Japan: జైకా ఉన్నత యాజమాన్యంతో సీఎం రేవంత్ బృందం భేటీ
రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ (Telangana) ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది. జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA ) ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది...
April 17, 2025 | 09:25 PM-
Smitha Sabharwal: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. స్మితా సభర్వాల్..!?
తెలంగాణ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ (Smitha Sabharwal) వృత్తిపరంగానే కాక.. సోషల్ మీడియాలో (Social Media) కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా అంశంపై తనదైన శైలిలో స్పష్టమైన అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అయితే, ఆమె సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు ఆమెను పలు సందర్భాల్లో వివాద...
April 17, 2025 | 09:00 PM -
Waqf Board : వక్ఫ్బోర్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలకు : కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను డిజిటలైజేషన్ (Digitalization) చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
April 17, 2025 | 07:23 PM
-
High Court : పాతబస్తిలో చారిత్రక కట్టడాలకు… ఎలాంటి నష్టం చేయొద్దు : హైకోర్టు
పాతబస్తిలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టు (High Court)లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై విచారణ జరిగింది. యాక్ట్ ఫర్ పబ్లిక్
April 17, 2025 | 07:21 PM -
Bhubharati : పేదలకు అండగా ఉండేందుకు ఈ చట్టం : మంత్రి పొంగులేటి
ధరణిలో తమ భూమి నమోదు కాలేదని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)
April 17, 2025 | 07:19 PM -
Supreme Court :సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా.. ప్రజలను తప్పుదోవ : మహేశ్ కుమార్ గౌడ్
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ (Mahesh Kumar Goud)
April 17, 2025 | 07:17 PM
-
ED Office : ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని
April 17, 2025 | 07:15 PM -
Revanth Reddy :జపాన్లో భారత రాయబారితో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ చేరుకుంది. జపాన్లో భారత రాయబారి
April 17, 2025 | 03:19 PM -
Japan: తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి జపాన్ లో ఘన స్వాగతం
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి జపాన్ (Japan) లో ఘన స్వాగతం లభించించి. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్లో జపాన్లోని భారత రాయబారి శిబు జార్జ్ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని స్వాగతించి, వారికి ఘనంగా విందు ఇచ్చారు. జపాన్ లోని భ...
April 17, 2025 | 08:30 AM -
KTR: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షం
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎష్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. మే 15 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. “పర్యావరణాన్ని పరిరక...
April 17, 2025 | 07:25 AM -
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూవివాదంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వివాదంపై మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu) స్పందించారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలను శిరసావహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూములు నిస్సందేహంగా ప్రభుత్వానివేనని అత్యున్నత న్యాయస్థానమే తేల్చి చెప్పిందని ఆయన చెప్పారు. ̶...
April 17, 2025 | 07:10 AM -
Smita Sabharwal : ఐఏఎస్ స్మితా సబర్వాల్కు నోటీసులు
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల అంశంలో ఆమెకు
April 16, 2025 | 07:07 PM -
Bhatti Vikramarka : తెలంగాణలో ఎకోరేస్ ఎనర్జీ సంస్థ … రూ.27వేల కోట్లు పెట్టుబడులు : భట్టి విక్రమార్క
తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీ రెడ్కో)తో ఎకోరేస్ ఎనర్జీ, జీపీఆర్ఎస్ ఆర్య సంస్థలు అవగాహన ఒప్పందాలు
April 16, 2025 | 07:04 PM -
Shravan Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన శ్రవణ్రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్కుమార్ (Shravan Kumar) నాలుగోసారి సిట్ (Sit) విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills)
April 16, 2025 | 07:00 PM -
BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముమ్మర ఏర్పాట్లు… గులాబీ రధసారథి ఏం చెబుతారో…?
పదేళ్ల పాలన.. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం.. రజతోత్సవసభకు జోరుగా ఏర్పాట్లు.. మళ్లీ పార్టీకి అనుకూల గాలులు వీస్తున్నాయంటూ గులాబీనాథుల కామెంట్స్.. మరి ఇప్పుడు అత్యంత గ్రాండ్ గా రజతోత్సవ సభను జరుపుకుంటోంది బీఆర్ఎస్ (BRS). గులాబీ పార్టీ పాతికేళ్ల సంబరానికి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి వద్ద...
April 16, 2025 | 12:40 PM -
Kotha Prabhakar Reddy: రేవంత్ సర్కార్ను కూల్చేందుకు కుట్ర జరుగుతోందా..?
ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై రాజకీయ రగడ తెలంగాణలో దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Dubbaka MLA Kotha Prabhakar Reddy) చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి, ప్రతిపక్ష బీఆర్ఎస్కు (BRS) మధ్య రాజకీయ ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనతో బిల్డర్లు, పారిశ్ర...
April 15, 2025 | 09:25 PM -
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన
ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) జపాన్ (Japan) పర్యటన కు బయల్దేరుతున్నారు. రాష్ట్ర అధికారుల బృందం సీఎం వెంట జపాన్ పర్యటనలో ఉంటారు. ఏప్రిల్ 16 నుండి 22 వరకు తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన కొనసాగుతుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమా లో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్త...
April 15, 2025 | 09:15 PM -
Global Business Hub : గ్లోబల్ బిజినెస్ హబ్గా హైదరాబాద్ : శ్రీధర్బాబు
గ్లోబల్ బిజినెస్ హబ్ (Global Business Hub )గా హైదరాబాద్ మారిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు (Sridharbabu ) అన్నారు. అమెరికాకు
April 15, 2025 | 06:55 PM

- OG Review: ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ ‘ఓ జీ’
- Nara Lokesh: మెగా డిఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్
- Nara Lokesh: విద్యారంగ సంస్కరణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన లోకేష్..
- Nandamuri Balakrishna: అసెంబ్లీలో బాలకృష్ణ ఫైర్..!
- Nagarjuna: ఏఐ దుర్వినియోగంపై నాగార్జున న్యాయ పోరాటం..!
- Smita Sabharwal: స్మితా సభర్వాల్కు హైకోర్టులో ఊరట..!
- TANA: సందడిగా సాగిన తానా మిడ్ అట్లాంటిక్ వనభోజనాలు
- KTR: లొట్టపీసు కేసులో కేటీఆర్ అరెస్టుకు సమయం దగ్గర పడిందా..!?
- Bolisetty Srinivas: ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి..
- Jagan: ఫ్యూచర్ కి వైసీపీ కొత్త స్ట్రాటజీ..అంతా మీదే అంటున్న జగన్..
