- Home » Politics
Politics
High Court: దొంగతనం కంటే పెద్దది ..ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తిరుమల పరకామణి (Tirumala Parakamani) చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కంటే పెద్దదని పేర్కొంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. టీటీడీ
December 16, 2025 | 02:11 PMKTR: పోలీసులు తీరు మార్చుకోకపోతే మేం తిరగబడటం ఖాయం : కేటీఆర్
కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజు కుటుంబంపై కాంగ్రెస్ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో జరిగిన ఘటనపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర పోటీ
December 16, 2025 | 02:08 PMT BJP: మోదీ క్లాస్ లీక్.. తెలంగాణ బీజేపీలో రచ్చ!
ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల ఎంపీలతో జరిపిన సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా ప్రధానితో సమావేశం అంటే అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులు లేదా రాజకీయ వ్యూహాలపై చర్చ జరుగుతుందని అంతా భావిస్తారు. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో ప...
December 16, 2025 | 01:30 PMTTD: టీటీడీ మరో కీలక నిర్ణయం… భక్తులకు అలర్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy Temple)లో బుధవారం నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ (Suprabhata Seva) రద్దు చేస్తున్నట్లు
December 16, 2025 | 01:12 PMVijay Diwas: అమరవీరులకు గవర్నర్, డిప్యూటీ సీఎం నివాళులు
విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘనంగా నివాళులర్పించారు. త్రివిధ దళాల అధికారులు నివాళులర్పించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క
December 16, 2025 | 01:06 PMCMRF: ఆర్థికంగా వెనకబడిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ : మంత్రి అనగాని
ఆర్థికంగా వెనకబడిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని టీడీపీ కార్యాలయంలో 41 మందికి రూ.86 లక్షల విలువైన చెక్కులను మంత్రి
December 16, 2025 | 12:59 PMRTC : మూడేళ్లలో హైదరాబాద్ వ్యాప్తంగా.. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోనూ
మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణం వల్ల ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రాబడి పెరుగుతోందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి (Nagireddy) అన్నారు. భద్రాచలం (Bhadrachalam) ఆర్టీసీ డిపోను ఎండీ సందర్శించారు. మొక్కలు నాటిన అనంతరం బస్సులను
December 16, 2025 | 12:55 PMSupreme Court: ఆ భూములపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు కొనుగోలు చేసిన భూములపై బీర్ల మల్లేష్ (Beerala Mallesh) అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
December 16, 2025 | 12:50 PMNellore: మేయర్ రాజీనామా ఎఫెక్ట్… నెల్లూరులో వైసీపీ భవిష్యత్తు అగమ్యగోచరం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సింహపురి ప్రాంతం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన స్థానం కలిగి ఉంది. నెల్లూరు (Nellore) కేంద్రంగా సాగిన రాజకీయాలు ఎప్పుడూ ఇతర ప్రాంతాల కంటే ముందుంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఆవిర్భావం తర్వాత ఈ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. ...
December 16, 2025 | 12:00 PMYS Arjun Reddy : జగన్ బంధువు అర్జున్ రెడ్డి అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, వైఎస్ కుటుంబ వ్యవహారాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan) అత్యంత సమీప బంధువు, వైఎస్ కుటుంబంలోని కీలక వ్యక్తి వై.ఎస్. అర్జున్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం
December 16, 2025 | 11:07 AMChandrababu: అందుకే ఈ విధానంలో ముందుకు వెళుతున్నాం : సీఎం చంద్రబాబు
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. అవి ప్రభుత్వ ఆస్తులని, నిర్వహించేది మాత్రమే ప్రైవేటు వ్యక్తులని తేల్చిచెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో నిర్వహించిన అమర...
December 16, 2025 | 10:58 AMAtchannaidu: ఆ పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హ త లేదు : అచ్చెన్న
అసెంబ్లీకి రాకుండా పులివెందుల (Pulivendula) ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతున్న జగన్ (Jagan) పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హ త లేదని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీల (Medical colleges)కు కేంద్రం ఇచ్చిన రూ.1,550 కోట్లే ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి...
December 16, 2025 | 10:53 AMInfosys: విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్!
సాంకేతిక రంగంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) విశాఖ (Visakha)లో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీని కోసం ఎండాడ (Endada) వద్ద 20 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ సంస్థ ప్రతినిధులతో
December 16, 2025 | 10:44 AMUttam Kumar Reddy : యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిచేస్తాం : ఉత్తమ్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను, నీటి హక్కులను కాపాడతామని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ మీడియాతో
December 16, 2025 | 10:30 AMRamachandra Rao: వారి ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది: రామచంద్ర రావు
పాకిస్తాన్, బంగ్లాదేశ్పై ఎందుకంత ప్రేమ? చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachandra Rao) కాంగ్రెస్ ను నిలదీశారు. సర్దార్ పటేల్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నాయకులు
December 16, 2025 | 10:23 AMNara Lokesh: “వైజాగ్కు ప్రపంచ ఛాంపియన్లు” ..లోకేష్ ట్వీట్తో ఊహాగానాల హడావుడి..
మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రస్తుతం ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులతో సమావేశాలు, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు సంబంధించిన కీలక ప్రాజెక్టులపై అనుమతుల కోసం చర్చలు చేస్తూ ఆయన బిజీగా గడుపుతున్నారు. ఇదే సమయంలో సోషల్
December 16, 2025 | 08:28 AMAndhra Pradesh: త్యాగానికి నివాళి ఎక్కడ? ఆంధ్రులకు దూరమైన అవతరణ దినోత్సవం..
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం (Madras State) నుంచి ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు రావడం వెనుక దీర్ఘమైన పోరాట చరిత్ర ఉంది. 1953 అక్టోబర్ 1న పదకొండు జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూల్ (Kurnool)ను రాజధానిగా చేసుకుని తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం
December 16, 2025 | 08:18 AMChandrababu: అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు • పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించిన ముఖ్యమంత్రి • తెలుగు ప్రజల గౌరవం కోసం పొట్టిశ్రీరాములు చేసిన ఆత్మార్పణ చేశారు. ఆయనకు ...
December 15, 2025 | 08:10 PM- Amazon: ఉద్యోగులకు కార్పోరేట్ దిగ్గజం బిగ్ షాక్
- Pakistan: మరో ట్విస్ట్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
- YCP: ప్లీజ్ అసెంబ్లీకి వెళ్ళు అన్నా..!
- Kondapalli Srinivas: వైరల్ గా మారిన మంత్రి గారి రిప్లై..!
- Eesha Rebba: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ లో శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది : ఈషా రెబ్బా
- Rajendra Prasad: నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం నా అదృష్టం, నా తెలుగు ప్రజల ఆశీర్వాదం – రాజేంద్ర ప్రసాద్
- Mohanlal: మోహన్లాల్ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో శ్రీ గోకులం మూవీస్ మూవీ అనౌన్స్మెంట్
- Chiranjeevi: పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు: మెగాస్టార్ చిరంజీవి
- Veligonda: వెలిగొండ ‘క్రెడిట్’ ఎవరిది..?
- O Sukumari: ‘ఓ..! సుకుమారి’ నుంచి యాదగిరి గా తిరువీర్ ఫస్ట్ లుక్ రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















