ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి
జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ISB నిర్వహించిన నాయకత్వ సదస్సు-2024 లో పాల్గొన్న ముఖ్యమంత్రి లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగిం...
October 20, 2024 | 08:54 PM-
రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం
మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టు, జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన హైడ్రా వ్యవస్థ రెండు వేర్వేరని విడమరిచి చెప్పారు. మాజీ ప్రధ...
October 19, 2024 | 09:11 PM -
యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం
విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ...
October 18, 2024 | 09:20 PM
-
BRS: మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారనుకున్నారు. అదే ఊపులో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. పదేళ్లపాటు సత్తా చాటింది. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో దేశాభివృద్ధి కుంటుపడుతోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆ...
October 18, 2024 | 09:00 PM -
32 లక్షల విలువైన 25 హై-ఎండ్ పొదుపుగా ఉపయోగించిన ల్యాప్టాప్లను ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రామీణ బాలికలకు అందించారు
ఉపయోగించలేని పరికరాలు–లాప్టాప్లు, టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు మరియు డెస్క్టాప్లు ఉపయోగించదగిన పరిస్థితులలో తక్కువ-ఆదాయ నేపథ్యాల నుండి పిల్లలకు శక్తిని అందించడానికి తప్పనిసరిగా విరాళంగా ఇవ్వాలి, ప్యూర్ స్వచ్చంద సంస్థ యొక్క NRI వ్యవస్థాపకురాలు శై...
October 17, 2024 | 07:44 PM -
దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన
దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత నావికాదళం విఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా పూడూరు మండల ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుందని అన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. VLF రాడార్ కేంద్రం ...
October 16, 2024 | 08:00 PM
-
IAS: ఐఏఎస్లకు ఎందుకంత మొండిపట్టు..? హైకోర్టులోనూ చుక్కెదురే..!!
సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు (Civil servants) దేశంలో ఎక్కడైనా పనిచేయాలనే నిబంధనలున్నాయి. వాళ్లు జాతీయ స్థాయి అధికారులు. IAS, IPS లాంటి సివిల్ సర్వీసులకు ఎన్నికై బాధ్యతలు చేపట్టిన తర్వాత డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) ఆదేశాల మేరకు వాళ్లు విధులు నిర్వర్తించా...
October 16, 2024 | 06:19 PM -
తెలుగు సినీపరిశ్రమకు అండగా ఉంటాం.. డిప్యూటీ సీఎం భట్టి
తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు పెద్దపీట వేస్తోందని, ఈ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ చెప్పాలని సీఎం రేవం...
October 15, 2024 | 04:03 PM -
Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి కొండంత భారంగా మారిన సురేఖ..!? వేటు ఖాయమా..?
కొండా సురేఖ (Minister Konda Surekha) తెలంగాణలో సుపరిచితురాలు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది కొండా సురేఖ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీలో (Congress Party) రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె అంచలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో (Wa...
October 14, 2024 | 09:34 PM -
ప్రతీ జిల్లాలో పాలియాటీవ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చేస్తాం… దామోదర రాజనర్సింహ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక పాలియాటీవ్ కేర్ సెంటర్ ప్రారంభించేలా కృషి చేస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. నగరంలోని కాజాగూడ వేదికగా స్పర్శ్ హాస్పీస్, పాలియాటీవ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హాస్పీస్ అండ్ పాలియాటీవ్ డే కార్యక్రమంలో మంత్రి...
October 14, 2024 | 08:58 PM -
ఫాక్స్కాన్ కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ శివారు కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ (...
October 14, 2024 | 07:43 PM -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన అలయ్ బలయ్
తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి 'అలయ్ బలయ్' గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాడు రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు, సకల జనులు ఉద్యమంలో కార్యోన్ముఖులు కావడానికి కూడా అలయ్ బలయ్ ఒక కారణమని గుర్తుచేశారు. తెలంగాణల...
October 14, 2024 | 03:46 PM -
KCR : డిసెంబర్ నుంచి జనంలోకి కేసీఆర్..!?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి డిసెంబర్ (December) నాటికి ఏడాది పూర్తవుతుంది. అదే సమయంలో పదేళ్లపాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ (BRS) ఓడిపోయి కూడా 12 నెలలవుతుంది. కాబట్టి ఆయా పార్టీలు తమ పనితీరును సమీక్షించుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. సరిగ్గా ఇదే ఆలోచనల...
October 13, 2024 | 08:09 PM -
BRS : మూసీపై బీఆర్ఎస్ యూటర్న్..!?
రాజకీయ నాయకులు ప్లేట్ ఫిరాయించినంత ఈజీగా మరెవరూ మార్చలేరు. ఈ విషయంలో పొలిటీషియన్స్ (politicians) అంతా పీహెచ్డీ (Ph.D) చేసినట్లున్నారు. అందుకే అవసరానికి అనుగుణంగా వాళ్లు మాట్లాడుతుంటారు. లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాళ్ల నిర్ణయాలు వాళ్లకే ఎదురు తన్నుతుంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్...
October 13, 2024 | 08:06 PM -
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసిన తెలంగాణ సర్కార్
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 60 రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై నివేదికను సమర్పించాలని ఈ కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీల వెనుకబా...
October 12, 2024 | 11:46 AM -
ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని ఆయ...
October 11, 2024 | 09:29 PM -
మంజు భార్గవికీ ధైర్య అవార్డు
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శుక్రవారం ప్రముఖ తెలంగాణ గవర్నర్ శ్రీమాన్ జిష్ణు దేవ్ వర్మ గారు ...
October 11, 2024 | 08:51 PM -
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
తండాలు, మారుమూల పల్లెలు, బస్తీల్లో నివసించే నిరుపేదలకు మంచి వైద్యం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నిరుపేదలను విద్యకు దూరం చేయకూడదన్న ఆలోచనతో చాలా మంది మేధావులు, సామాజిక తత్వవేత్తలతో చ...
October 11, 2024 | 07:07 PM

- TTA: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, న్యూయార్క్ బతుకమ్మ వేడుకలు 2025
- Gatha Vaibhava: ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ఎపిక్ ఫాంటసీ డ్రామా “గత వైభవ” టీజర్ రిలీజ్
- TANA: అట్లాంటాలో తానా కళాశాల ప్రాక్టికల్స్ పరీక్షలు విజయవంతం
- MP Chamala: తెలుగువారి సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ చామల
- Bathukamma: ఘనంగా బతుకమ్మ వేడుకలు.. రెండు గిన్నిస్ రికార్డులు కైవసం
- Visakhapatnam: విశాఖ భాగస్వామ్య సదస్సుకు రండి
- Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి కి బెయిల్
- AP Bhavan: ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
- Spirit: స్పిరిట్ లో మలయాళ భామ?
- MYTA: మలేషియాలో ఘనంగా మైటా బతుకమ్మ సంబరాలు
