Telangana
Aadi Srinivas: కేటీఆర్వి థర్డ్ క్లాస్ బుద్ధులు.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
బిఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్వి ‘థర్డ్ క్లాస్ బుద్ధులు’ అని, ఆ తరహా ఆలోచనలు చేయడం వల్లనే ప్రజలు వారిని ఓడించారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లోని సీఎల్పీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన.. ఉప రాష్ట్రపతి ...
August 21, 2025 | 10:23 AMKonda Surekha: ఆయన వల్లనే ఈ స్థాయికి ఎదిగా.. కొండా సురేఖ కామెంట్స్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే తను ఇప్పుడు మంత్రి కాగలిగానని కాంగ్రెస్ నేత కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వరంగల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ (Rajiv ...
August 21, 2025 | 10:23 AMThummala Nageswara Rao: బీజేపీ అధ్యక్షుడికి అవగాహన లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావుకు సరైన అవగాహన లేదని, అందుకే ఆయన సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, యూరియా సరఫ...
August 21, 2025 | 10:20 AMKoppula Eshwar: కొత్త బొగ్గు గనుల విషయంలో కాంగ్రెస్ కాలయాపన: కొప్పుల ఈశ్వర్
కొత్త బొగ్గు గనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కాలయాపనకు వ్యతిరేకంగా సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) హెచ్చరించారు. కొత్త బొగ్గు గనుల సాధన, ఆదాయ పన్ను రద్దు డిమాండ్లతో ఢ...
August 21, 2025 | 10:17 AMKTR: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ తరపున సి.పి. రాధాకృష్ణన్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సందర్భంలో, బీఆర్ఎస్ తమ స్టాండ్ ఏంటో చెప్పేందుకు తగిన సమయం...
August 20, 2025 | 09:22 PMHarish Rao: తెలంగాణలో ఎమర్జెన్సీ తెచ్చారు.. సీఎం రేవంత్పై హరీష్ రావు ఫైర్
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎమర్జెన్సీ పాలన తెచ్చారని, అందాల పోటీలపై ఆయన పెట్టిన శ్రద్ధ యూరియా సరఫరాపై పెట్టలేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సిద్ధిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రె...
August 20, 2025 | 09:12 PMCM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్ల పాత్ర: సీఎం రేవంత్
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. 1994 నుండి 2014 వరకు అప్పటి ముఖ్యమంత్రులు నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్, స...
August 20, 2025 | 09:10 PMRevanth Reddy: ఉప రాష్ట్రపతి అభ్యర్థి ని గెలిపించండి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudharshan Reddy) గారిని ప్రకటించడం తెలుగు ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవాన్ని పెంచింది. ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒకవైపు.. మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతు...
August 20, 2025 | 08:57 AMNandamuri Padmaja : నందమూరి పద్మజ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి
నందమూరి పద్మజ (Nandamuri Padmaja) భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాళులర్పించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు
August 19, 2025 | 07:33 PMRevanth Reddy : రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి : రేవంత్రెడ్డి
దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీయే దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )విమర్శించారు. జూబ్లీహిల్స్లోని
August 19, 2025 | 07:30 PMMahesh Kumar Goud: ఆ రెండు పార్టీల కుట్ర.. కేంద్రం తక్షణమే ఇవ్వాలి : మహేశ్ కుమార్ గౌడ్
రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేంద్రం తక్షణమే ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు.
August 19, 2025 | 07:25 PMKCR:హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
August 19, 2025 | 07:22 PMParliament : పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా (Urea) సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు.
August 19, 2025 | 07:14 PMVP Elections: బీఆర్ఎస్ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు!
దేశ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల (VP Elections) సందడి మొదలైంది. ఏకగ్రీవం కోసం బీజేపీ (BJP) ప్రయత్నిస్తుండగా, ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో రెండు కూటములు తమ అభ్యర్థులకు మద్దతు కూడగట్టుకునేందుకు ఇతర పార్టీలను సంప్రదిస్తున్నాయి. ఇందులో భాగంగా, బీఆర్ఎస్ (BRS)...
August 19, 2025 | 09:43 AMUrea Deficiency: ఢిల్లీలో యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పోరాటం
తెలంగాణలో నెలకొన్న యూరియా కొరతపై (Urea Deficiency) తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో పోరాటం మొదలుపెట్టారు. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యూరియా కేటాయింపులు తగ్గించిందని వారు ఆరోపించారు. సోమవారం పార్లమెంట్ ముందు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. అనంతరం కేంద్ర మంత్రి నడ్...
August 19, 2025 | 09:40 AMVijayashanti: బీజేపీ నేతలా మాట్లాడారు.. సీఈసీపై విజయశాంతి ఫైర్
ఓట్ల చోరీ ఆరోపణలపై ఆధారాలు చూపాలని లేదా క్షమాపణ చెప్పాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) తీవ్రంగా స్పందించారు. సీఈసీ వ్యాఖ్యలు రాజ్యాంగ సంస్థ ప్రతినిధిలా కాకుండా బీజేపీ అధికార ప్రతినిధిలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్...
August 19, 2025 | 09:36 AMRamchander Rao: సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు సర్వాయి పాపన్న అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao) పేర్కొన్నారు. సోమవారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పాపన్న జయంతి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పేద కుటుంబాలు...
August 19, 2025 | 09:33 AMHarish Rao: కాంగ్రెస్ సర్కారు చూపంతా కమీషన్ల మీదే: హరీష్ రావు
తెలంగాణలో బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు సచివాలయంలోని సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ కమిషనర్ కార్యాలయాలను ముట్టడించిన ఘటనపై ఆయన (Harish...
August 19, 2025 | 09:30 AM- O Sukumari: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ‘ఓ..! సుకుమారి!’
- SP Balasubramanyam: గాన గంధర్వుడికి ప్రాంతీయ సంకెళ్లు..!!
- Delhi: పుతిన్ పర్యటనకు 5 అంచెల భద్రతావలయం..!
- Revanth Reddy: హిందూ మతం, కాంగ్రెస్ సిద్ధాంతం ఒక్కటేనా? రేవంత్ అంతరార్థం ఏంటి..!?
- Delhi: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ
- Putin: రణమా..? స్నేహమా..? యూరప్ తేల్చుకోవాలంటున్న పుతిన్
- Delhi: ఎస్-500పై భారత్ ఫోకస్…పుతిన్ పర్యటనలో చర్చలు..!
- Pawan-Telangana: పవన్ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ.. కుట్రేనా?
- YCP: బట్టబయలైన వైసీపీ ‘ఫేక్’ ప్రచారం
- West Bengal: రోజుల పసికందు ప్రాణాలు కాపాడిన వీధికుక్కలు..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()















