Kishan Reddy: ఆ మూడు పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలనే బీజేపీ పోటీ : కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR)
April 21, 2025 | 07:06 PM-
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నిర్మించి ఆ ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయింది : మంత్రి ఉత్తమ్
పెండిరగ్లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.
April 21, 2025 | 07:03 PM -
Japan: జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం
జపాన్ (Japan) పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల...
April 21, 2025 | 08:00 AM
-
ICSI: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఐసిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి శంకుస్థాపన
“కంపెనీ కార్యదర్శులు మన దేశం యొక్క కార్పొరేట్ సంస్కృతిని రూపొందిస్తారు మరియు భారతీయ వ్యాపారంపై నమ్మకాన్ని పెంచుతారు, పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి సురక్షితంగా భావించేలా చేస్తారు ” అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఐసిఎస్ఐ ఇయస్ జి (ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ...
April 21, 2025 | 07:20 AM -
Japan: తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు
రెండు జపనీస్ సంస్థలతో టామ్ కామ్ ఒప్పందాలు తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ట...
April 20, 2025 | 09:40 AM -
BRS: రేవంత్, ఆయన అనుచరులు తప్ప అందరూ వరంగ్లోనే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
వరంగల్లో ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ వేడుకలు విజయవంతం అవుతాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వేడుకలకు సంబంధించి చెన్నూరులో వేసిన గోడ రాతలను మున్సిపల్ అధికారులు తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు...
April 20, 2025 | 08:40 AM
-
Mallareddy: కాంగ్రెస్ను సమూలంగా నిర్మూలించాల్సిన సమయం వచ్చింది: మల్లారెడ్డి
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి (Mallareddy) తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఒక అణుబాంబు లాంటిదని, దాని దృష్టి బీఆర్ఎస్ పార్టీపై పడిందని ఆయన ఆ...
April 20, 2025 | 08:35 AM -
Harish Rao: మే20న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: హరీష్ రావు
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న జరగనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నేత, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు (Harish Rao) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సిద్దిపేటలో కార్మిక సంఘాలు నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడ...
April 20, 2025 | 08:33 AM -
Mahesh Kumar Goud: కవితను కాపాడేందుకు బీజేపీకి కేటీఆర్ బానిసలా మారారు: మహేష్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుండి కాపాడటానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బీఆర్ఎస్ దాసోహమైందని తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కేటీఆర్ తీవ్రంగా ప్రయత్ని...
April 20, 2025 | 08:30 AM -
Japan: జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్
తెలంగాణ (Telangana) లో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించాం.. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించాం. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అ...
April 19, 2025 | 09:40 PM -
MLC Election: ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్..? బీజేపీకి షాక్ తప్పదా..?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (Hyderabad MLC Election) ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 23న జరగనున్న ఈ ఎన్నికలో బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) మధ్య పోటీ ఏర్పడింది. బీఆర్ఎస్ (BRS) ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. కాంగ్రెస్ (Congress) పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టకుండా ఎంఐఎంకు మద్దతివ...
April 19, 2025 | 07:35 PM -
Smita Sabharwal : వాళ్లందరికీ నోటీసులు ఇస్తారా..? తగ్గేదే లేదంటున్న స్మితా సభర్వాల్..!!
హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) భూముల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంలో తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్కు (Smita Sabharwal) గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో (Social Media) ఆమె రీపోస్ట్ చేసిన ఒక...
April 19, 2025 | 04:09 PM -
Japan: ఎకనామిక్ పార్టనర్షిప్ రోడ్షోలో తెలంగాణ ప్రతినిధి బృందం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్షిప్ రోడ్షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ...
April 18, 2025 | 08:53 PM -
High Court :హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీకి చెంపపెట్టు : రాకేశ్రెడ్డి
గ్రూప్-1 పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీ (TGPSC)కి చెంపచెట్టు అని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు.
April 18, 2025 | 07:22 PM -
Mahesh Kumar Goud: కంచ గచ్చిబౌలి భూమిని ప్రైవేటీకరించే ఆలోచనే లేదు: మహేష్ కుమార్ గౌడ్
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా కాపాడుతోందని ఆయన చెప్పారు. గాంధీ భ...
April 18, 2025 | 10:20 AM -
Kishan Reddy: వక్ఫ్ భూములపై వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలకు పంచుతాం: కిషన్ రెడ్డి
వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) కీలక ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు చెందిన సమస్త ఆస్తులను డిజిటలైజ్ చేసే ప్రక్రియను చేపడుతోందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమం తప్పకుండా బహిరం...
April 18, 2025 | 10:17 AM -
Japan: తెలంగాణలో జపాన్ సంస్థ మారుబెనీ కంపెనీ పెట్టుబడులు
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ (Japan) కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కం...
April 17, 2025 | 09:30 PM -
Japan: సోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ (Japan) లో సోనీ (Sony) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అధికారిక పర్యటనలో భాగంగ...
April 17, 2025 | 09:30 PM

- OG Review: ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ ‘ఓ జీ’
- Nagarjuna: ఏఐ దుర్వినియోగంపై నాగార్జున న్యాయ పోరాటం..!
- Smita Sabharwal: స్మితా సభర్వాల్కు హైకోర్టులో ఊరట..!
- TANA: సందడిగా సాగిన తానా మిడ్ అట్లాంటిక్ వనభోజనాలు
- KTR: లొట్టపీసు కేసులో కేటీఆర్ అరెస్టుకు సమయం దగ్గర పడిందా..!?
- Bolisetty Srinivas: ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి..
- Jagan: ఫ్యూచర్ కి వైసీపీ కొత్త స్ట్రాటజీ..అంతా మీదే అంటున్న జగన్..
- Nara Lokesh: విజయవాడలో ఉపాధ్యాయ నియామక పత్రాల వేడుక.. లోకేష్ పిలుపు జగన్ స్వీకరిస్తారా?
- TANA: తానా కళాశాల ఆధ్వర్యంలో చార్లెట్ లో కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలు
- CBN: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబునాయుడు దంపతులు
