- Home » Politics
Politics
Jagan: కాగ్ రిపోర్ట్ ఆధారంగా లెక్కలతో కూటమి పై జగన్ దాడి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణంలో తాజాగా కాగ్ (CAG) రిపోర్టు హాట్ టాపిక్గా మారింది. ఈ రిపోర్టు వెలువడిన వెంటనే వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర అప్పులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గా...
August 24, 2025 | 11:05 AMChandra Babu: మంత్రుల పనితీరుపై చంద్రబాబు ర్యాంకులు.. పవన్ కు మినహాయింపు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నిర్ణయాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడూ పార్టీ నాయకులు, మంత్రుల పనితీరును గమనిస్తూ, ఎవరు ఎలా పనిచేస్తున్నారు అన్నదానిపై రివ్యూ చేస్తుంటారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తన మంత్రుల పనితీరుపై మార్కులు వేసేవారు. ఇప్...
August 24, 2025 | 10:40 AMFree Bus Scheme: ఉచిత బస్సు స్కీమ్ ఎఫెక్ట్.. తగ్గిపోతున్న పురుష ప్రయాణికుల శాతం..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇటీవల మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన “స్త్రీ శక్తి” (Stree Shakti) పథకం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్-6 హామీల్లో ఇది ఒకటి. ఆయన అప్పట్లో అధికారంలోకి వస్తే మ...
August 24, 2025 | 10:35 AMAP Volunteers: క్యాడర్..వాలంటీర్ల సమీకరణపై వైసీపీలో కొత్త చర్చ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఎదుర్కొన్న ఘోర పరాజయం రాజకీయ వర్గాల్లో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణంగా వాలంటీర్స్ అనే టాక్ ఉంది. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఒక ప్రత్...
August 24, 2025 | 10:30 AMJatadhara: ‘జటాధర’ నుంచి సితారగా దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్
నవ దళపతి సుధీర్ బాబు, (Sudheer Babu )బాలీవుడ్ పవర్హౌస్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర.(Jatadhara) అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు...
August 23, 2025 | 08:57 PMKCR: కాళేశ్వరం రిపోర్ట్పై చర్చ.. అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారా?
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) అంశం మరోసారి రాజకీయ వేడిని రగిలిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) దాఖలు చేసిన పిటిషన్లపై తె...
August 23, 2025 | 08:10 PMKishan Reddy : హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది: కిషన్ రెడ్డి
బిహార్ ఎన్నికల్లో మంచి వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy ) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్
August 23, 2025 | 07:16 PMMinister Ponnam : అధికార పార్టీకి అవకాశమిస్తే.. నియోజకవర్గం అభివృద్ధి : మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ (Congress party) జెండా ఎగురవేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)
August 23, 2025 | 07:13 PMEtala Rajender : రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలి .. అనవసరంగా కేంద్రంపై
తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కూడా కోరుకుంటామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు.
August 23, 2025 | 07:11 PMChandrababu : అక్టోబరు 2 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో : సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. కాకినాడ (Kakinada) జిల్లా
August 23, 2025 | 07:09 PMKotamreddy Sridhar Reddy: శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అధికార పార్టీ తెలుగు దేశం పార్టీ (TDP), ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మధ్య మాటల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నెల్లూరు (Nellore) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy)పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు పెద్ద చ...
August 23, 2025 | 07:07 PMBuddhaprasad: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో డీఎస్సీ క్యాలిఫైడ్
August 23, 2025 | 07:04 PMAP Government Employees: బకాయిలు, డిఏలు వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు మళ్లీ ముందుకు వచ్చాయి. ప్రభుత్వం నుంచి వాయిదా పడుతున్న బకాయిల చెల్లింపులు, డిఏలు విడుదల కాకపోవడం, హామీలు అమలు కాకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని...
August 23, 2025 | 06:35 PMKillathuru Narayana Swamy: అంతా మా బాస్ చెప్పినట్లే చేశాను.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్టేట్మెంట్..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఎస్సీ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు కిళత్తూరు నారాయణ స్వామి (Killathuru Narayana Swamy) మళ్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో వార్తల్లోకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం కాలంలో వెలుగులోకి వచ్చిన ఈ లిక్కర్ స్కాం (Liquor Scam) పై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కఠ...
August 23, 2025 | 05:45 PMSuravaram Sudhakar : సీపీఐ అగ్రనేత సురవరం ఇక లేరు
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి, సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar) (84) ఇక లేరు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో
August 23, 2025 | 03:11 PMPawan Kalyan: పిఠాపురంతో బంధాన్ని మరింత బలపరుస్తున్న పవన్ కళ్యాణ్..
రాజకీయ రంగంలో ఎక్కువగా మాటలు చెప్పి తక్కువగా పని చేసే నేతలు కనిపించడం సాధారణం. కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరించే నేతల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు ముందుంటుంది. తన నియోజకవర్గం పిఠాపురం (Pithapuram) పై ఆయన చూపుతున్న శ్రద్ధ తరచూ చర్చనీయాంశం అవుతోంద...
August 23, 2025 | 01:45 PMSmart Ration Cards: నాలుగు విడతలుగా స్మార్ట్ కార్డుల పంపిణీకి సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ విధానంలో పెద్ద మార్పు తీసుకువస్తోంది. రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చి ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)...
August 23, 2025 | 01:10 PMChandrababu: ఎరువుల అక్రమ మళ్లింపు.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్రంలో రైతుల కోసం కేంద్రం పంపించిన ఎరువులు దారి మళ్లించబడిన విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో (Delhi) పర్యటిస్తున్న ఆయన, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Achchennaidu), ముఖ్య కార్యదర్శి విజయ...
August 23, 2025 | 01:00 PM- Trisha: త్రిషకు నాలుగోసారి బాంబు బెదిరింపులు
- Shiva: శివ రీరిలీజ్ వెర్షన్ చూస్తున్నప్పుడు కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది : నాగార్జున
- Samantha: గతంలో ఎప్పుడూ చేయని జానర్లో సమంత
- MSG: చిరూ మూవీలో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఆమెతోనేనా?
- Meenakshi Chaudhary: ఇకపై అలాంటి క్యారెక్టర్లు చేయను
- King: కింగ్ కోసం రూ.400 కోట్లు?
- Raviteja: చిరంజీవి డైరెక్టర్ తో రవితేజ మూవీ
- Deekshith Shetty: ప్యారడైజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది
- Movies: ఈ వారం థియేటర్ రిలీజులివే!
- Panch Minar: రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















