జనగామ జిల్లాలో డొనాల్డ్ ట్రంప్ విగ్రహానికి క్షీరాభిషేకం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పలువురు యువకులు సంబురాలు చేసుకున్నారు. ఈ గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ 2019లో తన ఇంటి ఆవరణలో ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసేవాడు. ట...
November 7, 2024 | 03:50 PM-
ఈ నెల 9న మలేషియాకు కేటీఆర్
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ( మైటా) దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరుకానున్నారు. మైటా ప్రతినిధులు కేటీఆర్ను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల క్రితం మైటాను ప్రారంభించగా, ఈ నెల 9న దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తు...
November 7, 2024 | 03:48 PM -
హైడ్రా గురించి బ్యాంకర్లకు ఆందోళన అవసరం లేదు
హైడ్రా గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలను పరిశీలించి నిర్మాణాలకు అనుమ...
November 6, 2024 | 08:05 PM
-
ఈ సర్వేతో తెలంగాణ దేశానికే ఆదర్శం : మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్రంలో కుల వివక్షను పోగొట్టడానికే కుల గణన సర్వే చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలిపారు. గాంధీభవన్లో జరిగిన మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్లో ఆదేశి...
November 6, 2024 | 08:03 PM -
తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరిస్తున్నారు. ఉన్న ఆస్తులెన్ని అప్పులెన్ని, ఆదాయమెంత ఇంట్లో ఎంతమంది ఉంటారు. ఎవరైనా విదేశాలకు,...
November 6, 2024 | 07:57 PM -
Revanth Reddy : రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ తప్పిస్తోందా..?
తెలంగాణలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ యుద్ధం నడుస్తోంది. పదేళ్లపాటు తెలంగాణలో అధికారంలో ఉంది బీఆర్ఎస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన పార్టీగా దానికి గుర్తింపు ఉంది. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడ...
November 5, 2024 | 03:26 PM
-
KTR Arrest: కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమా..?
తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని రంజుగా మార్చేస్తున్నారు. కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. దీంతో బీఆర్ఎస్ కు ముకుతాడు వేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తమ ముందున్న అన్ని మా...
November 5, 2024 | 01:25 PM -
BRS: బీఆర్ఎస్ కోసం ట్రబుల్ షూటర్స్ పాదయాత్ర..!?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసిన పార్టీ బీఆర్ఎస్. అందుకే ఆ పార్టీని పదేళ్లపాటు అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీఆర్ఎస్.. ఆ తర్వాత ఐదు నెలల వ్యవధిలో జరిగిన పార్...
November 4, 2024 | 03:32 PM -
మళ్లీ విశ్వాసం పెరిగేలా పనిచేయాలి : సీఎం రేవంత్
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేసి, దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలని కొత్త వైఎస్ఛాన్సలర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన ఉపకులపతులు సీఎం రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుత...
November 2, 2024 | 07:27 PM -
దాన్ని నెరవేర్చిన తర్వాతే.. స్థానిక సంస్థల ఎన్నికలకు
ప్లానింగ్ కమిషన్, బీసీ కమిషన్పై ప్రభుత్వం 2 జీవోలు మాత్రమే ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై చట్టం చేస్తే సహకరిస్తామన్నారు. చట్టం లేకుండ...
November 2, 2024 | 07:23 PM -
ఈసారి మాత్రమే కాదు.. మరో పదేళ్లపాటు సీఎంగా రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి మాత్రమే కాదు, మరో పదేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మహేశ్వర్&...
November 2, 2024 | 07:22 PM -
అదే విషయాన్ని నేను చెప్పి ఉంటే .. రాద్ధాంతం : ఎంపీ అసదుద్దీన్
బీఆర్ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్రణాళిక వద్దని నేను చెప్పలేదా? అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా? నేను నోరు విప్పితే బీఆర్ఎస్...
November 2, 2024 | 07:20 PM -
కామన్వెల్త్ కాన్ఫరెన్స్కు స్పీకర్, మండలి చైర్మన్
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంట్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బృందం నేటి నుంచి అధికారిక విదేశీ పర్యటనకు వెళుతున్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...
November 2, 2024 | 04:04 PM -
తెలంగాణ సచివాలయం భద్రత… బాధ్యతలు స్వీకరించిన ఎస్పీఎఫ్
తెలంగాణ సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొట్రెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) స్వీకరించింది. ఎస్పీఎఫ్నకు చెందిన 214 మంది ఈ రోజు నుంచి సచివాలయం భద్రత బాధ్యతలు చేపట్టారు. గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతలను ఎస్పీఎఫ్నకు ప్రభుత్వం...
November 1, 2024 | 08:34 PM -
త్వరలో కేటీఆర్ పాదయాత్ర… హస్తాన్ని కడిగేస్తానంటున్న యువనేత
గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి బీఆర్ఎస్ లో జోష్ సన్నగిల్లింది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తనదైన వ్యూహాలతో బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేస్తున్నారు. దీంతో ఆపార్టీ రెండడుగులు ముందుకేస్తే.. నాలుగడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. పార్టీ చీఫ్ కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు...
November 1, 2024 | 03:41 PM -
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ..దీపావళి సందర్భంగా
దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం కరువు భత్యం ( డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్...
October 30, 2024 | 08:19 PM -
వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టమైన మయోనైజ్పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వ...
October 30, 2024 | 08:16 PM -
మమ్మల్ని డీల్ చేయడం కాదు .. ఆయన్ను దించేయకుండా జాగ్రత్త
మూసీ సుందరీకరణకు తాము అనుకూలమేనని, అయితే సుందరీకరణ పేరిట స్థిరాస్తి వ్యాపారానికి వ్యతిరేకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ పేరిట కమీషన్లు, పేదల ఇళ్లను కూల్చడం వంటి వాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసిత కాల...
October 30, 2024 | 08:05 PM

- Nobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?
- POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
- NJ: న్యూజెర్సిలో వికసిత భారత్ రన్ విజయవంతం..
- White House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్ వీడియో వైరల్
- Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
- DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!
- Hilesso: సుధీర్ ఆనంద్ “హైలెస్సో” గ్రాండ్గా లాంచ్- ముహూర్తం షాట్కు క్లాప్ కొట్టిన వివి వినాయక్
- Sashivadane Trailer: ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్
- Bathukamma: దుబాయ్ బతుకమ్మ వేడుకల్లో అలరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే మనుమరాలు
- Kattappa: కట్టప్పపై ఓ స్పెషల్ మూవీ?
