Covid19
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు
* తెలంగాణలో 31 వరకు పొడగించిన లాక్ డౌన్* తెలంగాణలో కంటైన్మెంట్ జోన్ లు తప్ప అన్ని జోన్లు గ్రీన్ జోన్ లే* రాష్టంలో 1452 కుటుంబాలు కంటైన్మెంట్ జోన్ లో ఉన్నాయి ఇందులో ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తాయి* కరోనాతో కలసి జీవించడం నేర్చుకోని తమ తమ బతుకులను కొనసాగించాలి* రేపటి నుండి అన్ని రకా...
May 18, 2020 | 05:02 PMకర్నూలులో తానా ఆధ్వర్యంలో 4000 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
కర్నూలులో కోవిడ్ 19 సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు తానా, తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఫిలడెల్ఫియాలో ఉంటున్న తానా కార్యదర్శి రవి పొట్లూరి కర్నూలు నగరంలో నెలన్నరరోజులుగా సహాయ కార్యక్...
May 18, 2020 | 02:41 AM200 వెంటిలేటర్లు ఇవ్వనున్న అమెరికా
భారత్కు వెంటిలేటర్లు విరాళం ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ..భారత్కు 200 వెంటిలేటర్లు విరాళం ఇవ్వన్నుట్లు తెలిసింది. కోవిడ్ 19 మహమ్మారిని నియంత్రించే క్రమంలో అగ్రరాజ్య...
May 18, 2020 | 02:20 AMలైవ్ షోలో కరోనా పరీక్షలు చేయించుకున్న ఆండ్రూ కుమో
న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమో టీవీ చానెల్ ప్రత్యక్ష ప్రసారంలోనే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అంతకుమందు ఆయన మాట్లాడుతూ నగర వాసుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, అందుకు తననే ఉదాహరణగా తీసుకోవాలని అన్నారు. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య, ప్రజలు తీసుకోవాల్...
May 18, 2020 | 02:18 AMఒబామా అసమర్థుడు : ట్రంప్
కరోనా వైరస్ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారంటూ మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అసలే తనపై ఈగ వాలినా సహించిన ట్రంప్ ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒబామా అసమర్ధుడని విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ...
May 18, 2020 | 02:10 AMఒక రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు
భారత్లో కరోనా విలయతాండవం చేస్తుంది. లాక్డౌన్ అమలు అవుతున్నప్పటికి పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5242 కరోనా కేసులు నమోదు కాగా, 157 మంది మరణించారు. అయితే గత రెండు రోజులుగా రోజు దాదాపు వేలల్లో పాజిటివ్ క...
May 18, 2020 | 02:02 AMఅప్పటి వరకు భక్తులను అనుమతించం
మే 31వ తేదీ వరకు దేవాలయాల్లో భక్తులను అనుమతించడం లేదని ఆంధప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సృష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్ డౌన్ కాలపరిమితిని మే నెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయా...
May 18, 2020 | 02:00 AMఏపీ వాసులు ఏపీకే …
విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతున్న ఆంధప్రదేశ్ వాసులకు హైదరాబాద్ క్వారంటైన్ బాధ తప్పింది. ఇక నుంచి వారందరినీ నేరుగా సొంత రాష్ట్రానికే తరలిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్లో విమానం దిగిన వారిని హైదరాబాద్లోనే 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతున్న సంగతి తెలి...
May 17, 2020 | 10:17 PMఏపీలో 2,380 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,380 అయింది. గడచిన 24 గంటల్లో 9,880 నమూనాలు పరీక్షించి, కొత్తగా 25 మందికి పాజిటివ్ సోకినట్లు నిర్ధారించారు. ఇందులో శ్రీకాకుళం జిల్లా నుంచి ఏడుగురు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, కర్నూలులో ఒకరు కోయంబేడు ను...
May 17, 2020 | 10:00 PMకరోనాపై పోరాటంలో ట్రంప్ విఫలం : ఒబామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా మళ్లీ ధ్వజమెత్తారు. అయితే నేరుగా ట్రంప్ పేరు పెట్టి ప్రస్తావించకుండా, అనేక మంది తమను ఇన్చార్జీలుగా చెప్పుకుంటున్నా తామేం చేస్తున్నదీ వారికే తెలియదు అని ఒబామా అన్నారు. ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ స...
May 17, 2020 | 09:59 PMసన్నివేల్, శాన్ హోసె, డబ్లిన్, మిల్ పిటాస్ పాఠశాల కేంద్రాల ఆన్ లైన్ వసంతోత్సవం
అమెరికాలోని తెలుగు చిన్నారులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం సూచించిన సిలబస్తో తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ వసంతోత్సవం మే 17వ తేదీన ఆన్లైన్లో వైభవంగా జరిగింది. బే ఏరియాలో ప్రతి సంవత్సరం జరిగే పాఠశాల వసంతోత్సవ వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో విద్యార్థు...
May 17, 2020 | 09:51 PMజూన్ 1కి లక్ష మరణాలు
అమెరికాలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. దీంతో జూన్ 1వ తేదీ నాటికి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని సెంటర్ ఫర్ డిసీజీ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సిడిసి) డైరెక్టర్ డాక్టర్ రెడ్ఫీల్డ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రపంచంలో అ...
May 17, 2020 | 09:39 PMఏపీలో మే 31 వరకూ లాక్డౌన్
ఆంధప్రదేశ్లో మే 31వ తేదీ వరకూ లాక్డౌన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెలాఖరు వరకూ కొనసాగనున్న లాక్డౌన్&z...
May 17, 2020 | 09:36 PM31 వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత
ఈ నెలాఖరు వరకూ లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఈ నెల 31 వరకు తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారు. అప్పటి వరకూ స్వామివారికి ఆగమశాస్త్రం ప్రకారం సేవలు, కైంకర్యాలను ఏకాంతంగానే కొనసాగించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను అమలు చ...
May 17, 2020 | 09:35 PMషికాగో నుంచి ప్రవాసాంధ్రుల రాక
అమెరికాలోని షికాగో నుంచి ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 34 మంది ప్రవాసాంధ్రులు ఆదివారం విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వారందరినీ ఆర్టీసీ బస్సులో విజయవాడ భవానీపురం లోని హరిత బరంపార్కు హోటల్ వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడ...
May 17, 2020 | 09:33 PMతెలుగు బాలికను సత్కరించిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేళ్ల తెలుగు బాలిక శ్రావ్య అన్నపరెడ్డిని సత్కరించారు. గర్లస్ స్కౌట్ మెంబర్గా ఉన్న శ్రావ్య.. యూఎస్లో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్దతు తెలుపుతూ, వారిలో ఉత్సహం నింపేలా వ్యక్తిగత కార్డులను పంపించారు. దీనిని గుర్తించిన డోనాల్...
May 17, 2020 | 06:43 PMలాక్డౌన్ 4.0 గైడ్లైన్స్ ఇవే..
లాక్డౌన్ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. * ఈ నేపథ్యంలో లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలను హోంశాఖ విడుదల చేసింది. రైలు,...
May 17, 2020 | 04:25 AMదేశవ్యాప్తంగా లాక్డౌన్ 31 వరకు పొడిగింపు…కేంద్రం
అందరూ అనుకున్నట్టే లాక్డవున్ 4 వివరాలను ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లాక్డవున్ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ మేరకు జాతీయ విపత్తు నిర్...
May 17, 2020 | 04:17 AM- Jogi Brothers: నకిలీ మద్యంకేసులో జోగి బ్రదర్స్కు సాక్ష్యాల ఉచ్చు!
- Devineni Avinash: పెనమలూరు టికెట్పై ఉత్కంఠ… అవినాష్ కోరిక జగన్ ఒప్పుకుంటారా?
- TDP: భూ సమస్యలకు బ్రేక్… 2026లో ప్రజలకు కూటమి ప్రభుత్వ భారీ ఊరట
- YCP: అండ లేక కదలని అడుగులు..కార్యకర్తల నిరాశతో వైసీపీకి సవాళ్లు..
- Revanth Reddy: గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
- Numaish: నుమాయిష్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
- MATA: దృశ్య దివ్యాంగ చిన్నారులకు మాటా భరోసా.. డిజిటల్ గైడ్ పరికరాల పంపిణీ
- Minister Anam: సూపర్ సిక్స్ తో.. సూపర్ హిట్ : మంత్రి ఆనం
- Minister Komatireddy :ఆర్అండ్ బీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి
- NYTTA: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం 2026 నూతన కార్యవర్గ ఎన్నిక
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















