Delhi: కాంగ్రెస్ పై పోరాటంలో ఈసీకి బీజేపీ మద్దతు..?
ఎన్డీఏ కూటమి గెలుపు అసలైన గెలుపు కాదంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 2024 ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. మోడీకి ఈసీ జేబు సంస్థల మారిందని.. నిజానికి చెప్పాలంటే ఈసీ చనిపోయిందని ఘాటు విమర్శలు చేస్తున్నారు. వీటికి జవాబివ్వడంలో ఈసీ అధికారులు అంతగా సక్సెస్ అయిన...
August 3, 2025 | 08:15 PM-
Bihar: బిహార్ ఎన్నికల సంగ్రామం.. ఈసీ వర్సెస్ ఇండియా కూటమి..!
ఇప్పటికే ఈసీ టార్గెట్ గా కాంగ్రెస్ (Congress) ఆరోపణలు గుప్పిస్తోంది. ఆపార్టీ నేతలు ఈసీని .. ప్రధాని మోడీ ఏజెంటుగా అభివర్ణిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఆరోపణలకు ఈసీ గట్టిగానే బదులిస్తోంది. అస్సలు ఎలాంటి తప్పు జరగలేదని.. పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నామని స్పష్టం చేస్తోంది. ఈసీ ఎంతగా చెబుతున్నా కాం...
August 3, 2025 | 07:45 PM -
Rahul Gandhi: కాంగ్రెస్ టార్గెట్ గా ఈసీ..? మోడీ సర్కార్ ను గెలిపిస్తోంది ఈ సంస్థే అంటున్న రాహుల్..
వరుసగా ఎన్నికల్లో పరాజయాలకు కారణాలను అన్వేషిస్తున్న రాహుల్ గాంధీ.. ఓ ఆటంబాంబు లాంటి అంశాన్ని కనుగొన్నారు. అదే విషయాన్ని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అది ఏంటంటే.. ఎన్నికల కమిషన్ మోడీ ఏజెంటుగా మారిందన్నది రాహుల్ ఆరోపణలు. అంతే కాదు.. దీనికి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను త్వరలోనే వెల్లడిస్తామన...
August 3, 2025 | 07:20 PM
-
Dharmendra Pradhan: దేశ భాషలన్నీ జాతీయ భాషలే: కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్
కశ్మీర్లోని చీనార్ బుక్ ఫెస్టివల్లో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan).. దేశంలోని అన్ని భాషలూ జాతీయ భాషలే అని స్పష్టం చేశారు. భారతదేశ భాషా వైవిధ్యాన్ని గుర్తుచేస్తూ, కశ్మీరి, తమిళం, మలయాళం, అస్సామీస్ వంటి అన్ని భాషలూ జాతీయ భాషలేనని అన్నారు. దేశంలో ఐకమత్యం ప...
August 3, 2025 | 10:02 AM -
Rahul Gandhi: 2024 ఎన్నికల్లో అక్రమాల వల్లే మోడీ గెలిచారు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యమైందని, 2024 లోక్సభ ఎన్నికల్లో 70 నుండి 100 స్థానాల్లో అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన సదస్సులో రాహుల్ మాట్లాడుతూ.. లోక్సభ ...
August 3, 2025 | 10:00 AM -
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల
జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhad ) రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి (Vice President) స్థానం భర్తీకి ముహూర్తం ఖరారైంది. 17వ ఉప రాష్ట్రపతి
August 2, 2025 | 03:26 PM
-
America : అమెరికా సుంకాలపై … స్పందించిన భారత్
అమెరికా సుంకాలపై భారత్ (India) స్పందించింది. అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేదానిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది.
August 1, 2025 | 01:52 PM -
Shashi Tharoor : భారత్పై ట్రంప్ సుంకాలు ఓ పాచిక : శశి థరూర్
భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకంతోపాటు జరిమానాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటన బేరసారాల కోసం వేసిన
August 1, 2025 | 01:48 PM -
Nandamuri Balakrishna: పార్లమెంటు ఆవరణలో బాలయ్య సందడి
పార్లమెంటు ఆవరణలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సందడి చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
July 31, 2025 | 07:36 PM -
Manikam Tagore: ఈ కుంభకోణంలో మనీలాండరింగ్ : మాణికం ఠాగూర్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ అవినీతి శాస్త్రవేత్త అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం
July 31, 2025 | 07:21 PM -
Panneerselvam : తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం .. ఎన్డీయేకు పన్నీర్ సెల్వం గుడ్బై
తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈ మేరకు మాజీ మంత్రి, సెల్వంకు
July 31, 2025 | 07:19 PM -
Ashwini Vaishnav: కేంద్ర క్యాబినెట్ నిర్ణయం.. ఎన్సీడీసీకి రూ. 2 వేల కోట్లు
నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) కు రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ఇచ్చేందు కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
July 31, 2025 | 07:17 PM -
Marcos Jr : భారత్ పర్యటన కు ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు
ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ (R. Marcos Jr) భారత్ లో పర్యటించనున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు పర్యటన
July 31, 2025 | 07:15 PM -
Jai shankar-Rahul: రాహుల్ చైనా గురు.. విదేశాంగమంత్రి జైశంకర్ వ్యంగ్య సంబోధన..
ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ, లోక్ సభ విపక్షనేత రాహుల్.. వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యమిస్తున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ (Modi) సమాధానమివ్వడం లేదని.. నేరుగానే విమర్శిస్తున్నారు రాహుల్. ఎందుకు వాటికి సమాధానమివ్వడం లేదో చెప్పాలని పబ్లిగ్గా డిమాండ్ చేస్తున్నారు కాంగ్ర...
July 31, 2025 | 04:20 PM -
Rahul Gandhi : ట్రంప్వి అబద్దాలని మోదీ చెప్పలేకపోతున్నారు : రాహుల్
భారత్-పాకిస్థాన్ పోరు విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) చెబుతున్నవి అబద్ధాలని ప్రధాని మోదీ (Modi)
July 31, 2025 | 03:26 PM -
Buddhas Relics:127 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి.. బుద్ధుని అవశేషాలు
బ్రిటిష్ పాలనలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుడి పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని
July 31, 2025 | 03:24 PM -
SupremeCourt: ఆ 2వేల మందికీ కోర్టు చాలదు..స్టేడియం కావాలి: సుప్రీం ఆగ్రహం
మాజీమంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji) కేసు విషయంలో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాల
July 30, 2025 | 07:28 PM -
India: పాకిస్థాన్కు భారత్ షాక్ .. అప్పటివరకు నిలిపివేత
పహల్గాం ఉగ్ర దాడికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor ) తో గట్టి బదులిచ్చిన భారత్ (India) , సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసి
July 30, 2025 | 07:25 PM

- #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్
- Karthik Ghattamaneni: ‘మిరాయ్’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్ : డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
- Sahu Garapati: ‘కిష్కింధపురి’ లాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటి వరకూ రాలేదు : నిర్మాత సాహు గారపాటి
- SIIMA 2025 Awards: ‘సైమా’ 2025 అవార్డ్స్ విజేతలు
- Viha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి
- AP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్కి గ్రీన్ సిగ్నల్..
- Turakapalem: తురకపాలెం వరుస మరణాలు.. కూటమి ప్రభుత్వానికి కఠిన సవాల్..
- Nara Lokesh: జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందన
- Mangarani: చంద్రబాబు ట్వీట్తో టీచర్ కృషికి గ్లోబల్ గుర్తింపు..
- Ambati Rambabu: రెడ్ బుక్ బెదిరింపులకు లొంగను.. అంబటి..
