అయోధ్య బాలరాముడికి దుబ్బాక చేనేత వస్త్రం
అయోధ్య బాలరాముడికి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత లివిన్ వస్త్రాలంకరణలో దర్శమిచ్చాడు. దుబ్బాక హాండ్ల్యూమ్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ ప్రొప్రయిటర్ బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గులాబీ రంగు లినిన్ వస్త్రం తయారు చేసి అయోధ్య స్వామివారికి సమర్పించ...
May 28, 2024 | 03:48 PM-
తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ కుటుంబం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8:30 గంటలకు వీఐ...
May 22, 2024 | 07:44 PM -
వైభవంగా నృసింహ జయంత్యుత్సవం
యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు రెండోరోజుకు చేరాయి. ఉదయం ఉగ్ర నరసింహుడిని కాళీయ మర్ధనుడి అలంకరణతో తీర్చిదిద్ది తిరువీధుల్లో ఊరేగించారు. లక్ష పుష్పాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. ఆలయ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రతువుల్లో ఆలయ నిర్వాహకులు పాల్గొ...
May 22, 2024 | 04:05 PM
-
తిరుమల శ్రీవారిని దర్శించున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సుధామూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంత...
May 18, 2024 | 07:42 PM -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. మొత్తం 52 రోజులపాటు సాగే ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పిలుపునిచ్చారు. &n...
May 17, 2024 | 04:21 PM -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. శ్రీదుర్గియానా దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అమృత్సర్...
May 17, 2024 | 04:02 PM
-
ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు
చార్ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. దీంతో ట్రాఫిక్, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్...
May 16, 2024 | 07:58 PM -
షిర్డి సాయినాధుని సేవలో చంద్రబాబు దంపతులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటించారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు షిరిడీ పయనమయ్యారు...
May 16, 2024 | 07:33 PM -
తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సంద్...
May 10, 2024 | 08:27 PM -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మొక్కును చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ప్రధాని ఇక్క...
May 8, 2024 | 07:44 PM -
అయోధ్య లో బాలరామున్ని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరించారు. అయోధ్యకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. బాలరాముడి దర్శనానికి ముందు రాష్ట్రపతి ముర్ము సరయూ నది తీరంలో జరిగిన హారతి...
May 2, 2024 | 04:07 PM -
అయోధ్య రామయ్యను దర్శించుకోనున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ( మే 1న) అయోధ్య పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారు. అదేవిధంగా హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సరయూ పూజ, హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రప...
April 30, 2024 | 08:31 PM -
శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. ఒక్క రోజులోనే
తెలంగాణలోని శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. తిరుపతికి సంబంధించి వన్డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులకు ఒక్క రోజులోనే విమానంలో తీసుకు వెళ్లి ప్రత్యేక దర్శనం చేయించి తిరిగి అదే రోజు హైదరాబాద్కు చేరుస్తుంది. ఈ...
April 29, 2024 | 03:28 PM -
శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఉప రాష్ట్రపతికి టీటీడీ ఏవీ ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికింది. ధ్వజస్తంభానికి నమస...
April 27, 2024 | 05:35 PM -
లాస్ ఏంజెల్స్ భక్తిపారవశ్యం… కమనీయంగా సాగిన సీతారాముల కళ్యాణం….
లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాలలో ఉన్న, రెండు రాష్ట్రాల తెలుగు కుటుంబాలు కలిసి చేసుకున్న సామూహిక శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఏప్రిల్ 20-2024 నాడు ఆద్యంతం కడు కమణీయంగా జరిగింది. గత 8 సంవత్సరాలుగ, ఏ సంస్థ కి సంబందం లేకుండా అందరు కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేసుకుంటున్నారు. ఇండి...
April 25, 2024 | 10:06 AM -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్రశుద్ద పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీ లక్ష్మీసమేతుడైన స్వామి వారు తెప్పలో మూడుసార్లు జలవిహారం చేశారు. కార్యక్...
April 24, 2024 | 03:20 PM -
వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు కన్నుల పండువగగా ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీమలయప్పస్వామి వారు తన ఉభయదేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ కృష్ణ స్వామి...
April 24, 2024 | 02:55 PM -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామున నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేశారు. అర్థరాత్రి నుంచి 50 వేల మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికార...
April 23, 2024 | 08:06 PM

- Donald Trump:డొనాల్డ్ ట్రంప్కు ఎదురు దెబ్బ …ఆమెకు రూ.733 కోట్లు చెల్లించాల్సిందే
- AI Center: తెలంగాణలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్
- US Open:యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అల్కరాజ్
- TTD: టీటీడీ ఈవోగా మళ్లీ అనిల్కుమార్ సింఘాల్
- BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన
- H1B visa:హెచ్1బీ, ఎఫ్1 వీసాదారులకు అమెరికా హెచ్చరిక
- Zelensky: ఆ దేశాలపై సుంకాలు సబబే : జెలెన్స్కీ
- America: అమెరికాకు మరోసారి ఆర్థిక మాంద్యం తప్పదా?
- BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం… వ్యూహాత్మకమా..?
- NBK: ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ
