నామినేషన్ లేట్.. అధికారి కాళ్లు పట్టుకున్న అభ్యర్థి
టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్తో పాటు ఎన్నో పోటీ పరీక్షల సమయంలో ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధనతో ఎంతోమంది విద్యార్థులు, అభ్యర్థుల జీవితాలు తలకిందులైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల సమయంలోనూ అదే జరుగుతోంది. అనేక చోట్ల నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు దగ్గర పడుతుండ...
April 25, 2024 | 09:20 PM-
‘కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్..’ రేణుకా చౌదరి కౌంటర్
ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ అని, ఆయన చేసిన కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు అధికార దాహం ఎక్కువైందని ప్రజలక...
April 25, 2024 | 08:20 PM -
మోదీ పదేళ్ల పాలన.. వందేళ్ల విధ్వంసం తో సమానం.. రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ పదేళ్ల పాలన వందేళ్ళ విధ్వంసాన్ని సృష్టించింది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు. ఈరోజు ఉదయం గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ‘నయవంచన – పదేండ్ల మోసం… వందేండ్ల విధ్వంసం’ అంటూ ఓ ప్రజా చార్జ్ షీట్ ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో తెల...
April 25, 2024 | 08:18 PM
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులపై దర్యాప్తు బృందం సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐటీ యాక్ట్ 66 (ఎఫ్)ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయ...
April 25, 2024 | 08:11 PM -
కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవకతవకలపై ప్రజాభిప్రాయం కోరిన రేవంత్ సర్కార్
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రేవంత్ రెడ్డి సర్కార్ ఓ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన నిర్మాణ పరమైన, నాణ్యత, నిర్వహణ లోపాలకు సంబంధించి ప్రజలంతా తమ ఫిర్యాదులు, నివేదనలను ప్రభుత్వానికి సమర్పించాలని ఈ ప్రకటన ద్వారా తెలంగాణ ప్రభుత్...
April 25, 2024 | 08:08 PM -
సీఎం రేవంత్ మోసంతో దాని విలువ పోయింది : హరీశ్ రావు
బీఆర్ఎస్ హయాంలో మెదక్కు రైలు తీసుకువచ్చినట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెదక్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వంలో మంజీరాపై చెక్డ్యామ్లు కట్టినందునే పంటలు ఎండిపోలేదు. ఈ ప్ర...
April 25, 2024 | 07:53 PM
-
తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో… బీజేపీని గెలిపించండి : అమిత్ షా
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ విశాల జన సభలో అమిత్ షా మాట్లాడుతూ 400కు పైగా స్థానాల...
April 25, 2024 | 07:51 PM -
బూతులను తెలంగాణ అధికారిక భాషగా మార్చిందే కేసీఆర్.. సీతక్క ఫైర్
రాజకీయాల్లో బూతులకు ఆద్యుడు కేసీఆరేనని, తెలంగాణ రాష్ట్రంలో బూతులను అధికారిక భాషగా మార్చిన ఘనత ఆయనదేనని రాష్ట్ర మంత్రి సీతక్క మండిపడ్డారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సీతక్క .. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ తన దురహంకార భాషను వదిలిపెట్టడం లేదని, ఇప్పటికీ అదే అహంకారంతో మాట్...
April 25, 2024 | 07:43 PM -
తెలంగాణ లో 17 సీట్ల కోసం పోటీ పడుతున్న 547 మంది..
తెలంగాణ ఎంపీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాలకు మొత్తం 547 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 18 వ తారీఖున ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 25వ తారీఖున ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు.. స్వతంత్ర అభ్యర్థులు, డమ్మీ అభ్యర్...
April 25, 2024 | 07:32 PM -
హైదరాబాద్ లో మూడో డేటా సెంటర్
డేటా సెంటర్స్ సంస్థ కంట్రోల్ఎస్ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. భూకంపాలను తట్టుకునేలా 1.34 లక్షల ఎస్ఎఫ్టీలో కంపెనీ ఐదు అంతస్తులతో ఈ డేటా సెంటర్ భవనాన్ని నిర్మిస్...
April 25, 2024 | 03:40 PM -
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 30న రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలకు కలిపి అందోలు అసెంబ్లీ సెగ్మెంట్లోని సుల్తాన్ పూర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మే 3న నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు కలిపి ...
April 25, 2024 | 03:21 PM -
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్...
April 25, 2024 | 03:19 PM -
ఎన్నికల రణరంగంలోకి గులాబీ దళపతి.. కేసీఆర్ బస్సుయాత్ర..
సార్వత్రిక ఎన్నికల్లో కారు దూసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. దీనిలో భాగంగా ఇప్పటికే పొలంబాట కార్యక్రమం చేపట్టిన కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా 12 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బస్సుయాత్రను ప్రారంభించారు. నల్లగొండ జిల్లా మిర్యాల గూడ నుంచి ప్రారంభమైన ఈ బస్సుయాత్ర.. సిద్ధిపేటలో బహిరంగసభతో ముగియనుంది....
April 25, 2024 | 10:22 AM -
‘రైతు రుణమాఫీ’పై రాజకీయ కాక..
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ సంధించిన 2 లక్షల రుణమాఫీ అస్త్రం… తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఆగస్టు 15లోగా రెండు లక్షలు రుణమాఫీ చేసి తీరతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు బ్యాంకర్లకు సైతం సీఎం విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15లోగా వడ్డీతో కలిపి 2 లక్షలు రుణమాఫీ చేస్త...
April 25, 2024 | 10:19 AM -
బీజేపీ నేత ఈటల రాజేందర్కు టీటీఏ మెగా కన్వెన్షన్ ఆహ్వానం
తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ప్రతినిధులు కలిశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఆయన్ను టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ రీజనల్ అ...
April 24, 2024 | 09:21 PM -
మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులు.. పునరావృతం : సీఎం రేవంత్
సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని, కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే రాబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఆనాడు దతాత్రేయని ఓడిరచి అంజన్&zwn...
April 24, 2024 | 08:20 PM -
ఆ పార్టీ 2 ఎంపీ సీట్లు గెలిచినా.. మంత్రి పదవికి రాజీనామా
కాంగ్రెస్పై విమర్శలు చేసే కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనూ గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ...
April 24, 2024 | 08:17 PM -
బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కు ఎందుకంత భయం? : హరీశ్ రావు
రుణమాఫీ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ అన్ని గ్యారంటీలతో పాటు రుణమాఫీ హామీని ఆగస్టు 15లోపు నెరవేరుస్తామని స...
April 24, 2024 | 07:57 PM

- Eli Lilly: ఐసీసీసీ లో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయిన ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు
- DK Aruna: తెలంగాణకు తొలి మహిళా సీఎం నేనే
- Virginia: వర్జీనియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
- Dallas: డల్లాస్ లో విద్యార్థి మృతిపై ఆటా దిగ్భ్రాంతి
- Srisailam: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి : చంద్రబాబు
- Vijayanagaram:ఘనంగా ప్రారంభమైన విజయనగరం ఉత్సవాలు
- Growpedia :ఎలాన్ మస్క్ మరో కొత్త బిజినెస్.. వికీపీడియాకు పోటీగా
- Krithi Shetty: చీరలో చెమటలు పట్టిస్తున్న బేబమ్మ
- Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం
- మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) గురించి అవగాహన
