- Home » National
National
నా తలవంచి వారికి క్షమాపణలు చెప్తున్నా : మోదీ
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ క్షమాపణలు తెలియజేశారు. నేను ఇక్కడ దిగిన వెంటనే విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను అని వెల్లడిరచారు. ఛ...
August 30, 2024 | 07:57 PMఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసింది… చర్యకు తప్పకుండా ప్రతిచర్య
పాకిస్థాన్ విషయంలో భారత్ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. ఇకమీదట సానుకూలమైన ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేశారు.ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గ...
August 30, 2024 | 07:44 PMజార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం …బీజేపీలో చేరిన మాజీ సీఎం
జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, రaార్ఖండ్ బీజేపీ అధ్యక్షు...
August 30, 2024 | 07:41 PMదేశంలోనే తొలిసారిగా… గురుగ్రామ్లో
జాతీయ విద్యా విధానంలో (ఎన్ఈపీ) భాగంగా దేశంలోనే తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాయల క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. గురుగ్రామ్లో బ్రిటన్కు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ తన ఆఫ్లైన్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఢి...
August 30, 2024 | 03:26 PMప్రముఖ న్యాయకోవిదుడు ఏజీ నూరానీ ఇకలేరు
ప్రముఖ న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత ఏజీ నూరానీ (94) ముంబయిలోని తన నివాసంలో కన్ను మూశారు. నూరానీ పూర్తి పేరు అబ్దుల్ గపూర్ మజీద్ నూరానీ, 1930 సెప్టెంబరు 16న ముంబయిలో జన్మించారు. న్యాయవాదిగా కెరీర్ను ప్రారంభించిన నూరానీ బొంబాయి హైకోర్టు, సుప్రీం కోర్టులో ప్రాక్టీస...
August 30, 2024 | 03:01 PMముకేశ్ అంబానీ కీలక ప్రకటన… దీపావళి నుంచి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ను ఆయన వెల్లడిరచారు. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది దీపావళి నుంచి ఈ ఆఫర్&zwn...
August 29, 2024 | 08:16 PMసెప్టెంబర్ 2 వరకు పాస్పోర్టు సేవలకు అంతరాయం
దేశ వ్యాప్తంగా ఈ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 2 వరకు పాస్పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ, సాంకేతిక కారణాలతో పాస్పోర్టు సేవలు నిలిచిపోతాయని ఆర్పీవో స్నేహజ తెలిపారు. రేపటి అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసినట్లు ఆమె వెల్లడించారు. దరఖాస్తుదారులకు నేరుగా సంక్ష...
August 29, 2024 | 08:13 PMయూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… అలాంటి వారికి జీవిత ఖైదు!
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఎన్నో అంశాలను తెలుసుకుంటున్నాం. ఎంతో మంది నిత్యం ఆయా వేదికలను వినియోగిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకుని కొందరు కేటుగాళ్లు స్వలాభం కోసం తప్పుడు కంటెంట్ను ప్రచారం చేస్తుంటారు. అలాంటి వారి ఆటలు కట్టించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకు...
August 28, 2024 | 07:33 PMఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. అందుకు ఇదే నిదర్శనం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓర్వకల్లు, కొప్పరికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు, విశాఖ-చెన్నై కారి...
August 28, 2024 | 07:31 PMభారత పౌరసత్వం అందుకున్న పాకిస్థానీ
ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం గోవాలో నివసిస్తున్న 78 ఏళ్ల జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరాకు భారత పౌరసత్వం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా పెరీరా ఈ ధ్రువీకరణ పత్రాన్...
August 28, 2024 | 07:27 PMమమతా జీ త్వరగా ఆ పని చేయండి : హేమమాలిని
కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నటీ, బీజేపీ ఎంపీ హేమ మాలిని స్పందించారు. హత్యాచార ఘటనను ఖండిరచారు. బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలంటూ సీఎం మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. బెంగాల్లో చాలా పెద్ద తప...
August 28, 2024 | 07:22 PMప్రధాని మోదీని కలిసిన ఎన్బీడీఏ ప్రతినిధులు
దేశంలో ప్రసార మాధ్యమ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను న్యూస్బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఏ) ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లింది. ఎన్బీడీఏ అధ్యక్షుడు రజత్ శర్మ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు ప్రధాని మోదీని కలిసి డిజిటల్ మీడ...
August 28, 2024 | 03:33 PMఆ పదవి చేపట్టనున్న తొలి దళిత అధికారి
రైల్వే బోర్డు చైర్మన్-సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు (ఐఆర్ఎంఎస్) అధికారి సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టనున్న తొలి ఎస్సీ అధికారి ఆయనే కావడం విశేషం. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న జయ వర్మ సిన్హా ఈ నెల 31న పదవీ విరమణ చేసిన అనంత...
August 28, 2024 | 03:22 PMరాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఫ్వీు ఏకగ్రీవం
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఫ్వీు, ఇండిపెండెంట్గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రా...
August 27, 2024 | 08:08 PMబీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా మరోసారి మాయావతి ఏకగ్రీవంగా ఎన్నిక
బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు గా మరోసారి మాయావతి ఎన్నికయ్యారు. బీఎస్పీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర పార్టీ నేతలు అందరూ కలిసి ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వెల్లడించింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాయావతి వైదొలుగుతు...
August 27, 2024 | 07:53 PMబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు ఊరట..
కొన్ని నెలలుగా ఎటు తేలకుండా మిగిలిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట కలిగింది. మార్చి 16న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విషయంలో కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కవిత జైలులోనే ఉంటుంది. పలు సందర్భాలలో బెయిల్ కోసం ఆమె వేసిన పిటీషన్ను కోర్టు నిర్మొహమాటంగ...
August 27, 2024 | 07:30 PMకేంద్రం కీలక నిర్ణయం.. లద్దాక్లో కొత్తగా
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లద్దాఖ్లో లేప్ా, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా జన్స్కర్, ద్రాస్, షామ్, సుబ్రా, చాంగ్థాంగ్&zwn...
August 27, 2024 | 03:51 PMఈ వినాయకుడి బీమా రూ.400 కోట్లు
గణేశ్ ఉత్సవాలకు ముంబై పెట్టింది పేరు. అసలు సిసలు గణేష్ ఉత్సవాలు ముంబైలోనే జరుగుతుంటాయి. అంత రేంజ్లో సన్నాహాలు చేస్తుంటారు. భారీ వినాయక విగ్రహాలకు దీటుగా వాటికి బీమా కూడా చేయిస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బీమాను జీఎస్బీ మండల్ చేసినట్లు తెలిసింది. ఈ బ...
August 27, 2024 | 03:28 PM- Mardaani 3: ‘మర్దానీ3’తో రాణీ ముఖర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగసీ సెలబ్రేట్ : రణ్భీర్ కపూర్
- Amaravati: అమరావతి చట్టంపై వైసీపీ వైఖరి ఏంటి? మిథున్ రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ..
- Gandhi Talks: ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ విడుదల.. మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం
- NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘దేవర-2’ షూటింగ్ ఎప్పుడంటే? క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
- MSVPG: 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹358 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’
- Nara Lokesh: వ్యక్తులకంటే వ్యవస్థే ముఖ్యం.. కూటమి ఐక్యత పై నారా లోకేశ్..
- Success Secrets: విజయానికి తొలి మెట్టు.. ‘నో’ చెప్పడం నేర్చుకోండి.. మీ కాలాన్ని కాపాడుకోండి!
- Venkatesh: 65 ఏళ్ల వయసులో వెంకటేష్ రేంజ్ మామూలుగా లేదుగా.. త్రివిక్రమ్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్!
- Zamana: జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’ …. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!
- Viral Video: ఒంటరి పెంగ్విన్ ప్రయాణం.. వైరల్ వీడియో వెనుక దాగున్న చేదు నిజం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















