Telangana
Jaggareddy: ఇరు రాష్ట్రాల సమస్యలపై ఉన్నత స్థాయిలో చర్చ : జగ్గారెడ్డి
మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ (YS Jagan), కేసీఆర్పై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సెటైర్లు విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ఉన్నత స్థాయిలో చర్చ
December 27, 2025 | 01:53 PMRaja Singh: ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేము :రాజాసింగ్
బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మనసు మార్చుకున్నారు. పార్టీ నుంచి ఆహ్వానం అందితే తిరిగి చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ ఒక కుటుంబంలో
December 27, 2025 | 12:20 PMMynampally : అవసరమైతే సిద్దిపేట బరిలో నేనే దిగుతా: మైనంపల్లి
వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి హరీశ్రావుకు (Harish Rao) ప్రత్యర్థిగా దీటైన అభ్యర్థి దొరక్కపోతే కాంగ్రెస్ పక్షాన తానే బరిలో దిగుతానని, ఆయన్ను ఓడించితీరతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha Rao) పేర్కొన్నారు. మెదక్ జిల్లా (Medak district)
December 27, 2025 | 12:11 PMKishan Reddy: దేశవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం : కిషన్ రెడ్డి
హైదరాబాద్ శివారు బీబీనగర్లో రూ.1300 కోట్లతో ఎయిమ్స్ ఆస్పత్రి (AIIMS Hospital) నిర్మిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రి (RIMS Hospital)లో రూ.23.75 కోట్ల నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ 50 పడకల ఆస్పత్రిని
December 27, 2025 | 11:59 AMTelangana: తెలంగాణ మహిళల కోసం స్మార్ట్ కార్డ్.. కామన్ మొబిలిటీ కార్డు..!
తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మీ పథకాన్ని అమల్లోకి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళల కోసం… కామన్ మొబిలిటీ కార్డ్ జారీ చేయనుంది.ప్రస్తుతం ఆధార్ కార్డుతో ప్రయాణిస్తున్న సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల...
December 27, 2025 | 11:43 AMKCR: అసెంబ్లీకి ‘గులాబీ’ బాస్… వ్యూహం మారిందా? అనివార్యమా?
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘట్టానికి తెరలేవబోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత చట్టసభలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) ఎట్టకేలకు మౌనం వీడారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఆయన హాజరుకావాలని నిర్ణయించుకున్నట్ల...
December 27, 2025 | 11:39 AMKCR: సభా సమరానికి సై.. అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్…!
సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే రావాలని.. సమస్యలపై చర్చిద్దామని సవాల్ విసురుతుండడంతో.. దీనికి సానుకూలంగా స్పందించారు మాజీ సీఎం కేసీఆర్. ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించినట్లు సమాచారం.అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళదామని పేర్కొన్న...
December 27, 2025 | 10:00 AMPhone Tapping: ప్రభాకర్ రావు రిలీజ్.. నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీశేనా?
తెలంగాణ రాజకీయ యవనికపై పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు సిట్ అధికారుల విచారణ ముగిసింది.
December 26, 2025 | 01:57 PMRevanth Reddy: క్రైస్తవులకు సీఎం రేవంత్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని క్రైస్తవ మతపెద్దలు, చర్చిఫాదర్లు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు చూపిన ప్రేమ, కరుణ,
December 26, 2025 | 01:40 PMతెలంగాణ బాస్కెట్బాల్కు ఐపీఎల్గా పేరుగాంచిన TPBL ముగింపు
TPBL సీజన్–1 ఛాంపియన్లుగా హైదరాబాద్ హనీ బ్యాడ్జర్స్ విజేతలకు ట్రోఫీ, బహుమతి మొత్తాన్ని అందజేసిన సబితా ఇంద్రా రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 25, 2025: తెలంగాణలో తొలిసారిగా నిర్వహించిన ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్ అయిన తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్ (TPBL) బుధవారం రాత్రి యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్...
December 26, 2025 | 10:56 AMGHMC : గ్లోబల్ సిటీగా అవతరించిన హైదరాబాద్..!!
హైదరాబాద్.. ఈ పేరు కేవలం ఒక నగరానికి మాత్రమే పరిమితం కాదు. ఇది చరిత్ర, సంస్కృతి, ఆధునికత కలగలిసిన ఒక మహా సామ్రాజ్యం. ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (MCH)గా ఉన్న ఈ నగరం, 2007లో 'గ్రేటర్' (GHMC)గా
December 26, 2025 | 10:51 AMBandi Sanjay: త్వరలోనే ఆ ఇద్దరు మంత్రులు జైలుకే :బండి సంజయ్
రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో జైలుకెళ్తారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్య చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ చట్టంలోని లొసుగులను
December 26, 2025 | 10:36 AMJishnu Dev Varma: దేశాభివృద్ధికి కీలక మార్పులు తీసుకువచ్చిన నేత వాజ్ పేయి :గవర్నర్
దేశాభివృద్ధికి అవసరమైన కీలక మార్పులు తీసుకొచ్చిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్పేయి ఆదర్శవంతమైన నేతని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్, కంటోన్మెంట్ పికెట్లోని అటల్ బిహారి వాజ్పేయి పార్కులో ఉన్న
December 26, 2025 | 10:21 AMBhatti Vikramarka: క్రిస్మస్ వేడుకల్లో భట్టి విక్రమార్క
మనుషులంతా ప్రేమ, ఆప్యాయతతో కలిసి మెలిసి జీవించాలని, ఏసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. క్రిస్మస్ (Christmas) పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా (Khammam
December 26, 2025 | 10:09 AMChintala: దానం పగటి కలలకు ప్రజలే సమాధానం : చింతల
దానం ఎక్కడుంటే అక్కడే గెలుపు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి (Chintala Ramachandra Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దానం నాగేందర్
December 25, 2025 | 12:07 PMKCR Vs Revanth : కేసీఆర్కు ఇచ్చిపడేసిన రేవంత్ రెడ్డి..! ముదిరిన మాటల యుద్ధం!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగలు పుడుతున్నాయి. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల స్థాయికి చేరింది. హుందాగా సాగాల్సిన రాజకీయ విమర్శలు కాస్తా
December 25, 2025 | 11:37 AMSarpanches: కొత్త సర్పంచ్లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్లకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ
December 25, 2025 | 09:04 AMJashodaben: పాతబస్తీలో ప్రధాని మోదీ సతీమణి పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) సతీమణి జశోదాబెన్ (Jashodaben) హైదరాబాద్ పాతబస్తీలో పర్యటిస్తున్నారు. చాందాయ్రణగుట్ట (Chandrayangutta) లోని పలు చారిత్రక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సోదరుడు అశోక్తో పాటు 18 మంది బంధువులతో కలసి ఆమె ఈ ఆధ్యాత్మిక పర్యటనకు రావడం విశేషం. చాంద్ర...
December 25, 2025 | 08:56 AM- America: అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్ట్.. పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో జాగ్రత్త!
- Corporation: మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
- Jagan: జగన్ ముందు ఉన్న అసలైన పరీక్ష.. పాదయాత్ర తో వైసీపీ పునరాగమనం సాధ్యమా?
- Vijay Sai Reddy: ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం.. హాట్సీట్లో విజయసాయిరెడ్డి..
- YCP: వైసీపీలో పెరుగుతున్న నిశ్శబ్దం.. అనిశ్చితలో పార్టీ భవిష్యత్తు..
- Surya46: భారీ రేటుకు సూర్య46 డిజిటల్ హక్కులు
- PV Ramesh: ఏపీ వ్యవసాయంపై మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ ఆందోళన.. అన్నపూర్ణ ఆధిపత్యానికి ఏమైంది?
- Dr. Ramana V. Vasili: రమణ వ్యాసాలు: 3 సావిత్రి – అన్వేషణ – డా. రమణ వి. వాసిలి
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
- APSRTC: ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















