తెలుగు రాష్ట్రాలలో వరద బాధిత కుటుంబాలకు దాదాపు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం – శరత్ చౌదరి, రోటరీ గవర్నర్
తెలంగాణా లో ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలలో, ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ కు దిగువ తీరాన తెనాలి – రేపల్లె ఏరియా లో వున్న కొన్ని గ్రామాలలో పూరిగా నిరాశ్రయులు అయిన కుటుంబాల సహాయార్ధం రోటరీ క్లబ్ లు ముందుకు వచ్చాయని రోటరీ గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి తెలిపారు. శ్రీ శరత్ చౌదరి మాట్లాడుతూ వరద ...
September 5, 2024 | 08:17 PM-
హైదరాబాద్లో గ్లోబల్ ఏఐ సదస్సు ప్రారంభం..
సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ ప్రశంసించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ ఏఐ’ సదస్సుకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లో జీపీయూ ...
September 5, 2024 | 04:07 PM -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల విరాళం
తెలంగాణ వరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విరాళం ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర...
September 4, 2024 | 08:46 PM
-
ఆంధ్ర, తెలంగాణకు నారా భువనేశ్వరి రూ.2 కోట్ల విరాళం
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి రూ.రెండు కోట్ల విరాళం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయనిధికి రూ.కోటి చొప్పున ...
September 4, 2024 | 04:15 PM -
రూ.130 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల ఐకాస
తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయానికి ప్రభుత్వ ఉద్యోగులు ముందుకొచ్చారు. ఒక రోజు మూల వేతనం రూ.130 కోట్లను సీఎం సహాయనిధికి ఇస్తామని తీర్మానించిన లేఖను తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు అందజేశారు. మహబూబాబాద్&zwnj...
September 4, 2024 | 04:08 PM -
దుబాయ్లో మెదక్ వాసి మృతి
బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన నెల రోజుల్లోనే మెదక్ జిల్లా వాసి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అక్కడ సంపాదించిన తిరిగి ఇంటికి వస్తాడనుకున్న భార్యా, పిల్లలకు మరణవార్త కన్నీటినే మిగిల్చింది. మెదక్ జిల్లా తిమ్మక్కపల్లి తండాకు చెందిన రాట సూర్య (34) గత నెల 6న అబుదాబి వెళ్లగా, మూడు రోజుల క...
September 4, 2024 | 04:00 PM
-
కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి : రేవంత్ రెడ్డి
మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాల్లో పర్యటించిన సీఎం మంత్రులతో కలిసి వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ జిల్లాలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. దాదాపు 30 వ...
September 3, 2024 | 07:41 PM -
యువ వ్యవసాయ శాస్త్రవేత్త మృతి
అంతులేని విషాదం … ఊహించని నీటి ప్రవాహం ఆశల పల్లకిని మింగేసింది. #వరదల్లో కొట్టుకుపోయిన యువ వ్యవసాయ శాస్త్రవేత్త #డాక్టర్ నునావత్ అశ్విని గారికి శ్రద్ధాంజలి!నివాళులు !! భారీ వర్షాల కారణంగా తెలంగాణలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. మున్నేరు లాంటి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తు...
September 3, 2024 | 05:40 PM -
బాబుపై బీఆర్ఎస్, జగన్పై కాంగ్రెస్.. ప్రశంసల వర్షం..!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఊహించడం చాలా కష్టం. అందుకే దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై దృష్టి ఉంటుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనూ వరదలు ముంచెత్తాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమదైన స్థాయిలో సహాయక చర్యలు చేప్టటాయి. ...
September 3, 2024 | 03:14 PM -
కేంద్రం తక్షణమే రూ.2వేల కోట్లు కేటాయించాలి : సీఎం రేవంత్
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటకు వచ్చిన సీఎం, మోతె మండలం రాఘవపురంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ...
September 2, 2024 | 08:01 PM -
ఆ కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి శ్రీధర్బాబు
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిరదన్నారు. వర్షాలతో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటా...
September 2, 2024 | 07:56 PM -
తెలుగు రాష్ట్రాలకు వెంకయ్య నాయుడు విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితులను వివరించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ఇప్పటికే మాట్లా...
September 2, 2024 | 07:49 PM -
వారికి తక్షణ సాయంగా రూ.10 వేలు : సీఎం రేవంత్
ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసిన...
September 2, 2024 | 07:45 PM -
హైడ్రా దూకుడు..!! రేవంత్ కు టాలీవుడ్ బాసట..!?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది అంచనా వేశారు. హైకమాండ్ ఆయనకు పూర్తి అండదండలు అందిస్తున్నా ప్రభుత్వాన్ని నడపడం ఆషామాషీ కాదనుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లున్నారు. అందరూ ముఖ్...
September 2, 2024 | 03:54 PM -
తెలంగాణ హెవీ రైన్స్ : తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవు..
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. తాంతో వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు హైదారాబాద్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండ...
September 2, 2024 | 11:14 AM -
సీఎం రేవంత్తో లండన్ వాణిజ్యవేత్త భేటీ
లండన్కు చెందిన వాణిజ్యవేత్త, కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్బ్రూక్ సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరాయదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పె...
August 31, 2024 | 12:16 PM -
మరోసారి ప్రజల్లోకి కేసీఆర్.. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం
తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు కవిత విడుదలవటంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. హైడ్రా కూల్చివేతల అంశం తెరపైకి రాకముందు వరకు.. రైతు రుణమాఫీ అంశం హాట్ టాపిక్గా ఉన్న విషయం తెలిసిందే. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ...
August 31, 2024 | 12:05 PM -
న్యాయవ్యవస్థపై నాకు అత్యంత విశ్వాసం : సీఎం రేవంత్
భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. నా...
August 30, 2024 | 07:59 PM

- Modi: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
- Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్
- Gaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్ను స్వాగతించిన ప్రధాని మోడీ
- Mahatma Gandhi: గాంధీ జయంతికి లండన్లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
- Bathukamma: అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
- Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థత
- Parliamentary Committees: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు చోటు
- Google Data Centre: గూగుల్ డేటా సెంటర్ భూసేకరణపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..రైతులకు హామీలు..
- YCP: స్థానిక ఎన్నికల్లో పోటీకి వైసీపీ సై – జగన్ గ్రీన్ సిగ్నల్..
- Chandrababu: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ మధ్య పెన్షన్ల క్రెడిట్ యుద్ధం.. విన్నర్ ఎవరూ?
