- Home » Bnews
Bnews
పదిహేనేళ్ళ శ్రీసిటీ ప్రగతి ప్రస్థానం
భారీ ఉపాధి, స్థిరమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా ప్రయాణం 2008, ఆగస్టు 8న ప్రారంభించబడిన శ్రీసిటీ ఏకీకృత వ్యాపార నగరం (Integrated Business City), అనతి కాలంలోనే ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌళిక వసతులను ఏర్పరచుకుని, అత్యధికంగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ, నేడు దేశంలోని వివ...
September 1, 2023 | 05:20 PMప్రపంచం చూపు హైదరాబాద్ వైపే…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చర్యలతో హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, దాదాపు 1,500 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రంగా మారిందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపి...
September 1, 2023 | 04:35 PMఆగస్టు అమ్మకాల్లో 400% Y-o-Y వృద్ధిని నమోదు చేసిన ఓలా ఎలక్ట్రిక్
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, EV 2W విభాగంలో గత సంవత్సరం పాటుగా మార్కెట్ లీడర్ గా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆగస్ట్లో ~19,000 యూనిట్ల అమ్మకాలను (వాహన్ డేటా ప్రకారం) నమోదు చేసుకొని 400% Y-o-Y వృద్ధిని సాధించింది మరియు ~30% మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది...
August 31, 2023 | 09:22 PMకేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. భారీగా తగ్గుతాయా?
దేశ ప్రజలకు రక్షాబంధన్ గిప్ట్ అందించిన కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా అంటే అవుననే అంటున్నాయి తాజా రిపోర్టులు. వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆశలు పెట్రోల్, డీజిల్పైకి మళ్లాయి. గ్యాస్ ధర తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగిరావ...
August 30, 2023 | 07:51 PMచెన్నైలో ప్రీమియం కమర్షియల్ ప్రాపర్టీ, టైడల్ పార్క్లో ఒక ఫ్లోర్ ను కొనుగోలు చేసిన అసెట్మాంక్
అసెట్మాంక్, ప్రముఖ ఆల్టర్నేటివ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్ (alternative real estate investment platform), చెన్నైలోని ప్రతిష్టాత్మక గ్రేడ్ A+ కమర్షియల్ ప్రాపర్టీ అయిన టైడెల్ పార్క్లో ఫ్యామిలీ ఆఫీస్ కోసం 89 కోట్ల విలువైన మార్క్యూ డీల్ను ముగ...
August 30, 2023 | 04:29 PMకేంద్రం ప్రభుత్వం శుభవార్త…
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి అదనంగా రూ.200 చొప్పున రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రక్షాబంధన్ను పురస్కరించుకుని ఈ ...
August 29, 2023 | 08:10 PMరెండు వారాల్లో 75,000 పైగా బుకింగ్లను అందుకున్న ఓలా సరికొత్త S1 పోర్ట్ఫోలియో
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ పోర్ట్ఫోలియోను 5 స్కూటర్లకు (INR 90,000-1,50,000) విస్తరించింది. ఈ సరికొత్త S1 లైనప్ కు వినియోగదారుల నుండి అద్భుతమైన ప్రతిస్పందన లభిస్తుంది మరియు ప్రారంభించిన రెండు వారాల్లోనే 75,000 కంటే ఎక్కువ బుకింగ్లను సాధి...
August 28, 2023 | 09:06 PMముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం
రిలయన్స్ 46 వార్షిక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) బోర్డుకి నీతా అంబానీ రాజీనామా చేస్తున్నట్లు ముఖేస్ అంబానీ ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బాద్యతల్ని అంబానీ వారసులు చేపట్టనున్నారు. ముఖేష్ అంబానీ వారసు...
August 28, 2023 | 08:15 PMజియో ఎయిర్ ఫైబర్ పై కీలక అప్ డేట్.. డిసెంబర్ నాటికి
గతేడాది 5జీ సేవలు ప్రారంభించిన రిలయన్స్ జియో ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఆ సేవలను తీసుకురానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. దీంతో పాటు జి...
August 28, 2023 | 07:40 PMCamla Barcelona Unveils Spring Summer’24 Collection at Grand Roadshow Premiere
Fashion enthusiasts and industry insiders were treated to an exclusive sneak peek as Camla Barcelona, a prominent western-wear brand known for its diverse range including men’s &women’s clothing, revealed its stunning Spring-Summer ’24 Moodboard. The event masterfully showca...
August 28, 2023 | 04:21 PMహైదరాబాద్ లో ఓ9 సొల్యూషన్ ఆర్అండ్డీ కేంద్రం
అమెరికాకు చెందిన గ్లోబల్ సప్లై చెయిన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓ9 హైదరాబాద్లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇక్కడినుంచే ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలు అందించే విధంగా హైదరాబాద్ను ప్రధాన కేంద్రంగా మలుచుకోవాలని నిర్ణయించింది. అమెరికా పర్యటన...
August 28, 2023 | 03:42 PMగూగుల్ సరికొత్త ఆప్షన్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నెటిజన్ల కోసం సరికొత్త ఆప్షన్ను తీసుకురాబోతున్నది. డెస్క్టాప్ వర్షన్ గూగుల్ క్రోమ్లో వ్యాసాల్ని, ఆర్టికల్స్ను చదవాల్సిన పనిలేకుండా స్పీచ్ ఫంక్షన్ను అందుబాటులోకి తెస్తున్నది. రీడ్ అలౌడ్ ...
August 28, 2023 | 03:38 PMవాట్పాన్ వినియోగదారులకు మరో శుభవార్త
వాట్సాప్ తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. వాట్సాప్ ద్వారా ఇతరులకు హెచ్డీ క్యాలిటీ ఫొటోలను పంపేందుకు ఇటీవల కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టిన ఆ సామాజిక మాధ్యమం ఇప్పుడు ఆ పీఛర్ను వీడియోలకూ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై వాట్సాప్ వినియోగారులు హెచ్డీ...
August 28, 2023 | 03:34 PMతెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించిన రాయల్ ఓక్ (Royaloak)
భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్ ఫర్నిచర్, హైదరాబాద్ లోని మలక్ పేట లో తమ స్టోర్ను ప్రారంభించడం ద్వారా భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఈ స్టోర్ను అభిమానుల సమక్షంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ ఛైర్మన్ శ్రీ విజయ్ సుబ...
August 26, 2023 | 08:27 PMతెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన మార్స్ గ్రూప్ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో మార్స్ సంస్థ...
August 26, 2023 | 08:14 PMతెలంగాణలో కోకాకోలా భారీ పెట్టుబడులు
తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోకాకోలా సంస్థ నిర్ణయించింది. తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడిరచారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి సమావేశమయ్యార...
August 26, 2023 | 08:09 PMయాపిల్ కంప్యూటర్.. వేలంలో రూ.1.84 కోట్లు
అమెరికాలోని బోస్టన్లో యాపిల్ సంస్థ తొలినాళ్లలో రూపొందించిన వ్యక్తిగత కంప్యూటర్లలో ఒకటి ఆర్ఆర్ ఆక్షన్ సంస్థ నిర్వహించిన వేలంలో రూ.1.84 కోట్లకు (2,23,000 డాలర్లకు) అమ్ముడుపోయింది. ఈ కంప్యూటర్పై యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన స్టీవ్ వాజ్నియాక్&z...
August 26, 2023 | 08:01 PMసుదీర్ఘమైన, చురుకైన జీవితం కోసం చక్కని నిద్రను నిర్దారిస్తూ రూపొందించబడిన డ్యూరోఫ్లెక్స్ యొక్క కొత్త TVCతో విరాట్ కోహ్లీ మన ముందుకు రానున్నారు
డ్యూరోఫ్లెక్స్ ద్వారా డాక్టర్-సిఫార్సు చేసిన ఆర్థోపెడిక్ పరుపుల డ్యూరోపెడిక్ మ్యాట్రెస్ శ్రేణిని సృజనాత్మకంగా ప్రోత్సహించడానికి క్యాంపెయిన్ స్టాప్ మోషన్ని ఉపయోగిస్తుంది. డ్యూరోఫ్లెక్స్, భారతదేశం యొక్క అగ్రశ్రేణి స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్, జాతీయ బ్రాండ్ అంబాసిడర్, విరాట్ కోహ్లితో వారి అద్...
August 25, 2023 | 04:54 PM- Cheekatilo: ప్రైమ్ లో నెం.1లో ప్లేస్ లో చీకటిలో..
- The Paradise: ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
- Akshamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ నుంచి శృతి హాసన్ ఫస్ట్ లుక్
- Shabara: ‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. హీరో దీక్షిత్ శెట్టి
- Multistarrer: టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందా?
- RC17: చరణ్-సుకుమార్ మూవీ లేటెస్ట్ అప్డేట్
- Salaar2: సలార్2 ఫ్యాన్స్ కు ఎగ్జైటింగ్ అప్డేట్
- Nagarjuna: పాత్ర కావాలని నాగ్ ను కోరిన సీనియర్ హీరోయిన్
- Sri Chidambaram Garu: శ్రీ చిదంబరం గారు ట్రైలర్ను విడుదల చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా
- Business Ideas: సొంతూరిలో ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించండిలా..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















