కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘన విజయం
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘన విజయం సాధించారు. ఎన్డీఏ కూటమికి తొలి విజయాన్ని కట్టబెట్టారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్ షా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయి పటేల్ మీద 4.10 లక్షల ఓట్ల భ...
June 4, 2024 | 04:06 PM-
కౌంటింగ్కు కౌంట్ డౌన్ షురూ..!! పార్టీల్లో గుబులు..!!
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు ఎంతోమంది తలరాతలు మార్చేస్తుంటాయి. ఎన్నో రాష్ట్రాల భవిష్యత్ గతిని మలుపు తిప్పుతుంటాయి. భారతదేశంలో ఎన్నికలే అతి పెద్ద పండుగ. ఈ ఎన్నికలకోసం ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఐదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఆపసోపాలు పడుతుంటాయి. అధ...
June 3, 2024 | 02:41 PM -
సర్వేలను నమ్మొచ్చా..? వాటిలో వాస్తవమెంత..?
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే 7 దశల పోలింగ్ 1వ తేదీతో ముగియడంతో అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే సంస్థలు భారీగా సర్వేలు చేసినట్లు వెల్లడైంది. పలు సంస్థలు తమ అంచనాలను విడుదల చేశాయి. దీంతో దేశంలో ఏ ప...
June 3, 2024 | 09:40 AM
-
ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ
సార్వత్రిక ఎన్నికల అంకం పూర్తవుతోంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏపార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది తేలనుంది. అయితే తుదిదశ పోలింగ్ ముగిసిన తర్వాత ఈసీ ఆదేశాలను అనుసరించి.. వివిధ ఏజెన్సీలు సర్వేలు వెల్లడించనున్నాయి. ప్రధాని మోడీ చెబుతున్నట్లుగా కూటమికి సొంతంగా 400 సీట్లు వస్తాయా..? ఇండియా క...
June 1, 2024 | 11:28 AM -
ముగిసిన ఏడో దశ ప్రచారం పర్వం
సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. ఏడో, చివరి దశ లోక్సభ ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడిరది. దీంతో రెండు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ జూన్ ఒకటో తేదీన జరిగే ఏడో దశ పోలింగ్తో పూర్తి కానుంది. ఏడు రాష్ట్రాలలోని 57 లోక్సభ సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరగను...
May 30, 2024 | 08:10 PM -
జూన్ 1న కాశీ ప్రజలు… సరికొత్త రికార్డు : మోదీ
జూన్ 1న జరిగే లోక్సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తన దృష్టిలో కాశీ నగరం భక్తి, శక్తి, వినియోగానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని అని వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాశీ ప్రతినిధిగా బాబా విశ్వన...
May 30, 2024 | 08:04 PM
-
ముంబై జియో వరల్డ్ ప్లాజా లో అనంత్-రాధికల వెడ్డింగ్
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట ఈ ఏడాది సందడి వాతావరణం కొనసాగుతోంది. ముకేశ్-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ...
May 30, 2024 | 08:01 PM -
అయోధ్య శ్రీబాల రాముడిని దర్శించుకున్న ఈటల రాజేందర్
మాజీ మంత్రి, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అయోధ్య శ్రీబాల రాముడిని దర్శించుకున్నారు. బాల రాముడికి ఈటల రాజేందర్ పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని మనుమాన్ ఘడి ఆలయాన్ని ఆయన సందర్శించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి గోపాల్&z...
May 30, 2024 | 04:21 PM -
అంతరిక్షంపై భారత్ అగ్నిబాణ్..
ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేకశ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా.. కారు చౌకగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది. చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్ సంస్థ ‘అగ్నిబాణ్’ పేరిట తొలిసారి సబ్-...
May 30, 2024 | 12:16 PM -
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు.. ఎదురుదెబ్బ
తన మధ్యంతర బెయిల్ అంశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. బెయిల్ను మరో ఏడురోజుల పాటు పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే పిటిషన్ను కోర్టు విచారించే అవకాశం లేదు. ఆ పిటిషన్ లిస్...
May 30, 2024 | 09:13 AM -
ఆయన అవసరం దేశానికి లేదు : మమతా బెనర్జీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ ప్రయోజనాల కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసి బహిరంగ ర్యాలీలో పాల్గొన్న దీదీ మోదీపై ఈ వ్యాఖ్యలు చేశ...
May 30, 2024 | 08:58 AM -
హిమాలయాల్లో డెత్ జోన్ ..?
ఎవరెస్ట్ మనిషికి ఆలోచనా శక్తి పెరిగిన దగ్గర నుంచి ఊరిస్తూ వచ్చిన మహా శిఖరం. దాన్ని అధిగమించి, తమ సత్తా చాటాలని తలవని మనిషంటూ ఉండడంటే అతిశయోక్తి కాదు. కానీ అక్కడి వరకూ వెళ్లాలంటే చాలా వ్యయప్రయాసలకోర్చి ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి డబ్బు, ఔత్సాహికుల అండ, ప్రభుత్వ ప్రోత్సాహం, అనుమతి అవసరం. అందుకే ...
May 30, 2024 | 08:34 AM -
మోడీ తమిళనాడు టూర్ ఖరారు..
గురువారంతో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగియనుంది. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరుగనుంది. ఇదే చివరిది. ఇప్పటివరకు ఆరుదశల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.చివరి విడతలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లో...
May 29, 2024 | 06:35 PM -
సోనియా గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. జూన్ 2న తెలంగాణలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్&z...
May 29, 2024 | 03:17 PM -
హైకోర్టులో డేరా బాబాకు ఊరట
డేరా సచ్చా సౌదా చీఫ్, వివాదాస్పద మతగురువు గుర్మింత్ రామ్ రహీమ్ సింగ్కు పంజాబ్-హరియాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓ హత్య కేసులో అతడిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. జస్టిస్ సురేష్వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాతో కూడిన డివిజన్ ...
May 28, 2024 | 08:29 PM -
ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడు : మోదీ
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రా...
May 28, 2024 | 08:22 PM -
కేసీఆర్కు ముందే తెలుసు : ఈడీ
ఢిల్లీ మద్యం విధానం కేసులో మరిన్ని సంచలన విషయాలను ఈడీ బయటపెట్టింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా ఈడీ కీలక విషయాలు కోర్టు దృష్టికి తెచ్చింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కామ్ గురించి ముందుగానే కవిత, కేసీఆర్కు చెప్పారని పేర్కొంది. ఢిల్లీలోని కేసీఆర్...
May 28, 2024 | 08:15 PM -
అయోధ్య బాలరాముడికి దుబ్బాక చేనేత వస్త్రం
అయోధ్య బాలరాముడికి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత లివిన్ వస్త్రాలంకరణలో దర్శమిచ్చాడు. దుబ్బాక హాండ్ల్యూమ్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ ప్రొప్రయిటర్ బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గులాబీ రంగు లినిన్ వస్త్రం తయారు చేసి అయోధ్య స్వామివారికి సమర్పించ...
May 28, 2024 | 03:48 PM

- Capability Center: హైదరాబాద్లో ట్రూయిస్ట్ జీసీసీ సెంటర్
- Donald Trump: న్యూయార్క్ టైమ్స్ పై లక్ష కోట్లకు డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా
- Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
- Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
- Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
- Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
- Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో… బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్…
- UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
- Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
- Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
