కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీలో పలు క్లాసులను కొట్టివేసింది. 2010 తర్వాత న...
May 22, 2024 | 08:11 PM-
తాము అధికారంలోకి వస్తే.. కొన్ని గంటల్లోనే ఖరారు : జైరాం రమేశ్
లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థే లేరంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారు అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకుంటారంటూ ప్రధాని మోదీ కూడా దుయ్యబట్టారు. ఈ విమర్శలపై తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స...
May 22, 2024 | 08:02 PM -
సొంత పార్టీపై స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు
సొంతపార్టీ పై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు ఆప్ నేతలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆప్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆప్ సీనియర్ నేత ఒకరు నిన్న నాకు కాల్ చేశారు. స్వాతిపై అభ్యంతరకర ఆరోపణలు చేయ...
May 22, 2024 | 07:59 PM
-
ప్రపంచంలోనే మొదటిసారి.. చెన్నైలో
చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఇటీవల ఓ మహిళ (44) ద్విచక్ర వాహన ప్రమాదంలో దవాఖానలో చేరారు. ఆమెకు పరీక్షలు చేస్తున్న సమయంల...
May 22, 2024 | 04:15 PM -
దక్షిణ భారతాన మతరాజకీయాలు ఫలిస్తాయా..?
మతం, కులం, రాజకీయం, అవిభక్త కవలలు లాంటివి. అందుకే రాజకీయాల్లో మతానికి, కులానికి అంతప్రాధాన్యముంటుంది.అంతేకాదు…పార్టీలు సైతం మతం, కులం చూసే టికెట్లు కేటాయించడం, ఓట్లడగడం చేస్తాయి. అందుకే బీజేపీ 1990 నుంచి మత రాజకీయాలతో ప్రస్థానం సాగిస్తూ వస్తోంది. నాడు ఎల్ కే అద్వానీ.. రామజన్మభూమి రథయాత్రతో ...
May 22, 2024 | 03:51 PM -
త్వరలో దేశానికి మంచిరోజులు : కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీత కేజ్రీవాల్ ను ఝాన్సీ రాణితో పోల్చారు. ఢిల్లీలోని గాంధీనగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సభలో తొలిసారి తన భార్యతో కలిసి కేజ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసిస్తూ ఝాన్సీ ...
May 21, 2024 | 07:41 PM
-
కూటమికి ఈ ఎన్నికల ఫలితాల్లో.. భారీ ఎదురుదెబ్బ : మోదీ
అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, సనాతన వ్యతిరేక ఆలోచనా విధానం కలిగిన విపక్షాల కూటమికి, ఈ ఎన్నికల ఫలితాల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్లపై పరోక్షంగా విరుచుకుపడిన ఆయన సంపన్న కుటుంబాల్లో జన్మించిన వ...
May 21, 2024 | 07:33 PM -
కాకాణి vs సోమిరెడ్డి.. వేదికగా మారిన బెంగళూర్ రేవ్ పార్టీ..
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ విషయంలో ఇప్పటికే పలువురు సెలబ్రెటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీ కారణంగా మరొకసారి కాకాణి వర్సెస్ సోమిరెడ్డి మాటల యుద్ధం మొదలైంది. ఏపీలో అధికార వైసీపీ- విపక్ష టీడీపీ మధ్య ఈ రేవ్ పార్టీ తీవ్ర వాగ్వివాదానికి దారి తీస్తోంది. మరి ముఖ్యంగా ఈ వ్యవ...
May 21, 2024 | 03:31 PM -
చరిత్ర సృష్టించిన గోపీచంద్.. అంతరిక్షంలోకి భారత్!
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన ప్రైవేటు సంస్థ బ్లూ ఆరిజన్ రూపొదించిన న్యూషెపర్డ్`25 వ్యోమనౌకలో రోదసిలో...
May 21, 2024 | 03:04 PM -
ముచ్చటగా మూడోసారి మోదీ గెలిస్తే.. ఆరు నెలలలో పీవోకే మనదే..యోగి ఆదిత్యనాథ్..
బీజేపీ పార్టీకు స్టార్ క్యాంపైనర్గా ప్రఖ్యాతి గాంచిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ గెలిచినట్లయితే 6 నెలల లోపు ప్రతి భారతీయుడు కలగనే పీవోకే.. మన భారత దేశంలో అంతర్భాగంగా మారుతుందని అన్నారు. రాబోయ...
May 21, 2024 | 09:22 AM -
హర్యానాలో కమలం వర్సెస్ కాంగ్రెస్, ఆప్…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశయం… అసాధ్యంగా మారనుందా..? కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆయా వర్గాలలో గూడు కట్టుకున్న ఆవేదన, ఆగ్రహం ఈ ఎన్నికలలో తమ విజయం మీద ప్రభావం చూపుతుందేమ...
May 21, 2024 | 08:57 AM -
ఢిల్లీలో ఆపరేషన్ ‘ఝాడు’…
హస్తినలో ఆపరేషన్ ఝాడు ప్రారంభమైందా..? ఆప్ అంతానికి కమలదళం భారీ స్కెచ్చేసిందా..? అందులో భాగంగా ఆప్ ను అణచివేసే ప్రయత్నాలు ప్రారంభించిందా..? ఈ మంత్రాంగంలో భాగంగా ఆప్ నేతలను వివిధ కేసుల్లో వరుసగా అరెస్టులు చేస్తోందా..? ఢిల్లీలో ఆప్ కార్యాలయం ఎదురుగా జరిగిన నిరసనల్లో కేజ్రీవాల్ .. ఇదే ఆరోపణలు చేశారు....
May 21, 2024 | 08:53 AM -
బెంగాల్లో మమత వర్సెస్ అధీర్ రంజన్
పశ్చిమబెంగాల్లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య పోరు మరింత తీవ్రమైంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.. టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ అగ్రనాయకత్వం సంయమనం పాటించమని సూచించినా.. అంగీకరించనని తేల్చిచెప్పారు. మమతా బె...
May 21, 2024 | 08:45 AM -
దొంగ ఓట్లు వేస్తూ వీడియో తీసి వైరల్ చేసిన ఓటర్..
ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్స్ తీసుకువెళ్లడానికి వీలులేదు. ఒకవేళ పొరపాటున తీసుకువెళ్లినా ఓటింగ్ ప్రక్రియను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ధైర్యం ఎవ్వరు చేయరు. అలాంటిది ఒక యువకుడు దొంగ ఓట్లు వేయడమే కాకుండా ఆ ప్రక్రియను ధైర్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట...
May 21, 2024 | 08:18 AM -
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు.. కస్టడీ పొడిగించిన కోర్టు
ఢిల్లీ మద్యం పాలసీ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సోమవారంతో కవిత జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో తిరిగి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆమె కస్టడీని జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేర&zw...
May 21, 2024 | 07:53 AM -
తెలంగాణ మీదుగా సూరత్-చెన్నై ఎక్స్ప్రెస్వే.. దేశంలో రెండవ అతి పొడవైన ఎక్స్ప్రెస్వే
భారతదేశంలో డిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే తరువాత సూరత్-చెన్నై ఎక్స్ప్రెస్వే రెండవ అతి పొడవైన ఎక్స్ప్రెస్వేగా నిలువనున్నది. 6 వరసలతో 1,271 కిమీ దూరంతో నిర్మిస్తున్న సూరత్-చెన్నై ఎక్స్ప్రెస్వే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మార్గం గుజరాత్&zw...
May 18, 2024 | 09:54 PM -
ఆర్ఎస్ఎస్ నీడను దాటి బీజేపీ ఎదిగిందా…?
ఆర్ఎస్ఎస్ సైద్దాంతిక భావజాలం, క్రమశిక్షణ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థల సాయంతో బీజేపీ విత్తనం స్థాయి నుంచి మహావృక్షంలా మారింది. అయితే..బీజేపీ ఇప్పటికీ RSS నీడలోనే ఉందని, ఆ సంస్థ ముందుండి బీజేపీని నడిపిస్తోందని చాలా మంది వాదిస్తుంటారు. పార్టీ సిద్ధాంతం అంతా RSS నుం...
May 18, 2024 | 08:16 PM -
కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు
ఈసారి అనుబంధ భవనంలో ఏర్పాట్లు దిల్లీ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లలో కేంద్రాలు. లోక్సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు కొనసాగుతుండడ...
May 18, 2024 | 07:51 PM

- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ – యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్
- Modi: చంద్రబాబు, పవన్, జగన్ ప్రత్యేక సందేశాలతో మోదీకి అభినందనలు..
- Chandrababu: ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు బర్త్డే విషెస్
- Revanth Reddy: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది : సీఎం రేవంత్ రెడ్డి
- Pawan Kalyan: ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
- Revanth Reddy: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సీఎం గారి స్పీచ్ పాయింట్స్..
- The Great Wedding Show: తిరువీర్ ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
- Social Media: మహిళల భద్రత ..సోషల్ మీడియాపై కఠిన చర్యలకు కూటమి సన్నాహాలు..
- YCP: మెడికల్ వార్..అమరావతి నిర్మాణంపై వైసీపీ కొత్త వ్యూహం..
- Chandrababu: కూటమి సంక్షేమం, వాగ్దానాలపై విస్తరిస్తున్న ఆందోళనలు..
