CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఇండి కూటమి అభ్యర్ధి సుదర్శన్రెడ్డిపై ఆయన విజయం సాధించారు. రాధాకృష్ణన్కు 452 ఓట్లు లభించగా.. సుదర్శన్రెడ్డికి 300 ఓట్లు మాత్రమే లభించాయి. 15 ఓట్లు చెల్లలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో 98.4 శాతం పోలింగ్ నమోదయ్యింది. రాజ్యసభ జనరల్ సెక్రటరీ పిసి మ...
September 10, 2025 | 08:10 PM-
India: సరిహద్దుల్లో భద్రత పెంచిన భారత్
జెన్ జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్ (Nepal) లో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. కర్ఫ్యూ
September 10, 2025 | 02:03 PM -
Nepal: తెలంగాణ వాసుల కోసం .. ఢిల్లీ లో సహాయ కేంద్రం
నేపాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలువురు తెలంగాణ (Telangana) వాసులు అక్కడ చిక్కుకున్నారు. వారికి సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం
September 10, 2025 | 01:59 PM
-
India: భారత్-రష్యా మధ్య ఎక్సర్సైజ్ జాపడ్
తాను బెదిరించినా పట్టించుకోకుండా రష్యా (Russia) నుంచి ముడిచమురు కొంటున్న భారత్ (India) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
September 10, 2025 | 12:17 PM -
Vice President:ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
September 10, 2025 | 06:14 AM -
Nara Lokesh: ఇన్వెస్ట్మెంట్ కు ఎపి బెస్ట్… వస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపులు
ఇండియాటుడే కాంక్లేవ్ లో రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, ఆ బ్రాండ్ తోనే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డాటా సెంటర్లు, ఐటి కంపెనీలు ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి, ఎపిలోని పరిశ్రమ అను...
September 9, 2025 | 11:07 AM
-
Nara Lokesh: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ
కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కోయంబత్తూరులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డబ...
September 8, 2025 | 01:45 PM -
Minister Bezalel : భారత పర్యటనకు ఇజ్రాయెల్ మంత్రి
భారత పర్యటనకు ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ రానున్నారు. నేటినుంచి మూడు రోజుల పాటు బెజలెల్ స్మోట్రిచ్ దేశంలో
September 8, 2025 | 01:40 PM -
Nara Lokesh: కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ
పరిశ్రమలకు ఏపీ గమ్యస్థానం… పెట్టుబడులతో రాష్ట్రానికి రండి! కోయంబత్తూరు: రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు ఎయిర్ పోర్టులో తమిళనాడు బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి, అక్కడి తెలుగు ప్రజలు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలి...
September 8, 2025 | 08:50 AM -
Mallikarjun Kharge: ఓట్ల చోరులను ఈసీ కాపాడుతోంది.. బిహార్లో జరగనివ్వం: ఖర్గే
ఓటరు జాబితా నుంచి ఓట్లను తొలగించడం ద్వారా ఓట్ల చోరీకి ఎన్నికల కమిషన్ సహకరించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆరోపణలు చేశారు. పదేళ్లుగా ఈసీ ఓటు చోరీ చేస్తున్న వారిని కాపాడుతూ కీలక సమాచారాన్ని దాచిపెట్టిందని ఖర్గే విమర్శించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలక...
September 8, 2025 | 08:10 AM -
Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత
టారిఫ్ల నేపథ్యంలో భారత్`అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ(Modi) గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్
September 6, 2025 | 02:02 PM -
PM Modi :ఐరాస సమావేశానికి మోదీ దూరం!
భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో భారత్ (India) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జరగనున్న
September 6, 2025 | 01:12 PM -
Narendra Modi: భారత్- సింగపూర్ బంధం చాలా కీలకం : వాంగ్
సింగపూర్తో భారత్ సంబంధాలు కేవలం దౌత్యపరమైనవి కావని అంతకు మించినవని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత పర్యటనకు వచ్చిన
September 5, 2025 | 08:49 AM -
Modi:భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం ..ఈ ఏడాది చివరి నాటికి : మోదీ
డిసెంబరులోగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్, యూరోపియన్ యూనియన్లు నిశ్చయించాయి. వాణిజ్యానికి సంబంధించినంతవరకూ నిబంధనలతో
September 5, 2025 | 07:25 AM -
Delhi: మోడీ సర్కార్ కుంభకర్ణ నిద్ర వీడడం మంచిదే.. జీఎస్టీ సంస్కరణలపై కాంగ్రెస్ సెటైర్…
వస్తు, సేవల పన్ను (GST) సంస్కరణల విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జ్ఞానోదయం కలిగిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం ‘కుంభకర్ణ నిద్ర’ వీడి మేల్కొనడం మంచి విషయమేనంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ...
September 4, 2025 | 07:25 PM -
Modi: సింగపూర్ ప్రధానితో మోడీ భేటీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు!
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో న్యూఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడుతున్నాయని మోడీ (PM Modi) చెప్పారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక రోడ్మ్యాప్ను ఈ ఇద్దరు నేతలు విడుదల చేశారు. ప్రస్తుతం ప్ర...
September 4, 2025 | 06:40 PM -
India: రష్యాతో భారత్ చర్చలు!
గనతలాన్ని మరింత దుర్భేద్యం చేసే లక్ష్యంతో మనదేశం అడుగులు వేస్తోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్థాన్కు దడ పుట్టించిన
September 4, 2025 | 07:15 AM -
India:భారత్ మరో భారీ డీల్.. రష్యాతో?
అమెరికాతో టారిఫ్స్ యుద్ధం, పాకిస్థాన్ (Pakistan) తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక
September 3, 2025 | 02:22 PM
- Chandrababu: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం: చంద్రబాబు
- RTA: తెలంగాణలో అప్రమత్తమైన రవాణా శాఖ.. హైదరాబాద్లో
- TANTEX: ఆకట్టుకున్న గజల్ పరిమళం ప్రసంగం.. టాంటెక్స్ 219 వ సాహిత్య సదస్సు
- Jordan: జోర్డాన్ నుంచి తెలంగాణాకు చేరుకున్న వలస కార్మికులు
- High Court: మద్యం టెండర్ల పై హైకోర్టులో విచారణ
- Kavitha: అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి : కవిత
- Chandrababu: క్వాంటమ్ వ్యాలీతో ఏపీకి నూతన యుగం – సీఎం చంద్రబాబు..
- Pawan Kalyan: అటవీ భూముల కాపాడే దిశగా పవన్ స్పష్టమైన సంకేతం
- Chandrababu: చంద్రబాబుకు సవాల్ గా మారుతున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు..
- NDA Alliance: కూటమి ఐక్యతకు సవాలుగా మారుతున్న రఘురామరాజు, కొలికిపూడి వ్యాఖ్యలు..


















