Covid19
కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వల్ల ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా మృతి చెందారు. ఢిల్ల...
November 12, 2020 | 02:46 AMశ్వేత సౌధంలో కరోనా కలకలం
అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్హౌస్లో మరో ఉద్యోగికి కొవిడ్-19 సోకినట్టు తెలిపింది. ఆ దేశ పొలిటికల్ డైరక్టర్ బ్రియాన్ జాక్స్ కు ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆంగ్ల మీడియా సంస్థలు వెల్లడించాయి. నవంబర్ 3న ఎన్నికల అనంతరం శ్వ...
November 12, 2020 | 02:24 AMఅమెరికా కరోనా టాస్క్ ఫోర్స్ బృందంలో సెలిన్ గౌండర్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కొత్తగా ఏర్పాటు చేసిన కరోనా టాస్క్ ఫోర్స్ బృందంలో భారత సంతతికి చెందిన సెలిన్ గౌండర్ స్థానం పొందారు. సెలిన్ గౌండర్ తండ్రి రాజ్ది తమిళనాడులోని ఈరోడ్ జిల్లా పెరుమాపాళ్యం గ్రామం. ఆయన 1966లో అమెరికాకు వెళ్లి అక్కడి విమానాయాన సం...
November 11, 2020 | 09:08 PM30 సెకండ్లలోనే కరోనా ఖతం
లోహాలు, ప్లాస్టిక్, ఇతర వస్తువుల ఉపరితలాలపై ఉండే కరోనా వైరస్ను ప్లాస్మా జెట్టు 30 సెకండ్లలోనే చంపేస్తాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఏ పదార్ధాలైనా సాధారణంగా ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటాయి. కానీ నాలుగో స్థితి కూడా ఉంటుంది. ఈ నాలుగో స్థితిని ప్లాస్మ...
November 11, 2020 | 08:36 PMబిడెన్ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ బృందాన్ని ముందుకు నడపనున్నభారతీయ-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి
అమెరికా నూతన అధ్యక్షులు మిస్టర్ జో బిడెన్ గెలిచిన వెంటనే అమెరికా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కోవిడ్ -19 మీద ధ్యాస పెట్టారు. రోజుకు షుమారు గా 125,000 కు పైగా కొత్త కోవిడ్ -19 కేసుల నమోదు తో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికా ను కోవిడ్ -19 బారి నుంచి బయట పడేయటానికి అధ్యక్షులు గా ఎన్నికైన...
November 11, 2020 | 06:59 PMమానుకోట ఎమ్మెల్యేకు కరోనా
కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్న తనకు కరోనా పాజిటీవ్గా ఫలితం వచ్చిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వివిధ పనులపై గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన...
November 8, 2020 | 10:31 PM5 కోట్లు దాటిన కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఆదివారం రాత్రి ఐదు కోట్లు దాటింది. 24 గంటల వ్యవధిలో అన్ని దేశాల్లో కలిపి 5.40 లక్షల కొత్త కేసులు రావడంతో మొత్తం బాధితులు 5.05 కోట్లుగా తేలింది. వీటిలో కోటి పైచిలుకు కేసులు ఒక్క అమెరికాలోనే వచ్చాయి. ఇప్పటి వరకు 2.43 లక్షల మంది బాధితులు అమెరికాలో ప్రాణాలు కో...
November 8, 2020 | 07:08 PMఅమెరికా మరో కొత్త రికార్డు
కరోనా వైరస్ విజృంభణలో కూడా అమెరికా ప్రపంచ దృష్టిని తనవైపునకు తిప్పుకుంటోంది. అగ్రదేశంలో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు నమోదు కావడమే అందుకు కారణం. గడిచిన 24 గంటల్లో 1,27,000 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మరణాల సంఖ్య 1,149గా ఉందని తెలి...
November 6, 2020 | 11:21 PMడొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడి కరోనా
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్ కరోనా వైరస్ బారిన పడినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రచార సహాయకుడు నిక్ ట్రైనర్కు కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కాకపోతే, వారికి ఎప్పుడు వైరస్ సోకిందనే వి...
November 6, 2020 | 11:18 PMదేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత పది రోజులుగా 40 వేలపైచిలకు నమోదవుతుండగా, ఇవాళ 50 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 5.3 శాతం పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,356 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,62,081కి చ...
November 6, 2020 | 11:11 PMఅమెరికాలో ఓ అరుదైన రికార్డు…
బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లలో లక్షణాలు లేకుండా కొవిడ్ 19 వైరస్ 105 రోజులపాటు ఉన్నట్టు అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. సగటున కొవిడ్ వైరస్ లక్షణాలు 8 రోజుల్లో వెల్లడవుతాయి. క్యాన్సర్ పేషెంట్లలో కనీసం 70 రోజుల పాటు, అరుదైన ఓ కేసులో 105 రోజులపాటు ఉండటాన్ని గుర...
November 6, 2020 | 09:43 PMఎమ్మెల్యే రవీంద్రకుమార్ కు కరోనా
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్తో పాటు కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయనకు పాజిటివ్ ర...
November 6, 2020 | 07:03 PMకరోనా జాగ్రత్తలు అవసరం…లేకపోతే…?
కరోనా పట్ల అప్రమత్తంగా లేకపోతే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవతప్పిదాల వల్ల కరోనా మళ్ళీ విజృభిస్తోందని మోగుతున్న ప్రమాద ఘంటికలను వివరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. కరోనా పట్ల భవిష్యత్తులో చాలా అప్రమత్తంగా ఉండాలని సిసిఎంబి డైరెక్టర్ రాకేష్&zw...
November 5, 2020 | 09:45 PMదేశంలో కరోనా విజృంభణ…
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 50,210 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 704 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 83,64,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత పెరుగుతున్నా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండట...
November 5, 2020 | 03:23 AM829 మంది టీచర్లకు..575 మంది విద్యార్థులకు కరోనా!
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా బుసలు కొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 829 మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్టు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తంగా 41,623 ప్రభుత్వ పా...
November 5, 2020 | 03:14 AMఅమెరికాలో కొత్తగా 99వేల కరోనా కేసులు
గత రెండు రోజులుగా అమెరికాలో ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో ఆ దేశం కొత్తగా నమోదవుతోన్న కరోనా వైరస్ కేసుల విషయంలో రికార్డు సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 99 వేలకు పైచిలుకు కొత్త కేసులు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. బుధవారం రాత...
November 4, 2020 | 11:24 PMఫిబ్రవరిలోనే వ్యాక్సిన్ …
కొవిడ్-19 వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ సంస్థ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపే ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రజని కాంత్ తెలిపారు. భారత ప్రభుత్వ సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ కోవిడ్ కోసం కొవాగ్జిన్ వ్యాక్సిన్ రూపొందిస్తున్నది. కొవాగ్...
November 4, 2020 | 11:11 PMఎమ్మెల్యే మైనంపల్లికి పాజిటివ్
కరోనా మహమ్మారి మరో ఎమ్మెల్యేకు సోకింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్గా తేలిందని మైనంపల్లి తెలిపారు. ఇటీవల వరద బాధితులకు సాయం అందించేందుకు పరిస్థితులను తెలుసుకునేందుకు మైనంపల్లి విస్తతంగా హైదరాబాద్లో పర్...
November 3, 2020 | 09:31 PM- TSN: నెబ్రాస్కా తెలుగు సమితి కొత్త చరిత్ర…యువజన సదస్సు విజయవంతం
- The Paradise: ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
- Naga Vamsi: సూర్య మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఇచ్చిన నిర్మాత
- Sudha Kongara: మనసులోని కోరికను బయటపెట్టిన లేడీ డైరెక్టర్
- CBN: గన్నవరం విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
- Ayodhya: అయోధ్యలో శ్రీరామచంద్రణ్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- Salman Khan: సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు హాజరైన రామ్ చరణ్
- New Party: ఏపీలో కాపు-దళిత నినాదంతో కొత్త పార్టీ..!?
- Huma Qureshi: యశ్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ నుంచి హుమా ఖురేషి ఫస్ట్ లుక్!
- Free Bus: మహిళలకు ఉచిత బస్సు ..ప్రయోజనాలతో పాటు ప్రభుత్వానికి పెరుగుతున్న ఆర్థిక భారం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















