ఏపీలో భారీగా తగ్గిన… కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 71,758 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,224 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాజాగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 4,714 మంద...
June 28, 2021 | 08:39 PM-
దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్తో 978 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 58,578 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన పాజిటివ్ కేస...
June 28, 2021 | 08:33 PM -
అమెరికా కంటే మనమే ముందు!
కరోనా వ్యాక్సినేషన్లో అమెరికాను మించిపోయింది ఇండియా. జూన్ 28 నాటికి ఇండియాలో 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే అమెరికాలో ఇదే సమయానికి 32,33,27,328 డోసుల వ్యాక్సిన్ వేశారు. అయితే అమెరికా కంటే వేగంగా మన దగ్గర వ్యాక్సినేషన్ సాగుతోంది. అమెరికా డిసెంబర్ 14న వ్యాక్సి...
June 28, 2021 | 08:32 PM
-
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో 1,18,427 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,028 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా...
June 26, 2021 | 08:14 PM -
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం…
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 48,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,183 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు 3,94,493 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 64,818 మంది ...
June 26, 2021 | 08:04 PM -
ఏపీలో కొత్తగా 4,147 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 గంటల్లో 96,121 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,147 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 38 మంది మృతి చెందారు. 24 గంటల్లో కరోనా నుంచి 5,773 మంది కోలుకున...
June 26, 2021 | 07:59 PM
-
వచ్చే నెలలో భారత్ కు.. జాన్సన్ అండ్ జాన్సన్
జులై నెలలో అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా భారత్లో అందుబాటులోకి రానుంది. అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఇండియా) ఈ వ్యాక్సిన్ను ప్రైవేటుగా ఆ సంస్థ నుంచి నేరుగా సేకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే నెలల...
June 26, 2021 | 07:58 PM -
ఏపీలో తొలి ‘డెల్టా ప్లస్’ కేసు
ఆంధ్రప్రదేశ్లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. అయితే ఆ వ్యక్తి నుంచి ఇతరులెవ్వరికీ వ్యాప్తి చెందలేదని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ… ఏపీలో తొలి డేల్టా ప్లస్ కేసు నమోదైందని ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం తిరుపతిలో ఈ కేసు నమోదైందన...
June 25, 2021 | 09:43 PM -
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 91,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,458 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 6,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,08,...
June 25, 2021 | 07:24 PM -
దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..
భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,329 మంది మృతి చెందారు. దీంతో దేశంలో 3,93,310 మంది కరోనాతో మృతి చెందారు. 24 గంటల్లో 64,527 మంద...
June 25, 2021 | 07:20 PM -
ప్రపంచ దేశాలు జాగ్రత్త… డబ్ల్యూహెచ్ఓ
కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడు 85 దేశాలలో ఉనికిని చాటుకుంది. కరోనా వైరస్లలో ఇది అత్యంత ప్రాబల్యపు రకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ఇప్పటికే ఇది ప్రబలంగా వ్యాపించింది. ప్రపంచంలో మరికొన్ని ప్రాంతాలకు సోకుతుంది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు జాగ్రత్తగా...
June 25, 2021 | 06:52 PM -
తెలంగాణలో కొత్తగా 1,088 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,19,466 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,088 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 6,17,776కి చేర...
June 24, 2021 | 08:02 PM -
భారత్ బయోటెక్ కు మరోసారి చుక్కెదురు!
భారత్ బయోటెక్ కోవాగ్జిన్కు మరోసారి చుక్కెదురైంది. కోవాగ్జిన్కు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ అంగీకరించలేదు. మరింత క్లినికల్ ట్రయల్స్ డేటా కావాలని భారత్ బయోటెక్కు డీసీజీఐ సమాచారం ఇచ్చింది. దీంతో ఫుల్లైసెన్స్ పర్మిషన్ ఇచ్చేందుకు మరో ఏడాది సమయ...
June 24, 2021 | 07:50 PM -
దేశంలో తగ్గిన కొత్త కేసులు…
భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 18,59,469 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 54,069 మందికి కరోనా పాజిటివ్గా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,321 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో 3,91,981 మంది ...
June 24, 2021 | 07:43 PM -
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా..
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ మరింత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88,622 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 4,981 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వర...
June 24, 2021 | 07:43 PM -
తెలంగాణలో 1,114 కేసులు …
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,18,109 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,114 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,16,688కి చేరింది. 24 గంటల్లో 1,280 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ...
June 23, 2021 | 08:12 PM -
ఏపీలో కొత్తగా 4,684 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 80,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,684 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,62,036 మంది కరోనా బారినపడినట్లు వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 36 మంది మరణించారు. దీంతో రాష్...
June 23, 2021 | 08:11 PM -
డెల్టా వేరియంట్ తో అమెరికాకు.. పెను ముప్పు
ఇండియాలో తొలిసారి కనిపించిన కరోనా డెల్టా వేరియంట్తో అమెరికాకు పెను ముప్పు పొంచి ఉందని అన్నారు అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను అమెరికా నుంచి పూర్తిగా పారదోలాలని అనుకుంటున్న తమకు ఇది సవాలేనని అన్నారు. ఈ డెల్టా వేరియంట్ వల్ల నిస్సంందేహంగ...
June 23, 2021 | 07:53 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
