- Home » Politics
Politics
Note: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ..స్వతంత్రులకంటే నోటాకే అధికం
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈసారి వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకంటే కూడా నోటా(నన్ ఆఫ్ ది ఎబవ్)కే ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ (BJP) వంటి ప్రధాన పార్టీలతో కలిపి
November 15, 2025 | 07:17 AMBRS: బీఆర్ఎస్కు కష్టకాలం.. ఎక్కడ పట్టు తప్పింది..?
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి, పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి (BRS) ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైనప్పటి నుంచి, ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, బీఆర్ఎస్ పట్టు గట్టిగా ఉందని భావించ...
November 14, 2025 | 07:16 PMAP-Singapore: చంద్రబాబు, షణ్ముగం సమక్షంలో ఏపీ-సింగపూర్ మధ్య ఎంఓయూ
ఇన్నోవేటివ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ కంపెనీలతో కలిసి పని చేసేందుకు ఏపీ సిద్ధం ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం సింగపూర్ బృందంతో ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై అవగాహనా ఒప్పందం ఒప్పంద పత్రాలన...
November 14, 2025 | 06:40 PMNara Lokesh: శ్యామ్ మెటాలిక్స్ ఎండి షీజిత్ అగర్వాల్ తో మంత్రి లోకేష్ భేటీ
ఎపిలో డౌన్ స్టీమ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటుచేయండి విశాఖపట్నం: శ్యామ్ మెటాలిక్స్ & ఎనర్జీ లిమిటెడ్ (SMEL) ఎండి షీజిత్ అగర్వాల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. డైవర్సిఫైడ్ మెటల్స్, ఎనర్జీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్యామ్ మెటాలిక్స్...
November 14, 2025 | 06:30 PMCongress: జూబ్లీహిల్స్ హస్తగతం…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) అత్యధిక మెజారిటీ సాధించి విజయాన్ని అందుకున్నారు. తన సమీప ప్రత్యర్థి, బిఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోన...
November 14, 2025 | 04:55 PMNara Lokesh: సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ సదస్సులో మంత్రి నారా లోకేష్
2030 నాటికి సెమీకండక్టర్స్ రంగంలో ప్రధాన భాగస్వామిగా ఉంటాం ఏపీని ఎలక్ట్రానిక్స్ & సెమీ కండక్ట్రర్స్ హబ్ గా మార్చడమే మా లక్ష్యం పారిశ్రామికవేత్తలు తిరిగి ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నాం మంత్రి లోకేష్ సమక్షంలో 17 ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో రూ.27,909 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు తద్వారా 53,879 ...
November 14, 2025 | 04:49 PMNara Lokesh: యాక్షన్ టెసా సిఇఓ వివేక్ జైన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
ఎపిలో సెకండరీ/శాటిలైట్ ఎండిఎఫ్ యూనిట్ ఏర్పాటు చేయండి విశాఖపట్నం: యాక్షన్ టెసా ఎండి & సిఇఓ వివేక్ జైన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో భేటీ అయ్యారు. యాక్షన్ టెసా భారతదేశంలోని ప్రముఖ ఇంజనీర్డ్ కలప ప్యానెల్ తయారీదారు. 1970...
November 14, 2025 | 04:43 PMNara Lokesh: ఎన్డీఏ దూసుకుపోతున్న వేళ లోకేష్ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ..
బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) ఊహించిన దానికంటే భారీ మెజారిటీ వైపు దూసుకెళ్తుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జేడీయూ (JDU), బీజేపీ (BJP) కలయిక మరోసారి బలంగా నిలుస్తుండటంతో హైదరాబాద్ నుండి విశాఖ వరకు ఎన్డీఏ అనుబంధ పార్టీలలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా విశ...
November 14, 2025 | 04:25 PMTTD: పరకామణి చోరీ కేసులో కీలక అధికారి అనుమానాస్పద మృతి
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణి చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్వో (AVSO) సతీష్కుమార్ (Satish Kumar) అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో సతీష్కుమార్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయనది హత్యా, ఆత్మహత్యా అనేది తెలియట్లే...
November 14, 2025 | 04:00 PMPiyush Goyal: గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖపట్నం…పీయూష్ గోయల్
విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) పాల్గొని ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదని.. యావత్ భారతదేశం అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తారని ప్రశంసించారు. గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖపట్నం నిలుస...
November 14, 2025 | 03:45 PMCII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ప్రముఖుల హాజరు
విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit)కు మొదటిరోజున ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రారంభించారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీన...
November 14, 2025 | 03:40 PMChandrababu: దేశానికి గేట్వేలా ఎపి: సీఎం చంద్రబాబు
దేశంలోనే అందమైన నగరంగా విశాఖకు పేరుందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అలాగే పెట్టుబడులసాధనకోసం అవసరమైన అన్నీచర్యలను చేపట్టామని చెప్పారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఏపీలో పరిశ్రమలు,...
November 14, 2025 | 03:35 PMVice President: పెట్టుబడుల సాధనలో చంద్రబాబు కృషి శ్లాఘనీయం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ భాగస్వామ్యంతో విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన భాగస్వామ్యసదస్సులో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ (CP Radha Krishnan) పాల్గొన్నారు. ఆయన సదస్సును ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోందన్నారు. సంపద సృష్టిస్తేనే...
November 14, 2025 | 03:30 PMJubilee Hills: జూబ్లీహిల్స్ తీర్పుతో రాష్ట్రంలో ఆ పార్టీకి చోటులేదు: మహేశ్కుమార్ గౌడ్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగరవేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్లో టీపీసీసీ
November 14, 2025 | 02:11 PMMaganti Sunitha: ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది : మాగంటి సునీత
జూబ్లీహిల్స్లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) ఆరోపించారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్
November 14, 2025 | 01:51 PMRevanth Reddy: రేవంత్ వ్యూహమే… జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో (Jubilee Hills By Election) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Navin Yadav) సాధించిన ఘన విజయం కేవలం ఒక నియోజకవర్గ ఫలితం కాదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యూహానికి, ఆయన పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక సిట్టింగ్ స్థానాన్ని ప్రత్య...
November 14, 2025 | 01:30 PMVizag: 10 లక్షలకోట్లు పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ సీఐఐ సదస్సు..
ఏపీ ముఖచిత్రాన్ని మార్చే, ప్రగతిపథంలో దూసుకెళ్లేలా .. రెండురోజుల పాటు విశాఖలో జరుగుతున్న సీఐఐ (CII) సదస్సు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ 30వ సదస్సులో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు, ఒప్పందాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ...
November 14, 2025 | 01:25 PMCP Radhakrishnan: చంద్రబాబు సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు : ఉపరాష్ట్రపతి
వ్యాపార అనుకూల రాష్ట్రం ఏపీ నిలిచిందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) అన్నారు. విశాఖపట్నం(Visakhapatnam) లో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు లో ఉపరాష్ట్రపతి మాట్లాడారు
November 14, 2025 | 01:13 PM- Gold Price: రికార్డు స్థాయికి పసిడి ధరలు.. ఆకాశాన్ని తాకిన బంగారం రేటు!
- Pawan Kalyan : అమిత్ షాతో పవన్ భేటీ వెనుక భారీ స్కెచ్..!!
- Telangana: తెలంగాణ మున్సిపల్ సమరం.. పొత్తులపై గందరగోళం?
- Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల భేటీ
- Medaram: ప్రశాంతంగా పూర్తయిన మేడారం మహాజాతర తొలి ఘట్టం
- Danam Nagender:ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయలేదు : దానం
- Pawan Kalyan: అమిత్ షాతో పవన్ భేటీ వెనుక భారీ స్కెచ్..!!
- Aruri Ramesh: బీఆర్ఎస్ లో చేరిన ఆరూరి రమేశ్
- Telangana Jagruthi: సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి పోటీ
- Telangana BJP: గేర్ మార్చిన తెలంగాణ బీజేపీ.. మున్సిపల్ ప్రచారానికి అమిత్ షా, నితిన్ నబీన్..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















