8వ తరగతి మధ్యలోనే ఆపేసి, స్థానికంగా ఉన్న ఓ గ్యారేజీలో మెకానిక్గా ఉంటూ అరకొర జీతంతో బతుకుబండి లాగేస్తున్నాడు. కానీ గత ఐపీఎల్లో ముగిసిన కోల్కతా-బెంగళూరు మ్యాచ్ తర్వాత అతడి జాతకమే మారిపోయింది. దీపు బ్యాంక్ ఖా...
April 25, 2024 | 03:34 PM -
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యల కలకలం…
వారసత్వ పన్ను ప్రకటనపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్య… సార్వత్రిక ఎన్నికల వేళ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో భాగంగా శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ..సంపద పున:పంపిణీకి సంబంధించిన అమెరికాలోని ఓ పద్దతిని ఉదహరించారు. యూఎస్లో వారసత్వపు పన్ను ఉంది. ఒక వ్యక్తి మర...
April 25, 2024 | 10:26 AM

- Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
- Manchu Monoj: “మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్
- Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
- Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..
- Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
- Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
- Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
- Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
- Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
- Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
