న్యూయార్క్లో రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్లో జెఎఫ్కె ఎయిర్ పోర్ట్ కు వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ అమెరికా కాలమానం ప్రకారం 3 ఆగస్టు 24 మధ్యాన్నం 3గంటలకు విమానాశ్రయానికి ...
August 4, 2024 | 11:22 AM-
సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు.. అర్థరాత్రి ఒంటి గంట వరకు
హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు, గొడవలతో పోలీసులు కొన్నాళ్లుగా కఠిన చర్యలు చేపట్టారు. నిబంధన ప్రకారం రాత్రి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు, హోటళ్ల కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయాన్ని మించి కార్యకలాపాలు సాగించిన వారిపై కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి దాటాక రోడ్లపై ఇష్టాన...
August 3, 2024 | 08:42 PM -
గత పదేళ్లుగా ఏనాడు నా లాంటి వారికి .. అవకాశం రాలేదు : దానం
అసెంబ్లీలో తనను కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. హైదరాబాద్ ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శాసనసభలో హై...
August 3, 2024 | 08:18 PM
-
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయు...
August 3, 2024 | 08:15 PM -
3 నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)పై కలెక్టర్లతో సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్...
August 3, 2024 | 08:14 PM -
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ షిప్ ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఆగస్టు 3వ తేదీ శనివారంనాడు 50 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను పంపిణీ చేశారు. దాదాపు 7 లక్షల రూపాయల విలువైన ఈ స్కాలర్ షిప్ లను గౌతమ్ అమర్నేని,...
August 3, 2024 | 07:35 PM
-
ఖైరతాబాద్ మహాగణపతి నమూనా ఆవిష్కరణ
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి ఈ ఏడాదితో 70 ఏళ్లయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహాగణపతి నమూనాను ఆవిష్కరించారు. ఈ సప్తముఖ మహాశక్తి గణపతి గా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్న...
August 3, 2024 | 03:50 PM -
క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభం
హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర నగరాలు ఈర్ష్య పడుతున్నాయని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) జాతీయ వైస్ చైర్మన్ సి.శేఖర్రెడ్డి అన్నారు. ఎత్తైన భవనాల నిర్మాణాంలో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో...
August 3, 2024 | 03:45 PM -
సీఎం రేవంత్రెడ్డితో ఆనంద్ మహీంద్రా భేటీ
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని దత్తత తీసుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. త్వరలోనే తన సంస్థకు చెందిన బృందాన్ని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు పంపుతానన్నారు. సీ...
August 3, 2024 | 03:42 PM -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వివరాలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అమెరికాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ అధికారులు శ్రీమతి శాంత కుమారి, చీఫ్ సెక్రటరీ (ఒక రాష్ట్ర సిఎస్ మ...
August 3, 2024 | 10:07 AM -
ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన రారు.. ఉన్నా ఈయన రారు.. ఇద్దరు బాగా సెట్ అయ్యారు..
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రధానంగా చర్చించుకుంటున్న అంశం ప్రతిపక్ష హోదా. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ గల్లీలలో ధర్నా చేస్తున్నారు. మరోపక్క ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీలకు వెళ్ళనని కేసీఆర్ మొరాయించుకొని కూర్చొని ఉన్నారు. ...
August 2, 2024 | 04:07 PM -
ఇద్దరు ఇండో-అమెరికన్ విద్యార్థుల కృషి.. తెలంగాణలో మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం!
అమెరికాలోని కాలిఫోర్నియాలో చదువుకుంటున్న ఇద్దరు భారతీయ విద్యార్థులు.. సువిధ వికాస్ ట్రస్ట్, జాగృతి ఎన్జీవోతో కలిసి తెలంగాణలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సదుపాయాలకు దూరంగా ఉంటున్న వారి వద్దకు వైద్యాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మం...
August 2, 2024 | 10:06 AM -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్కార్...
August 1, 2024 | 08:22 PM -
సిస్టర్ సెంటిమెంట్ పండించేశారు…
తెలంగాణ అసెంబ్లీలో ఓవైపు మాటల యుద్ధం జరుగుతుండగానే… మరోవైపు సెంటిమెంటు.. ఎమోషన్లు కూడా పండేశాయి. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ మంత్రి సబిత ఏకంగా కన్నీరు పెట్టేసు కున్నారు. తానే ఏం పాపం చేశానంటూ ప్రశ్నించారు. దీంతో స&z...
August 1, 2024 | 07:37 PM -
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీకి ప్రపంచ అథ్లెటిక్స్ గుర్తింపు లభించినందుకు ముఖ్యమంత్రి అభినందనలు
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ సమర్పిస్తున్న హైదరాబాద్ మారథాన్ యొక్క 13వ ఎడిషన్ కు ప్రపంచ అథ్లెటిక్స్తో గుర్తింపు లభించింది. NMDC హైదరాబాద్ మారథాన్ ప్రపంచ అథ్లెటిక్స్ "బేసిక్" లేబుల్ మంజూరు చేయబడింది. ఈ మారథాన్ కు NMDC స్పాన్సర్ గా , IDFC ఫస్ట్ బ్యాంక్ భాగస్వామ్యం ఉంది. &n...
August 1, 2024 | 07:22 PM -
సుప్రీం తీర్పును స్వాగతించిన రేవంత్.. అమలు చేస్తాం
సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇవాళ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. దీనిపై అసెంబ్లీలో నేడు కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఇదే శాసనసభలో వాయిదా తీర్మాణం ఇస్తే.. నాతో పాటు సంపత్ ను సస్పెండ్ చేసినట్టు గుర్తు చేశారు. అప్పుడు మాదిగ ...
August 1, 2024 | 03:22 PM -
తెలంగాణ రాష్ట్రంలో సంచలన ఘటన.. కదులుతున్న బస్సులో
కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళలపై అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్థరాత్రి ...
July 30, 2024 | 08:12 PM -
విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ లోకూర్
తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చైర్మన్ను తెలంగాణ ప్రభుత్వం ...
July 30, 2024 | 08:02 PM

- Damodar Reddy : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి కన్నుమూత
- TCS:టీసీఎస్లో భారీగా ఉద్యోగాల కోత
- Ireland: ఐర్లాండ్లోని తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
- Thaman: ఆ బీజీఎం విని సుజిత్ షాకయ్యాడు
- Fake Campaign: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఉక్కుపాదం
- OTT Deals: భారీ సినిమాల ముందు ఓటీటీ పరీక్ష
- Eesha Rebba: లెహంగాలో అందమే అసూయ పడేలా తెలుగమ్మాయి
- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ బస్ పెట్టుబడులకు బాటలు వేసిన మంత్రి నారా లోకేష్..
- Jagan: ప్రజలకు దూరంగా.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న జగన్
- Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
