Telangana
రేవంత్ రెడ్డికి ఈసీ ఝలక్.. కేబినెట్ మీటింగ్కి ‘నో’
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. రెండు రోజుల క్రితమే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సమావేశం నిర్వహించుకున...
May 18, 2024 | 09:10 PMమాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డిలపై కేసు
రెండున్నర ఎకరాల భూ వివాదంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్లోని ఓ ప్రైవేటు భూమిలోకి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ దౌర్జన్యంగా ఫెన్సింగ్ కూలగొట్టి మరీ చొరబడ్డారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ...
May 18, 2024 | 08:12 PMపార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి
కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలపై శనివారం ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని, ఇవన్నీ నిరాధారమైన వార్తలని మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత విజయశా...
May 18, 2024 | 08:09 PMతెలంగాణలో కాషాయ పార్టీకే అనుకూల పరిస్థితులు : కిషన్ రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తే శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. భువనగిరిలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హా...
May 18, 2024 | 07:57 PMఆయన బతికి ఉంటే రామాలయ నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేది : జీవన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చేస్తారనడం దారుణమన్నారు. ఇది మత విశ్వాసాలను రెచ్చగొట్టడమేనన్నారు. ప్...
May 18, 2024 | 07:53 PMపీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి ఇదే : వినోద్ కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు పథకం గురించి సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని ప్రధానితో సహా చా...
May 18, 2024 | 07:48 PMమంగత్రయి నీరజ్ జ్యువలరీ లో “వీనస్ – ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్” పేరుతో ప్రత్యేక కలెక్షన్ ను ఆవిష్కరించిన రాశి ఖన్నా
ఆభరణాలు అందాన్ని మరింత పెంచుతాయి- ప్రముఖ సినీ నటి రాశీ ఖన్నా మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేస్తాయని ప్రముఖ సినీనటి రాశి ఖన్నా అన్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని లుంబిని జ్యువెల్ మాల్ లో ఉన్న మంగత్రయి నీరజ్ ఆధ్వర్యంలో శనివారం “వీనస్ – ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్” పేరుతో ప్రత...
May 18, 2024 | 06:44 PMసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రామ్ గోపాల్ వర్మ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దర్శకులు ఆహ్...
May 18, 2024 | 04:21 PMడ్రైవర్లకు, కండక్టర్లకు తలనొప్పిగా మారిన ఉచిత బస్సు ప్రయాణం..
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. రోజుకొక కొత్త సమస్య కలిగిస్తోంది. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఇదే రకమైన పథకం అమలులో ఉన్నప్పటికీ అక్కడ ఇటువంటి ఇబ్బందులు మాత్రం లేవు. తెలంగాణలో మాత్రం సీటు దగ్గర నుంచి టికెట్ వరకు.. బస్సు ఎక్కే దగ్గర నుంచి ది...
May 18, 2024 | 10:33 AMఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రూ.50 లక్షలు.. కేఏపాల్పై చీటింగ్ కేస్
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రూ.50 లక్షలు కాజేశారని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని జిల్లెలగూడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి.. కేఏ పాల్&...
May 17, 2024 | 09:26 PMవాళ్ల ఓట్లను వెంటనే తొలగించండి : టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంత మందికి తెలంగాణలోనూ ఓట్లున్నాయని, ఆ ఓట్లను వెంటనే తొలగించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ జిల్లాలకు చెందిన కొంతమందికి కూడా హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయని, వాటిని కూడా తొలగించాలని ఎన్నికల కమిషన్ను కోరారు. శుక్రవా...
May 17, 2024 | 09:23 PMబీజేపీ నేత వెంటనే క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ డిమాండ్
బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీపై బెంగాల్కు చెందిన ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నేత వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాకుండా.. ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే తదుపరి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చ...
May 17, 2024 | 08:23 PMబీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయండి : రఘునందన్ రావు డిమాండ్
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టడమే లక్ష్యంగా ఒక్కో ఓటర్...
May 17, 2024 | 08:20 PMసుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు ఊరట
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్పై విచారణను జులైకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ...
May 17, 2024 | 08:13 PMహైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలోని 681 గంజాల చదరపు స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. గీత అనే మహిళ నుంచి తాను 2003లో సదరు స్థలాన్ని చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే కొను...
May 17, 2024 | 08:04 PMజపాన్ పర్యటనకు తెలంగాణ విద్యార్థిని
జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎం పూజశ్రీ జపాన్లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. అల్ఫోర్స్ ముఖ్య కార్యాలయంలో విద్యార్థినిని విద్యాసంస్థల అ...
May 17, 2024 | 04:16 PMహైదరాబాదులో మరొకసారి డ్రగ్స్ కలకలం..
తెలుగు రాష్ట్రాలలో గత కొద్ది కాలంగా డ్రగ్స్ తీవ్రమైన కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి హైదరాబాద్ నగరంలో పట్టుబడిన డ్రగ్స్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎస్వోటీ అధికారులు పోలీసు శాఖ తో కలిసి నగరంలోని కూకట్పల్లి పరిధిలో ...
May 17, 2024 | 01:13 PMసీఎం కనుసన్నల్లోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దాడులకు దిగుతోందంటూ ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా పట్టపగలే దాడులకు తెగబడుతున్నారని, ఇది సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో...
May 17, 2024 | 09:29 AM- Rowdy Janardhana: ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో “రౌడీ జనార్థన” – దిల్ రాజు
- Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారి పొట్టపగిలి నవ్వేలా వుంటుంది – శర్వా
- Dragon: ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్
- Lenin: లెనిన్ కు ప్యాచ్ వర్క్?
- NBK111: గోపీచంద్ సినిమా కోసం లుక్ పై బాలయ్య వర్కవుట్స్
- Shruti Haasan: నాపై ఎన్నో రూమర్లు వచ్చాయి!
- The Raja Saab: రాజా సాబ్ అనుకున్న కంటే తక్కువ రేటుకే
- MSG: మన శంకరవరప్రసాద్ గారు రన్ టైమ్ పై క్రేజీ అప్డేట్
- Vrushabha: గ్రాండ్ మేకింగ్, స్ట్రాంగ్ కంటెంట్, వండర్ ఫుల్ విజువల్స్ తో “వృషభ” – బన్నీవాస్
- Champion: అశ్విని దత్ గారి ద్వారా లాంచ్ కావడం నా అదృష్టం – హీరో రోషన్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















