తెలంగాణలో మరోసారి అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో మరో దఫా పర్యటించింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ హైదరాబాద్కు చేరుకుంది. మూడు ఆనకట్టల బాధ్యతలు నిర్వహించిన ఇంజినీర...
March 20, 2024 | 07:25 PM-
తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి .. సీపీఎం
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. మిగిలిన 16 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ తెలిపింది. దీంతో ఆశావహులు టికెట్ల కోసం పార్టీ పెద్దలను ఆశ్రయిస్త...
March 20, 2024 | 07:20 PM -
హనుమకొండ ఆర్డీవోపై .. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు
హనుమకొండ ఆర్డీవోపై సీఎస్ శాంతికుమారికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో కరవు వచ్చిందం...
March 20, 2024 | 07:17 PM
-
ఖమ్మం నుంచి టీడీపీ పోటీ చేయబోతోందా…?
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతూ వచ్చింది. 2014లో కొన్ని సీట్లను గెలుచుకున్నా ఆ తర్వాత పట్టు కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. అయితే పలు జిల్లాల్లో ఆ పార్టీకి పట్టుంది. క్షేత్రస్థాయిలో ఓ మోస్తరు కేడర్ ఉంది. గట్టి లీడర్ నిలబ...
March 20, 2024 | 07:11 PM -
బీఆర్ఎస్కు ఏమైంది..? ఎందుకీ పరిస్థితి వచ్చింది..?
తెలంగాణ రాజకీయాలు మొదలైందే తెలంగాణ రాష్ట్ర సమితితో..! ఆ పార్టీ ఉద్యమించడం వల్లే తెలంగాణ సాకారమైంది. ఉద్యమ పార్టీగా మొదలైన ప్రస్థానం ఆ తర్వాత రాజకీయ పార్టీగా రూపుదాల్చింది. అధికారాన్ని చేజిక్కించుకుంది. దేశరాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంది. కానీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్క ఓట...
March 20, 2024 | 06:35 PM -
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే నూతన గవర్నర్తో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్భవన్లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప...
March 20, 2024 | 04:46 PM
-
కేటీఆర్ కు అమెరికా వర్సిటీ నుంచి ఆహ్వానం
అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అ...
March 20, 2024 | 04:29 PM -
కెసిఆర్ కంచుకోటపై రాములమ్మ కన్ను..
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కి రాజీనామా చేసిన సినీనటి విజయశాంతి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు ఎన్నికల ప్రచార ప్లానింగ్ కమిటీ కోఆర్డినేటర్ గా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలను అప్పగించింది. ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని విజయశాంతి భావిస్తు...
March 20, 2024 | 12:49 PM -
తీహార్ కు స్వాగతం.. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.. కవితకు సుఖేష్ లేఖ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసు నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ఆమెకు ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. ఇందులో ‘తీహార్ జైల్ క్లబ్ లో మీరు కూడా సభ్యులు కాబోతున్నారు అని ఆయన పేర్కొనడం సెన్సేషనల్ గా మారింది. బీహార్...
March 20, 2024 | 09:56 AM -
రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈరోజుకి మూడవరోజు విచారణ ముగిసింది. ఇదే విధంగా కవితను ఇండోస్పిరిట్ లో 33 శాతం వాటా పై.. 100 కోట్ల ముడుపులు ఎలా వచ్చాయి అన్న విషయంపై ఈడి విచారించింది. అంతేకాదు మొబైల్ ఫోన్ ని ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఎం...
March 20, 2024 | 09:33 AM -
తెలంగాణలో 107 మందిపై అనర్హత వేటు : ఈసీ
ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చులు సమర్పించని వారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులైన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 107 మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఈసీ వెల్లడించింది. అనర్హుల్లో అత్యధికంగా నిజాబాబాద్ లోక్సభ పరిధి వారు ఉండ...
March 19, 2024 | 08:29 PM -
తెలంగాణ నూతన గవర్నర్ గా రాధాకృష్ణన్ … రేపు ప్రమాణం
తెలంగాణ నూతన గవర్నర్గా సీసీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై సౌందర రాజన్ రాజీనామాతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు రాష్ట్ర బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రాత్రి 9:10 గంటలకు రాంచీ నుంచి బయల్దేరి 10:55 గంటలకు శంషాబాద్ విమ...
March 19, 2024 | 08:11 PM -
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ను.. వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ ఫిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్పై విచార...
March 19, 2024 | 08:08 PM -
తెలంగాణ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య నియమితులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్, కలకత్తా హైకోర్టులో సేవలందిస్తున్న వీరిని తెలంగాణ బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద...
March 19, 2024 | 03:35 PM -
అంగరంగ వైభవంగా యాదగరీశుడి కల్యాణ మహోత్సవం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ రక్షకుడైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో 10:59 గంటలకు మాంగళ్యధారణ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించి దంపతులను ఒకచోటకు చేర్చారు. జయజయనారసింహ జయనారసిం...
March 19, 2024 | 03:21 PM -
తమిళిసై స్థానంలో జార్ఖండ్ గవర్నర్ ఎంట్రీ.. రాష్ట్రపతి భవన్ ఆదేశాలు..
తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయాలి అన్న ఉద్దేశంతో ఆమె గవర్నర్ గా తన పదవికి రాజీనామా చేసినట్లు టాక్. ఆమె స్థానంలో జార్ఖండ్ గవర్నర్ సి పి రాధాకృష్ణన్ కు తెలంగాణా గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఈ విషయానికి సంబ...
March 19, 2024 | 02:01 PM -
100 రోజుల్లో 100 తప్పులు.. వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్..
తెలంగాణలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పై కేటీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. ఈరోజుటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో సంబరాలు అంబరాన్ని తాకుతుంటే.. కేటీఆర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా వారిపై విరుచుకుపడుతున్నారు. రేవ...
March 18, 2024 | 10:25 PM -
కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త ట్విస్ట్.. వందల కోట్లలో ముడుపులు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజుకో కొత్త ట్విస్ట్ తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉంది అని అధికారులు ప్రకటించి ఆమెను అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 100 కోట్ల రూపాయల వరకు ముడుపుల రూపంలో కవితకు ముట్టినట్లు సమాచారం. అందుకే కవితను అరెస్టు చేసి కోర్టు అనుమతి...
March 18, 2024 | 10:20 PM

- YCP: వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్ …!
- Hyderabad: అమెరికా సంబంధాలా వద్దు బాబోయ్.. ట్రంప్ ఎఫెక్ట్ తో మారుతున్న భారతీయ కుటుంబాల అభిప్రాయాలు…
- Raashi Khanna: బాలీవుడ్ పై రాశీ సెన్సేషనల్ కామెంట్స్
- K-RAMP: “K-ర్యాంప్” మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘టిక్కల్ టిక్కల్..’ రిలీజ్
- Sindhu: జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బీఆర్జీ పంజా..!
- Nobel Prize: భౌతికశాస్త్రంలో నోబెల్ త్రయం…
- Islamabad: పీఓకే ఆందోళనలకు దిగొచ్చిన పాక్ సర్కార్…
- Telusu Kada: ‘తెలుసు కదా’ తో డైరెక్టర్ గా పరిచయం కావడం ఆనందంగా ఉంది : డైరెక్టర్ నీరజా కోన
- Mass Jathara: ‘మాస్ జాతర’లో నేను ఆర్పిఎఫ్ అధికారి పాత్ర చాలా ప్రత్యేకమైనది- రవితేజ
- Tamilnadu: కరూర్ తొక్కిసలాటతో పెరిగిన విమర్శలు.. టీవీకే చీఫ్ విజయ్ ప్లాన్ బి..
