ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఐబీఎం
ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం తమ సంస్థలో కొంత మందికి ఉద్వాసన పలికింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డివిజన్లలో లేఆఫ్లు ప్రకటించింది. కేవలం ఏడు నిముషాల సమావేంలో ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసింది. దీంతో ఉద్యోగులు షాక్ తిన్నారు. ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్...
March 15, 2024 | 03:23 PM-
కెనడా సంస్థతో మాస్చిప్ భాగస్వామ్యం
హైదరాబాద్కు చెందిన మాస్చిప్ టెక్నాలజీస్, కెనడా సంస్థ టెన్స్టోరెంట్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. టెన్స్టోరెంట్కు అమెరికా, ఐరోపాలతో పాటు మనదేశంలోని బెంగళూరులో గ్లోబల్ కార్యాలయాలు ఉన్నాయి. ఏఎస్ఐసీ డిజైన్, అడ్వాన్స్డ్&zwn...
March 14, 2024 | 04:10 PM -
పేటీఎంకు మరో షాక్.. మార్చి 15లోగా
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్...
March 14, 2024 | 04:00 PM
-
సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం.. ప్రపంచంలోనే మొట్టమొదటిది
సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం కృత్రిమ మేధ ప్రతి రంగంలోనూ అడుగుపెడుతోంది. యాంకర్గా మారి వార్తలు చదవడం దగ్గర నుంచి విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం లాంటి ఎన్నో పనులు చేసేస్తోంది. తాజాగా కృత్రిమ మేధతో రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమ...
March 13, 2024 | 07:53 PM -
పేటీఎంకు లైన్ క్లియర్
తీవ్ర వివాదంలో చిక్కుకున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు చెందిన పేటీఎం యాప్ను మార్చి 15 తర్వాత కూడా వినియోగదారులు ఉపయోగించుకునేందుకు మార్గం సుగమం అవుతున్నది. యూపీఐ ద్వారా పేటీఎం యాప్ నుంచి చెల్లింపులు చేసుకునేందుకు అవసరమైన థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (...
March 13, 2024 | 04:32 PM -
హైదరాబాద్ లో యాక్స్ట్రియా కేంద్రం విస్తరణ
జీవశాస్త్ర రంగంలోని సంస్థలకు క్లౌడ్ సాఫ్ట్వేర్, డేటా అనలిటిక్స్ సేవలను అందించే యాక్స్ట్రియా హైదరాబాద్లోని తన ఇన్నోవేషన్ కేంద్రాన్ని విస్తరించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థకు ఇది తొమ్మిదో గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రం. కృత్రిమ మేధ, జనరేటివ్&...
March 13, 2024 | 04:08 PM
-
హైదరాబాద్ లో బిలిటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ప్లాంట్
కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే బిలిటిఎలక్ట్రిక్ కంపెనీ హైదరాబాద్లో ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సమక్షంలో ఈ ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. రూ.400 కోట్ల పెట్టుబడితో నెలకు 2,000 ఎలక్ట్రిక్&z...
March 11, 2024 | 06:08 PM -
బ్రాండ్ అంబాసిడర్ నయనతారతో ‘రస్ ఐసా కి బస్ నా చలేగా’ అంటూ తమ మొట్టమొదటి ప్రచారాన్ని ప్రారంభించిన స్లైస్
సాటిలేని మామిడి అనుభవం అందించటంతో పాటుగా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో, స్లైస్®, తమ నూతన బ్రాండ్ అంబాసిడర్ మరియు లేడీ సూపర్స్టార్, నయనతారతో తమ మొట్టమొదటి ప్రచారాన్ని ఈరోజు ప్రారంభించింది. మంత్రముగ్ధులను చేసే ఈ వేసవి ప్రచారం, ‘రస్ ఐసా కి బస్ నా చలేగా’ ద్వారా అస్సలు వదుల...
March 8, 2024 | 06:02 PM -
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాంలకు అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, థ్రెడ్స్, మెసెంజర్లకు మంగళవారం సాయంత్రం తీవ్ర అంతరాయం కలిగింది. మెటాకు చెందిన ఈ సామాజిక మాధ్యమ వేదికలన్నీ మూగబోయాయి. పలు దేశాల్లో ఈ ప్లాట్ఫాంలకు లాగిన్ సమస్యలు వచ్చాయని లండన్ కేంద్రంగా పని చేసే నెట్ బ్ల...
March 6, 2024 | 03:41 PM -
ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన బెజోస్.. సంపన్నుల జాబితాలో
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కోల్పోయారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దక్కించుకున్నారు. గత తొమ్మిది నెలలుగా సంపన్నుల జాబితాలో మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివ...
March 5, 2024 | 08:36 PM -
చాట్ జీపీటీలో కొత్త ఫీచర్
ప్రముఖ కృత్రిమ మేధ చాట్బాట్ చాట్జీపీటి ప్లాట్ఫామ్లో ఓపెన్ఏఐ మరో ఫీచర్ను ప్రవేశపెట్టింది. రీడ్ ఏ లాడ్ పేరిట వచ్చిన ఈ ఫీచర్ సమాధానాలను బయటకు పెద్దగా చదువుతుంది. ఫోన్ చూసి టెక్ట్స్ చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉ...
March 5, 2024 | 08:32 PM -
ఓపెన్ ఏఐ, సీఈఓపై ఎలాన్ మస్క్ కేసు
లాభాలను ఆర్జించడం కంటే, మానవాళికి మేలు చేయడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పి, ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపిస్తూ ఓపెన్ఏఐ, ఆ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కేసు వేశారు. లాభాపేక్ష రహితంగా ఉంటూ, ప్రజల ప్రయోజనార్థం సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థగా...
March 2, 2024 | 04:19 PM -
14 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి..
అంతర్జాతీయ శీతలపానియాల సంస్థ పెప్సీకో రీబ్రాండింగ్లో భాగంగా నూతన లోగోను ఆవిష్కరించింది. 14 ఏండ్ల తర్వాత లోగోను మార్చడం ఇదే తొలిసారని అమెరికాకు చెందిన శీతల పానియాల సంస్థ ప్రకటించింది. నూతన లోగోను ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఆవిష్కరించింది.
March 2, 2024 | 04:18 PM -
గూగుల్ కీలక ప్రకటన.. ఆ కంపెనీలకు వార్నింగ్
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, భారత్లోని యాప్ డెవలపర్ల మధ్య కొంతకాలం ప్లే స్టోర్ ఛార్జీ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గూగుల్ కీలక ప్రకటన చేసింది. కొన్ని కంపెనీలు సర్వీసు ఛార్జీలు చెల్లించకుండా తమ బిల్లింగ్ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తున్నాయని ఆరోప...
March 1, 2024 | 08:02 PM -
హైదరాబాద్ లో మోడ్మెడ్ కేంద్రం ప్రారంభం
వైద్య రంగానికి క్లౌడ్ టెక్నాలజీ సేవలు అందించే అమెరికా సంస్థ మోడ్మెడ్, హైదరాబాద్లో తన మొదటి గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. మాదాపూర్లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 మంది ఉద్యోగులతో దీన్ని నెలకొల్పారు. ఈ సంవత్సరాంతానికి ఉద్యోగుల స...
March 1, 2024 | 04:29 PM -
ఎయిర్ ఇండియాకు షాక్.. రూ.30 లక్షల జరిమానా
వీల్చైర్ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయిన ఘటన ముంబయి విమానాశ్రయంలో ఇటీవల చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిరిండియాపై చర్యలు తీసుకుంది. విమాన సేవల్లో అల...
February 29, 2024 | 07:49 PM -
వారానికి మూడు రోజులు రావాల్సిందే.. కాగ్నిజెంట్
వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుండి పనిచేయాలని మన దేశంలోని ఉద్యోగులను అమెరికా ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఆదేశించింది. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు కంపెనీకి వచ్చి పనిచేయాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి టీమ్ లీడర్లు నిర్ణయిస్తారని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ పేర్కొన్న...
February 29, 2024 | 04:01 PM -
దేశీయ విపణిలోకి ఫోర్డ్ పునరాగమనం!
అమెరికా వాహన దిగ్గజం ఫోర్డ్ తిరిగి మనదేశ విపణిలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఈసారి విద్యుత్ వాహన (ఈవీ) విభాగంపై ఈ సంస్థ దృష్టి పెట్టనుంది. 2021లో భారత కార్యకలాపాల నుంచి ఫోర్డ్ వైదొలగిన సంగతి తెలిసిందే. పునరాగమనానికి, చెన్నైలోని తయారీ సదుపాయాలను వినియోగించుకోవాలని కంపెనీ...
February 28, 2024 | 04:30 PM

- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
- DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు ఇస్తున్నాం : డీజీపీ
- MLC Bhumireddy : ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు : ఎమ్మెల్సీ భూమిరెడ్డి
- PVN Madhav: వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు : పీవీఎన్ మాధవ్
- ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ
- Minister Narayana: ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దు : మంత్రి నారాయణ
- Ayesha Meera: సీబీఐ కూడా మా బిడ్డకు న్యాయం చేయలేకపోయింది
- Minister Satya Prasad: వచ్చే ఎన్నికల్లోనూ జగన్ను ఓడిస్తారు : మంత్రి అనగాని
- TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్
- YS Sharmila: విశాఖ ఉక్కు సమావేశం లో ఓ ఆసక్తికర దృశ్యం
