- Home » International
International
భారత్, అమెరికాల మధ్య కీలక ఒప్పందాలు
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత్, అమెరికాలు రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ మేరకు సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అరేంజ్మెంట్ (ఎస్వోఎస్ఏ), సమన్వయ అధికారుల కేటాయింపునకు సంబంధించి ఎంవోయూపైన ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య సమ...
August 24, 2024 | 02:28 PMరష్యాపైకి అమెరికా గ్లైడ్ బాంబులు
అమెరికా అందించిన అత్యంత కచ్చితత్వంతో కూడిన గ్లైడ్ బాంబులను రష్యా లోని కస్క్ ప్రాంతంలో దాడికి వినియోగిస్తున్నట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడిరచింది. అలాగే రష్యా ఆక్రమణలో ఉన్న ఖర్కీవ్లో కొంత భాగాన్ని వీటి సాయంతోనే తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఉక్రెయిన్ వాయుసేవ...
August 24, 2024 | 02:26 PMదౌత్యంలో భారత్ కీలకం : జెలెన్స్కీ
భారత్లో పర్యటించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యాతో తమ దేశ యుద్ధానికి తెరదించడం కోసం జరిగే అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాల్లో భారత్ కీలకంగా మారగలదని పేర్కొన్నారు. కీవ్లో మోదీతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ &nbs...
August 24, 2024 | 02:20 PMభారత పౌరసత్వానికి గుడ్ బై … ఐదేళ్లలో 8.34 లక్షల మంది!
విదేశాల్లో మెరుగైన విద్య, ఉద్యోగావకాశాలు, వైద్య సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం వంటి కారణాలతో భారత పౌరసత్వం వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో 8.34 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరులుగా మారారు. కొవిడ్కు ముందు (2011-19) ఏటా సగటున 1.32 లక్...
August 24, 2024 | 02:10 PMఆస్ట్రేలియాలో ఉద్యోగుల రక్షణకు… త్వరలో
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగుల సంరక్షణకు సరికొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. దీని ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత తమ బాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండాపోతుంది. దీంతో వారికి పని నుంచి దూరంగా వ్యక్తిగత జీవితం గడిపే అవకాశం లభించనుంది. వాస్తవానికి ఈ చట్టాన్ని ఆస్ట్రేలియాలో ఫిబ్రవ...
August 24, 2024 | 02:03 PMజెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ
ఉక్రెయిన్లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోద...
August 23, 2024 | 08:16 PMథాయ్ లాండ్ నూతన ప్రధాని పెటోంగాటర్న్ షినవత్రా..
థాయ్ లాండ్ కొత్త ప్రధానిగా పెటోంగాటర్న్ షినవత్రా బాధ్యతలు స్వీకరించారు.. తన తండ్రి తాక్సిన్, అత్త, మొదటి మహిళా ప్రధాని అయిన యింగ్లక్ షినవత్రా తర్వాత ఆ కుటుంబం నుంచి ప్రధాని అయిన మూడో వ్యక్తిగా పేటోంగాటర్న్ నిలిచారు. తన తండ్రికి మూడో సంతానంగా పెంగాటర్న్ షినవత్రా జన్మించింది. థాయ్ ఎన్నికలకు రెండు వ...
August 20, 2024 | 12:08 PMప్రధాని మోదీకి ఫోన్ చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్
భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ ఫోన్ చేశారు. తమ దేశంలో మైనార్టీలపై హింసాత్మక దాడుల గురించి కూడా యూనస్ ప్రస్తావించారట. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, ఆ దేశం నుంచి భారత్కు వచ్చేసిన తర్వాత ఆ దేశంలోని మైనార్టీ హిందువు...
August 16, 2024 | 07:29 PMనెతన్యాహుకు ట్రంప్ ఫోన్కాల్…హమాస్తో డీల్పై
అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి పలు అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా ఇజ్రాయెల్ను ప్రోత్సహించేందుకు ఈయన ఈ ఫోన్కాల్ చేసినట్లు తెలిసింద...
August 15, 2024 | 09:08 PMఉక్రెయిన్లో మోదీ పర్యటన.. అమెరికా ఏమందంటే?
రెండేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడో తెలియని అనిశ్చితి నెలకొని ఉంది. ఈ తరుణంలో ఉక్రెయిన్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారని తెలుస్తోంది. మోదీ పర్యటనపై అమెరికా స్పందించింది. ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్&zwn...
August 15, 2024 | 09:05 PMభారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అరుదైన సంఘటన.. తొలిసారిగా
దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అరుదైన సంఘటన జరిగింది. ఇరు దేశాలకు చెందిన మహిళా జవాన్లు తొలిసారి సాంప్రదాయ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో పాటు స్వీట్లు పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్...
August 15, 2024 | 08:52 PMప్రీ-టీన్ విశ్వ సుందరి పోటీలో రాణించిన ప్రీతి పట్నాయక్
అంతర్జాతీయ స్థాయి ప్రీ-టీన్ అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గజపతినగరానికి చెందిన గర్భాం ప్రీతి పట్నాయక్ మెరిశారు. రెండు రోజుల క్రితం బ్యాంకాక్లో జరిగిన ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 40 మంది పాల్గొనగా, ప్రీతి మొదటి రన్నరప్గా నిలిచారు. ఫ్యాషన్ రన్వే ...
August 15, 2024 | 03:43 PMకాల్పుల విరమణ కుదిరితేనే.. ఇరాన్ శాంతిస్తుంది : బైడెన్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే ఇరాన్ తన ప్రతీకార దాడిని అపొచ్చని అమరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అయితే చర్చలు విజయవంతమవ్వడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈజిప్టు లేదా ఖతార్లో చర్చలు ప్రారంభమవ్వనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనబోమని ఇప్పటి...
August 15, 2024 | 03:33 PMఆ దేశంలోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక
ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాలోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులకు భారత రాయబార కార్యాలయం పలు హెచ్చరికలు జారీ చేసింది. బ్రయాన్స్క్, బెల్గొరోడ్, కుర్స్క్ ప్రాంతాలను ఖాళీ చేసే వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. బెల్గొరోడ్ ప్ర...
August 15, 2024 | 03:27 PMథాయ్లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం… ప్రధానిపై వేటు
థాయ్లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్కు అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త ప్రధానమంత్రి నియామకానికి అక్కడి పా...
August 14, 2024 | 08:03 PMమేమెందుకు జోక్యం చేసుకుంటాం? : అమెరికా
బంగ్లాదేశ్లో అల్లర్లకు, హసీనా దేశం వదిలి వెళ్లడానికి అమెరికానే కారణమంటూ వస్తున్న ఆరోపణలను శ్వేతసౌధం కార్యదర్శి కరీన్ జీన్-పియర్ ఖండించారు. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, మానవహక్కులు మాత్రం పర్యవేక్షిస్తుంటుందని స్పష్టం చేశారు. సెయ...
August 14, 2024 | 03:51 PMబంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ముందు పెనుసవాళ్లు..?
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో చెలరేగిన ఆందోళనలతో షేక్ హసీనా సర్కార్ గద్దెదిగింది. ఆందోళనకారుల డిమాండ్లను అనుసరించి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సర్కార్ ముందు పెనుసవాళ్లు నిలిచాయి. ముఖ్యంగా దేశంలో శాంతిభద్రతలను నెలకొల్పడం.. అయితే ఆందోళనకారుల్లో అధిక...
August 14, 2024 | 11:39 AMఈ వారంలోనే దాడి.. వైట్హౌస్ హెచ్చరిక
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడైనా యుద్ధంగా మారొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇరాన్ లేక దానికి మద్దతిస్తున్న సంస్థలు ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ...
August 13, 2024 | 07:54 PM- With Love: ‘విత్ లవ్’ అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ – రానా దగ్గుబాటి
- Varanasi: ‘వారణాసి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న విడుదల
- Sumathi Shathakam: తిరుపతిలో ‘సుమతి శతకం’ టైలర్ లాంచ్ ఈవెంట్
- Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ
- Bhagawanthudu: సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్
- Arunachal Pradesh: ఆపరేషన్ పసిఫిక్.. హిమాలయాల్లో ఎయిర్ ఫోర్స్ పోరాటం..!
- Vijay Devarakonda: ఈ సంవత్సరమైనా రౌడీ హీరోకి కలిసోచ్చేనా?
- TDP: ఏపీ ప్రజల మూడ్ కూటమి వైపేనా? తాజా సర్వేలో పెరిగిన ఓటు షేర్..
- Bolisetti: పదవుల పంపకాల్లో అన్యాయం జరుగుతోందా? కూటమి లెక్కల పై బొలిశెట్టి అసంత్రుప్తి..
- Pawan Kalyan: పొగడ్తలు కాదు పని కావాలి .. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















