Badal Vs Khalistan : బాదల్ ఫ్యామిలీకి ఎందుకీ దుస్థితి..? ఖలిస్తానీల జోక్యం ఎందుకు?
పంజాబ్ లో (Punjab) దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తోంది బాదలు కుటుంబం. స్వాతంత్రం వచ్చినప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రకాశ్ సింగ్ బాదల్ (Prakash Singh Badal). శిరోమణి అకాలీదళ్ పార్టీని (Siromani Akali Dal) పెట్టి అంచలంచెలుగా ఎదిగారు. 1970లో తొలిసారి సీఎం అయ్యారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని...
December 4, 2024 | 04:14 PM-
Sukhbir singh badal: సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు.. గోల్డెన్ టెంపుల్ లో కాల్పుల కలకలం…
పంజాబ్లోని అమృత్సర్లో కాల్పులు కలకలం రేపాయి. ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal)పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఆయన సేవాదార్గా శిక్ష...
December 4, 2024 | 12:20 PM -
Thiru Ponmudi మంత్రి తిరు పొన్ముడికి చేదు అనుభవం!
ఫెయింజల్ తుపాను బీభత్సం సృష్టించింది. తమిళనాడు(Tamil Nadu) పుదుచ్చేరి సహా ఇతర ప్రాంతాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. పలువురిని పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన తమిళనాడు మంత్రి తిరు పొన్ముడి (Thiru Ponmudi) కి చేదు అనుభవం ఎదురై...
December 3, 2024 | 08:35 PM
-
Raghav Chadha: ఏఐ కాదూ ఏక్యూఐ గురించి మాట్లాడండి : రాఘవ్ చద్దా
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మాట్లాడాల్సింది ఏఐ గురించి కాదని ఏక్యూఐ గురించి అని ఆమ్ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా (raghav chadha) అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో కొనసాగుతున్న చర్చల్లో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దా ఢిల్లీ వాయు క...
December 3, 2024 | 08:32 PM -
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు… ఇలాంటి కార్యక్రమాలు వద్దు
శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించవద్దని విజ్ఞప్తి చేసింది. యాత్రికుల రైళ్ల కోచ్ల లోపల పూజా విధానంలో భాగంగా కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వంటివి చేస్తున్నట్టు ర...
December 3, 2024 | 08:18 PM -
Modi: సుప్రీంకోర్టు, న్యాయమూర్తులకు ధన్యవాదాలు : మోదీ
రాజ్యాంగం కన్నకలలను సాకారం చేసేందుకు దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త నేర నియంత్రణ చట్టాలు బలమైన ముందడుగుగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాగ్రత్తగా అధ్యయనం చేసి వీటిని రూపొందించారన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు,...
December 3, 2024 | 08:15 PM
-
Congress Alliances : కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తున్న ఇండీ కూటమి పార్టీలు..!
దేశంలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చి పదేళ్లు దాటిపోయింది. వరుసగా మూడు సార్లు ఢిల్లీ పగ్గాలు చేపట్టింది కమలం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి. 2014లో అధికారానికి దూరమైన కాంగ్రెస్ (Congress) పార్టీ.. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో పోరాడుతోంది. 2019, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించా...
December 3, 2024 | 04:24 PM -
MAHA POLITICS: మరాఠా సీఎం పదవిపై ఫడ్నవీస్(fadnavis).. ? నేడు కీలక ప్రకటన వెలువడే అవకాశం..
మహారాష్ట్రలో నూతన సీఎం పదవిపై ఉత్కంఠకు తెరదించేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ అంశానికి తెరదించేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీలను పరిశీలకులుగా నియమించింది. వీరిలో రూపానీ నేడు ముంబై చేరుకోనుండగా నిర్మల 4న చేరుకుంటారు. వీరిద్దరూ కొత్త ...
December 3, 2024 | 12:03 PM -
KEJRIWAL: హస్తిన మా అడ్డా.. సింగిల్ గా పోటీ చేస్తామన్న కేజ్రీవాల్
ఇండియా కూటమికి వరుసగా దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర వైఫల్యం నుంచి కోలుకోకముందే.. మిత్రపక్షం ఆప్(AAP).. కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(delhi elections) అన్ని నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులే పోటీ చేస్తారని తేల్చి చెప్పారు ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల...
December 2, 2024 | 07:46 PM -
Maharashtra : మహారాష్ట్రలో ఏం జరుగుతోంది..? ఎందుకింత ఆలస్యం..?
మహారాష్ట్రలో మహాయుతి (Mahayuthi) కూటమి ఘన విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీట్లు సంపాదించింది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నవంబర్ 26న ప్రభుత్వ గడువు కూడా ముగిసింది. అయితే ఇంతవరకూ కొత్త ప్రభుత్వం కొలువుతీరలేదు. మరింత ఆలస్యమవుతుందనే సమాచారం అందుతోంది. బీజేపీ (BJP), శివసేన (Shivse...
December 2, 2024 | 04:52 PM -
Congress: మహారాష్ట్ర ఎన్నికలు.. కాంగ్రెస్కు దక్కని విజయం
పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి దూరమైంది. వరుసగా మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. మరోవైపు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గొప్పగా లేదు. ప్రాంతీయ పార్టీలతో కలిసి కొన్ని చోట్ల ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నా కాంగ్రెస్ ఒంటరిగా నిల...
December 2, 2024 | 04:30 PM -
అమెరికా నుంచి మాకు ఏ సమాచారం లేదు : భారత్
భారత బిలియనీర్ గౌతం అదానీపై ఇటీవల అమెరికన్ ప్రాసిక్యూటర్లు చేసిన లంచాలు, మోసాల నేరారోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తొలిసారిగా స్పందించింది. దీనికి సంబంధించి అమెరికా నుంచి తమకు ముందస్తుగా ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొంది. ఈ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్&zw...
November 30, 2024 | 08:52 PM -
మహారాష్ట్ర ఎన్నికలపై ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీ అనుమానాలు నివృత్తి చేస్తామన్న ఈసీ
మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏమైనా అనుమానాలుంటే డిసెంబర్ 3న వచ్చి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిలిగేషన్ను ఆహ్వానించింది. ...
November 30, 2024 | 07:44 PM -
EVM : ఈవీఎంలపై అనుమానాలు… ఎన్నికల సంఘానికి బాధ్యత లేదా..?
మన దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించింది మిగిలిన కాలమంతా అభివృద్ధి, పాలనపై దృష్టి పెట్టేందుకు జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది బీజేపీ. ఈ విషయాన్ని పక్కన పెడితే ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఎలక్ట్రానికి ఓట...
November 30, 2024 | 03:26 PM -
భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ సమావేశం జరుగుతున్న వేళ భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీసీసీఐ చెప్పినట్లుగానే పాకిస్థాన్కు జట్టు వెళ్లేది లేదని స్పష్టం చేసింది. భద్రతాపరమైన కారణాలతో టీమ్ఇండియాను పంపించడం లేదని ఐసీసీ దృష్టికి బీసీసీఐ తీసుకెళ్లిన సంగతి తెలిసిం...
November 29, 2024 | 07:58 PM -
మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు … ఇలాగైతే కష్టమే!
మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంపై కాంగ్రెస్ లోతుగా విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేని రీతిలో ఉన్న పనితీరే పార్టీకి ప...
November 29, 2024 | 07:55 PM -
ట్రంప్ మనకు స్నేహితుడే … సంబంధాల్లో ఎలాంటి సమస్య లేదు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్కు మిత్రుడని, భారత్-అమెరికా మధ్య స్నేహం చిగురించి మరింతగా వృద్ధి చెందుతుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అన్నారు. భారత్`అమెరికా భాగస్వామ్యంలో ఎలాంటి సమ్యలను తాను ఊహించడం లేదని పేర్కొన్న ఆయన,...
November 29, 2024 | 03:55 PM -
పోస్టాఫీసులో పాస్పోర్టు స్లాట్ల పెంపు
తెలంగాణ రాష్ట్రంలోని పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాల్లో ( పీఓపీఎస్కే) స్లాట్లు పెంచేందుకు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి అంగీకరించినట్లు రాష్ట్ర చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పాస్పోర్టులకు పెరుగుతున్న డిమాండ్&zw...
November 29, 2024 | 03:48 PM

- Chandrababu: సవాళ్లను ఎదుర్కొంటూ బనకచర్ల కోసం చంద్రబాబు తపన..
- Nara Devansh: పదేళ్ల వయసులోనే అరుదైన రికార్డు సాధించిన నారా దేవాన్ష్..
- Sharmila: కుటుంబ వారసత్వం పై షర్మిల ఫోకస్.. మండిపడుతున్న సీనియర్లు..
- Nara Devansh: ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్న నారా దేవాన్ష్
- NDA: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి అదనపు అవకాశం..ఆ ఛాన్స్ ఎవరికో..
- Chandrababu: చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం..14 జిల్లాల్లో కీలక అధికారుల మార్పులు..
- Pawan Kalyan: పవన్పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
