కొత్తరకం కరోనాపై ఆందోళన అవసరం లేదు
భారత్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించడం అవసరమని చెప్పారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, చేతులను సబ్బుతో వీలైనన్ని ఎక్కువసార్లు కడుక్కొవాలని సూచించారు. కాగా బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన వారిలో కరోనా పాజిటివ్గా తేలిన 40 మంది శా...
December 28, 2020 | 11:30 PM-
ఏపీలో తొలి స్ట్రెయిన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసు నమోదైంది. యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మహిళకు స్ట్రెయిన్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. సీసీఎంబీ, ఎన్ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్...
December 28, 2020 | 11:21 PM -
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 16,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులలో మొత్తం కేసుల సంఖ్య 1,02,24,303కు పెరిగింది. మరో 252 మంది మహమ్మారికి బలవగా.. మృతుల సంఖ్య 1,48,153కు చేరింది. గడిచిన 24 గంటల్లో...
December 28, 2020 | 10:04 PM
-
కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబేకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన గృహ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు బయటపడడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్లు తేలిందన్నారు. దీంతో హ...
December 28, 2020 | 09:44 PM -
21 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ : సీడీసీ
అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసును 21,27,143 మందికి వేసినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం.. కరోనా వైరస్కు 19.2 శాతం మంది పాజిటివ్గా పరీక్షించగా.. 3.34లక్షల మందిక...
December 28, 2020 | 07:44 PM -
ఇండియాలో కొత్త రకం కరోనా..
బ్రిటన్ నుండి ఇండియాకు వచ్చిన ఆరుగురిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్లో మూడు శాంపిళ్లు, హైదరాబాద్ సీసీఎంబీలో 2 శాంపిళ్లు, పుణె ఎన్ఐవీలో ఒక శాంపిల్ కొత్త రకం వైరస్ను గుర్తించినట...
December 28, 2020 | 07:30 PM
-
దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా
కోవిడ్-19 కట్టడికై వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ మహమ్మారి రూపం మార్చుకుని మరోసారి బెంబేలెత్తిస్తోంది. దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ను శాస్త్రవేత్తలు గుర్తించారున. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ ...
December 27, 2020 | 10:56 PM -
విదేశాలకు కొవాగ్జిన్ ఎగుమతి : భారత్ బయోటెక్
వివిధ రకాల ఒప్పందాల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్.. కొవాగ్జిన్ను ఎగుమతి చేయాలని భారత్ బయోటెక్ యోచిస్తోంది. ఇప్పటికే అమెరికా మార్కెట్లో కొవాగ్జిన్ను ప్రవేశపెట్టడానికి యూఎస్కు చెందిన బయోఫార్మా కంపెనీ ఓక్యుజెన్తో ఒప్పందం కుదుర్చుకున్న భారత్ బయోటెక్.. ప్రస...
December 27, 2020 | 10:49 PM -
కోటి రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం 20,021 మందికి వైరస్ సోకగా, మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871గా ఉంది. అలాగే అంతకు ముందు రోజుతో పోల్చుకుంటే కేసుల సంఖ్యలో కాస్త పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో క...
December 27, 2020 | 10:36 PM -
ఏపీలో కొవిడ్ టీకా డ్రైరన్ విజయవంతం
కొవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల ప్రారంభమైన డ్రైరన్ ముగిసింది. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని సంయుక్త కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి లోటుపాట్లు కన్పించలేదని ఆయన వివరించారు. కొవిన్ పోర్టల్ పనితీర...
December 27, 2020 | 10:27 PM -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,911 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 282 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,80,712కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చ...
December 25, 2020 | 11:17 PM -
దేశంలో కొత్తగా 22,273 కరోనా కేసులు
భారత్లో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,273 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 251 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,69,118కు చేరింది. మరణాల సంఖ్య 1,47,343కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 22,274 మంది డిశ...
December 25, 2020 | 07:27 PM -
భారత్ లో ఈ వైరస్ వ్యాప్తి చెందితే హాస్పిటల్స్ పుల్ అయిపోతాయంట!
బ్రిన్లో వెలుగుచూసిన స్ట్రెయిన్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో… ఒకవేళ భారత్ లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ నమోదైతే దేశంలో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతాయి. ఫలితంగా మన హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ దేశంలో ఎక్కడైనా కొత్త స...
December 23, 2020 | 11:19 PM -
ఈ వైరస్ పిల్లలకు మహా డేంజర్
కొత్త రకం కరోనా వైరస్ ‘స్ట్రెయిన్’ పిల్లల్లో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యూరప్లోని బ్రిటన్లో స్ట్రెయిన్ వైరస్ తీవ్ర రూపం దాల్చగా పిల్లల్లో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వైరాలజీ నిపుణులు గుర్తించారు. ఇప్పటి వరకూ...
December 23, 2020 | 09:09 PM -
కల్లు తాగితే కరోనా తుస్సు అంట
కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయోగాలూ, వ్యాక్సిన్ తయారీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఓ బీఎస్పీ నాయకుడు సెలవిస్తున్నారు. హాయిగా కల్లు తాగితే కరోనా మటాష్ అయిపోతుందని కూడా అభయమిస్తున్నారు. యూపీకి చెందిన బీఎస్పీ నేత బీమ్ రాజ్ భర్ కల్లు బాగా తాగి క...
December 23, 2020 | 09:04 PM -
భారత్ లోకి కొత్త రకం వైరస్ వచ్చిందా?
కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ భారత దేశంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కోల్కతా లో 1, చెన్నై లో 1, ఢిల్లిలో మరొకటి కొత్త కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన 25మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ సంఖ...
December 23, 2020 | 07:15 PM -
అమెరికాలో పది లక్షల మందికి కొవిడ్ టీకా
అమెరికాలో ఇప్పటి వరకు పది లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ తెలిపారు. పది రోజులు కిందట టీకా పంపిణీ ప్రారంభం కాగా, మొదటి విడత మోతాదును మిలియన్ జనాభాకు వేసినట్లు రె...
December 23, 2020 | 06:08 PM -
భారత్ లో వచ్చే వారమే అందుబాటులోకి వ్యాక్సిన్ ?
కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ను అత్యంత త్వరలో దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసిది. ఇందులో భాగంగానే వచ్చే వారం ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగం కింద కేంద్రం అనుమతులు మంజూరు చేసే అవకాశాలు కన్పి...
December 22, 2020 | 10:39 PM

- YS Jagan: ప్రతిపక్ష హోదా కోసం మళ్లీ హైకోర్టుకు జగన్..! కీలక ఆదేశాలు..!!
- Alexander Duncan: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు
- Priyanka Arul Mohan: ప్రియాంక దశ మారినట్టేనా?
- Raasi: నెట్టింట వైరల్ అవుతున్న సీనియర్ హీరోయిన్ లవ్ స్టోరీ
- BJP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన.. అసెంబ్లీ లో కూటమి విభేదాలు హైలెట్..
- B.Tech Ravi: వైఎస్సార్ కంచుకోటలో టీడీపీ వ్యూహం ..జగన్కు పెరుగుతున్న ప్రెషర్..
- Satya Kumar Yadav: సత్యకుమార్ పై బాబు ప్రశంసల జల్లు..
- Operation Lungs: విశాఖలో ఆపరేషన్ లంగ్స్.. చిన్న వ్యాపారుల ఆవేదన తో కూటమిపై పెరుగుతున్న ఒత్తిడి..
- Raashi Khanna: చీరకట్టులో రాశీ అందాల ఆరబోత
- Tamannaah: బీ-టౌన్ లో బిజీబిజీగా తమన్నా
