Nara Lokesh: సంస్కరణలతో మెప్పించిన లోకేశ్..ఏపికి భారీ నిధులు కేటాయించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో యువ నాయకుడిగా ఎదిగిన నారా లోకేశ్ (Nara Lokesh) ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు మంత్రిత్వ బాధ్యతల్లోనూ అదే దూకుడు చూపుతున్నారు. ము...
August 20, 2025 | 07:10 PM-
Free Bus Scheme: స్మార్ట్ కార్డులు, కొత్త బస్సులతో స్త్రీ శక్తి పథకానికి మెరుగులు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ముఖ్యమైన ఎన్నికల హామీని నెరవేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15న ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా లక్షలాది మహిళలు ప్రతిరోజూ ప్రయోజనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి మండ...
August 20, 2025 | 07:00 PM -
Aruna Nidigunta: నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ అరెస్ట్..!!
నెల్లూరు జిల్లాలో లేడీ డాన్గా (Lady Don) పేరొందిన నిడిగుంట అరుణ (Nidigunta Aruna) అరెస్ట్ పై ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. కోవూరు (Kovuru) పోలీసులు అరుణతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇది నెల్లూరు (Nellore) జిల్లా రాజకీయ, పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టే...
August 20, 2025 | 04:35 PM
-
Ys Sharmila: షర్మిలకు జగన్ ఛాన్స్ ఇచ్చేసారా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నిక వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నిక విషయంలో వైసిపి ఎన్డీఏకి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ వైసీపీని టార్గెట్ చేసే సంకేతాలు కనబడుతున్నాయి. 2014 నుంచి బిజెపికి వైఎస్ జగన్(Ys Jagan) అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. జగన...
August 20, 2025 | 04:17 PM -
Pawan Kalyan: ఆ విషయంలో పవన్ ఫ్యాన్స్ వెనుకబడుతున్నారా..?
జనసేన(Janasena) అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన అభిమానులు అనుసరిస్తున్న వైఖరి జనసేన పార్టీకి తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇక 2024 ఎన్నికలు వచ్చే సమయానికి వైసీపీకి వ్యతిరేకంగా నిలిచి పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి ప...
August 20, 2025 | 04:15 PM -
Chandrababu Naidu: ఎమ్మెల్యేలకు మూడింది, రంగంలో సిఎం..!
ఆంధ్రప్రదేశ్ లో టిడిపి(TDP) ఎమ్మెల్యేల విషయంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు అనే ప్రచారం గత వారం రోజుల నుంచి జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరి పార్టీకి తలనొప్పిగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని గాలికి వదిలేసి వ్యక్తిగత వ్యవహారాలను ఎమ...
August 20, 2025 | 04:08 PM
-
Nara Lokesh: వైసీపీలో లోకేష్ ఢిల్లీ టూర్ భయం..?
ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ(Delhi) పర్యటనకు వెళుతున్న ప్రతిసారి ఏదో ఒక సంచలనం చోటుచేసుకునే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగానే రాజకీయ వర్గాల్లో జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా లిక్కర్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటం, దానికి తోడు లోకేష్ ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అరెస్టు జరగ...
August 20, 2025 | 04:05 PM -
AP Govt: ఆ విమర్శలకు ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు సర్కార్..?
సాధారణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో ప్రభుత్వాలపై విమర్శలు వస్తూ ఉంటాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవి. ప్రధానంగా అమ్మఒడి రైతు భరోసా వంటి కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విపక్షాలు...
August 20, 2025 | 04:00 PM -
Kethireddy Pedda Reddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టడం కష్టమేనా?
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి (Tadipatri) నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వైసీపీ (YCP) నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy PeddaReddy) తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాయి. టీడీపీ నేత, మున్సిపల్ ఛ...
August 20, 2025 | 01:15 PM -
Y.S. Sharmila: ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పవన్, జగన్, బాబుకు షర్మిల విజ్ఞప్తి..
దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇండియా కూటమి (INDIA Bloc) తన అభ్యర్థిగా తెలంగాణ (Telangana) కు చెందిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (Justice B. Sudarshan Reddy)ను ఎంపిక చేసింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, న్యాయరంగం...
August 20, 2025 | 11:10 AM -
YCP: కాంగ్రెస్ పట్ల పాత అసహనం.. ఎన్డీయే వైపు మరోసారి మొగ్గు చూపిన వైసీపీ..
భారతదేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కి చెందిన ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ వైసీపీ (YSRCP) తన నిర్ణయంతో రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. సాధారణంగా జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో చివరి నిమిషం వరకే సస్పెన్స్గా ఉంటుంది. అయితే ఈసారి మ...
August 20, 2025 | 11:00 AM -
Peddi: ‘పెద్ది’లో ఎన్నడూ చూడని కొత్త లుక్ లో మెస్మరైజ్ చేయబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi) లో ఇప్పటివరకూ ఎన్నడూ చూడని కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ...
August 20, 2025 | 09:45 AM -
Chandrababu:పీ4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. బంగారు
August 19, 2025 | 07:38 PM -
Minister Anitha:దీని వెనుక ఏం జరిగిందో .. ఎవరున్నారో పరిశీలిస్తున్నాం : మంత్రి అనిత
ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు.
August 19, 2025 | 07:36 PM -
Nandamuri Padmaja : నందమూరి పద్మజ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి
నందమూరి పద్మజ (Nandamuri Padmaja) భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాళులర్పించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు
August 19, 2025 | 07:33 PM -
Nara Lokesh : నిర్మలా సీతారామన్తో మంత్రి లోకేశ్ భేటీ
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్
August 19, 2025 | 03:48 PM -
YS Viveka Case: వై.ఎస్.వివేకా హత్యకేసుపై మళ్లీ విచారణ ఖాయమా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Case) హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో (Supreme Court) కొనసాగుతోంది. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన విషయం...
August 19, 2025 | 01:30 PM -
Nara Lokesh: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ తో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో జీడి, మిర్చి, మామిడి బోర్డులను ఏర్పాటు చేయండి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అనేక కీలక వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంది, అయితే రైతులు ఉత్పాదకత, మార్కెట్ అస్థిరత, ఎగుమతి పోటీతత్వంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యను పరిష్కరించి సప్లయ్ చైన్ ను బలోపేతం చేయడానికి ఎపిలో ప్రత్యేక వ...
August 19, 2025 | 08:50 AM

- CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
- Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
- NBK: ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ
- France: అంతర్గత సంక్షోభంలో ఫ్రాన్స్… మాక్రాన్ కు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు..
- Chiru-Puri: మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన పూరి-విజయ్ సేతుపతి టీం
- Washington: రష్యాకు వ్యతిరేకంగా ఈయూను కూడగడుతున్న ట్రంప్..
- Bellamkonda Sai Sreenivas: యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది – సాయి శ్రీనివాస్
- Mohan Lal: దోశ కింగ్ గా మోహన్ లాల్
- Rayalaseema: సీమపై స్పెషల్ ఫోకస్..!
- Madarasi: మదరాసి అసలు క్లైమాక్స్ వేరేనట
