Covid19
కరోనా కొత్త లక్షణాలు… ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే
కరోనా బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షించినప్పుడు కూడా పాజిటివ్ వస్తోందని చెబుతున్నారు. కనుగుడ్డు నుంచి సైతం వైర...
April 17, 2021 | 01:03 AMదేశంలో కరోనా విలయతాండవం… ఒక్కరోజులోనే
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులకు తగ్గడం లేదు. తాజాగా కేంద్రం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లోనే 2,34,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,341 మం...
April 17, 2021 | 12:57 AMయూపీ సర్కార్ కీలక నిర్ణయం… మాస్క్ లేకుండా కన్పిస్తే
ఉత్తర్ప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన యూపీ సర్కారు లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం రాష్ట్రమంతటా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు నిబంధనలను మర...
April 16, 2021 | 09:03 AMకొవిడ్ ఆస్పత్రిగా గాంధీ… ప్రతి 10 నిమిషాలకు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి మరోసారి పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా మారనుంది. రేపటి నుంచి (17వ తేదీ నుంచి) పూర్తి స్థాయిలో గాంధీలో కొవిడ్ సేవలు అందించనున్నారు. ఈ మేరకు కొవిడ్ ఆస్పత్రిగా గాంధీని మార్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసిం...
April 16, 2021 | 09:00 AMకొత్తగా వ్యాక్సిన్ జాతీయవాదం? విచిత్ర ప్రమాదంలో ప్రపంచ దేశాలు
వాషింగ్టన్ః కరోనా వైరస్ను నిరోధించడానికి వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న సంపన్న దేశాలు తమ అవసరాలు తీరిన తర్వాతే ఇతర దేశాలకు పంపిణీ చేస్తామనే వాదన ప్రారంభించడంతో వ్యాక్సిన్ పంపిణీలో తీవ్రమైన అసమానతలు, అసమతూకాలు తలెత్తుతున్నాయి. అమెరికాలో బైడెన్ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నాట...
April 16, 2021 | 05:10 AMదేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 2 లక్షలకు పైగా
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్లో మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 14,73,210 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,17,353 కొత్త కేసులు బయ...
April 16, 2021 | 12:59 AMతెలంగాణలో రికార్డు స్థాయిలో కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,21,880 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో 9 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన...
April 16, 2021 | 12:56 AMకాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్కు కరోనా పాజిటివ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్సింగ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలోని తన నివాసంలో హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తనతో సన్నిహితంగా మెలి...
April 16, 2021 | 12:50 AMటీఆర్ఎస్ ఎంపీకి కరోనా పాజిటివ్
మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లో హోం ఐసోలేషన్లో ఉన్నట్లు కవిత వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎంపీ సూచించారు.
April 16, 2021 | 12:45 AMటీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్
విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు హోం క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ లక్...
April 16, 2021 | 12:42 AMఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,741 పరీక్షలు నిర్వహించగా, 5,086 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ వల్ల చిత్తూరు ...
April 15, 2021 | 09:02 AMకరోనా వ్యాక్సిన్ వేయించుకున్న హోంమంత్రి
ఆంధప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గుంటూరులోని సాయి భాస్కర్ హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు ...
April 15, 2021 | 09:00 AMబెడ్ ఇవ్వండి.. లేదా మా నాన్నను చంపేయండి
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లన్ని కర...
April 15, 2021 | 08:56 AMకోవిడ్ టీకా తీసుకున్న సీఎం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోవిడ్ టీకా తీసుకున్నారు. పాట్నా హాస్పిటల్లో టీకా వేయించుకున్నారు. కోవిడ్ టీకా తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాల...
April 15, 2021 | 03:50 AMటీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు తేలింది. తన స్నేహితుల ద్వారా కరోనా వచ్చినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన మే...
April 15, 2021 | 03:09 AMతెలంగాణలో మళ్లీ 3 వేలు దాటిన కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,06,627 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఎనిమిది మంది మరణించారు. దీంతో ...
April 15, 2021 | 01:58 AMభారత్ లో కరోనా కలకలం.. రికార్డు స్థాయిలో కేసులు
భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రెండు లక్షలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కి చేరగా.. 1,73,123 మంది మృత్యుఒడ...
April 15, 2021 | 01:16 AMదేశంలోనే ఆంధప్రదేశ్ రికార్డు…
కరోనా వ్యాక్సిన్ వేయడంలో దేశంలోనే ఆంధప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 31.39 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా, అందులో ఒక్క ఆంధప్రదేశ్లోనే 6.40 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 6.40 లక్షల డోసుల్లో 4.40 లక్షల డోసులు కోవిషీల్డ్, 2 లక్షల డోసు...
April 15, 2021 | 01:12 AM- Kodama Simham: “కొదమసింహం” రీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
- The Face of the Faceless: 21న విడుదల అవుతున్న ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’ మూవీ
- Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల రెబల్ స్టార్’డమ్’, “రాజా సాబ్” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
- Alla Ramakrishna Reddy: అజ్ఞాతంలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి..
- Chandrababu: ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు.. 2029 నాటికి లక్ష్యం సాధిస్తాం..చంద్రబాబు
- TTD: కల్తీ నెయ్యి స్కాం పై సిట్ దర్యాప్తు వేగం .. విచారణకు సుబ్బారెడ్డి గైర్హాజరు
- Rolugunta Suri: ఈ నెల 14న ‘రోలుగుంట సూరి’ విడుదల
- Tollywood: రీరిలీజులతో నవంబర్ బిజీబిజీ
- Sandeep Reddy Vanga: స్పిరిట్ లో చిరంజీవి లేరు
- Praveen Prakash: ప్రవీణ్ ప్రకాశ్ సంచలన వీడియో.. చిక్కుల్లో వైసీపీ..!?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















