నాలుగు వారాల తర్వాత వారి పదవులు ఊడటం ఖాయం
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్,...
September 9, 2024 | 07:28 PM-
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తోందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం, మంత్రులు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు తప్పితే, ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. సీఎం, మంత్రులు ఢిల్లీకి గులాములుగా మారారని ఎద్దేవా చేశారు. ప్రజావ...
September 9, 2024 | 07:26 PM -
ఈ తీర్పు బీఆర్ఎస్, కేసీఆర్ విజయం : పాడి కౌశిక్ రెడ్డి
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పునిచ్చిందని, ఈ తీర్పు బీఆర్ఎస్, కేసీఆర్ విజయమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. న్యాయ వ్యవస్థ జోక్యంతోనయినా సముచిత నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ కోరారు. హైకోర్...
September 9, 2024 | 07:15 PM
-
బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు.. కేంద్ర నిధుల్లో అన్యాయం
మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. 16వ ఆర్థిక సంఘం సమావేశం అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. బాగున్న రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తామనటం అన్యాయమని, బాగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని...
September 9, 2024 | 07:10 PM -
అరెరే… కేటీఆర్ కూడా పొరపడ్డారే..!!
రాష్ట్రాల మధ్య పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు, వ్యాపార వాణిజ్య అంశాల పట్ల సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందింప జేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను ప్రవేశ పెట్టింది. 2014లో మేకిన్ ఇండియా స్కీంలో భాగంగా దీన్ని తెరపైకి తెచ్చారు. ఏ రాష్ట్రాలైతే వ్యాపార అనుకూల వాతావరణాన...
September 9, 2024 | 07:07 PM -
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా..!?
తెలంగాణలో పదేళ్లుగా పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్.. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంది. ఇక 2018లో రెండోసారి నెగ్గిన తర్వాత ఏకంగా కాంగ్రెస్ శాసనసభా పక్షాన్నే విలీనం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ గ...
September 9, 2024 | 06:52 PM
-
ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ పూజలు
ఖైరతాబాద్లో 70 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి పర్వదినం సందర్భంగా దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రో...
September 9, 2024 | 03:08 PM -
మహాగణపతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకుర...
September 9, 2024 | 02:55 PM -
శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్లో ఇక ప్రతి రోజూ
హైదరాబాద్ నగరంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతి రోజూ శ్రీవారి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకూ శని, ఆదివారాక్లూ మాత్రమే విక్రయించే పరిస్థితి ఉండేది. శ్రీవారి లడ్డూల జారీలో టీటీడీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిందని హిమాయత...
September 9, 2024 | 02:49 PM -
రేవంత్ చేతుల్లో హై ఎండ్ ఆయుధంగా మారుతున్న హైడ్రా.. కష్టాల్లో కారు పార్టీ..
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తరువాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దూకుడు నిర్ణయాలతో ప్రజలలో రేవంత్ రెడ్డి ఓ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు అన్నది వాస్తవం. భయపడుతూ కూర్చుంటే ఈరోజుల్లో ఏ పని జరగదు.. అందుకే రేవంత్ రెడ్డి తన చేతికి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఉపయోగించు...
September 9, 2024 | 11:43 AM -
హైదరాాబాద్ సిగలో కలికితురాయిగా ఏఐ సిటీ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఏఐ సిటీలోకి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తొలి అడుగు వేసింది. ఏకంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాల కార్యాలయం నిర్మిస్తామని ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ డబ్ల్యూటీసీఏ(WTCA) ముందుకొచ్చింది. ఈ మేరకు హెచ్ఐసీసీలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సుల...
September 9, 2024 | 11:36 AM -
రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటికి భూకేటాయింపు కార్యక్రమం
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1100 మంది జర్నలిస్టులకు 38 ఎకరాల భూమి కేటాయింపు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్రభారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్.. జర్నలిస్టులు సమాజాని...
September 8, 2024 | 07:28 PM -
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు..
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. వినాయక చవితి నాడు తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కీలక స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ పైన ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ సీపీగా పని చే...
September 8, 2024 | 07:11 AM -
భారత ప్రభుత్వ ఆమోదిత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ
నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ ఆమోదిత 100 కి పైగా ఉపాధి అవకాశాలుగల కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ కై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కోరబడుచున్నవి . ఈ ప్రోగ్రామ్ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్స...
September 7, 2024 | 07:24 PM -
వారికి కేంద్రం అండగా నిలుస్తుంది : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఖమ్మం పరిసరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఖమ్మంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రం తరపున వరద బాధితులకు అండగా నిలుస్త...
September 6, 2024 | 07:41 PM -
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీగౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమా...
September 6, 2024 | 07:35 PM -
బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు. శుక్రవారం ఉదయానికి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారింది. పరిస్థితి చేజారడంతో కుటుంబసభ్యులు బాలకృష్ణారెడ్డి స్వస్థలం భువనగిరికి తీసుకొస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారు. జిట్టా బాలకృష్ణారెడ్డి యువజన సంఘాల నేతగా సేవ...
September 6, 2024 | 07:30 PM -
శంషాబాద్లో కాంస్య పతక విజేత దీప్తికి ఘన స్వాగతం
పారిస్ పారాలింపిక్స్లో కాంస్యం సాధించిన దీప్తి జీవాంజికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మహిళల 400 మీటర్ల టీ`20 విభాగంలో ఆమె కాంస్యం సాధించింది. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కు తొలి పతకం అందించిన క్రీడాకారిణ...
September 6, 2024 | 07:26 PM

- Mahakali: ‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్
- Tilak Varma: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ
- Idlikottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్
- Nara Lokesh: న్యూఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి నారా లోకేష్ భేటీ
- Pre Wedding Show: ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి లిరికల్ వీడియో
- Ramky: రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కీలక నియామకాలు.. తదుపరి దశ వృద్ధి లక్ష్యంగా అగ్ర నాయకత్వ బలోపేతం
- Nara Lokesh: నోట్ పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్
- Balakrishna: వారు పట్టించుకోరు..వీరు వదలరు.. డైలీ సీరియల్ లా సాగుతున్న బాలయ్య ఎపిసోడ్..
- Jagan: దసరా ఉత్సవాలకు జగన్ దూరం..రీసన్ ఏమిటో?
- Chiranjeevi: బాలయ్య దూకుడు.. చిరంజీవి బాధ్యత.. అదే ఇద్దరికీ అసలు తేడా..
