Telangana
kavitha: బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న కేంద్రం :కవిత
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు రాకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుపడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) ఆరోపించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తన మద్దతుదారులతో కలిసి కామారెడ్డి జిల్లా (Kamareddy
November 29, 2025 | 08:38 AMNECA: నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్(ఎన్ ఈ సీ ఏ) ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా నార్త్ స్ట్ కనెక్ట్ అసోసియేషన్ (ఎన్ ఈ సీ ఏ) లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ 2025 ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ వేడుక జరిగింది. గురువారం రాజ్భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ది టెక్నో – కల్చల్ ఫెస్టివల్...
November 28, 2025 | 04:41 PMHigh Court: పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు (High Court) నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ వెనుకబడిన కులసంఘాలు ఉన్నత న్యాయస్థానంలో
November 28, 2025 | 02:05 PMkavitha: ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికే ఇవ్వాలి :కవిత
కాళేశ్వరం ప్రాజెక్టు పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kavitha) షాకింగ్ కామెంట్స్ చేశారు. కామారెడ్డి (Kamareddy)లో కవిత మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేశారు
November 28, 2025 | 01:48 PMMaoists: మావోయిస్టులు కీలక ప్రకటన .. జనవరి 1న
మావోయిస్టులు (Maoists) కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ ( మహారాష్ట్ర` మధ్యప్రదేశ్`ఛత్తీస్గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ (Anant) పేరుతో లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు
November 28, 2025 | 11:46 AMMinister Sridhar Babu : విదేశీ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం: మంత్రి శ్రీధర్ బాబు
విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల గమ్యస్థానమని, ఐటీ, ఏరోస్పేస్, తయారీ, ఫార్మా రంగాలకు మంచి ఎకో సిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేశామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు. సచివాలయంలో తనను కలిసిన జర్మన్
November 28, 2025 | 08:33 AMSeethakka: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించింది ఆ ప్రభుత్వమే : మంత్రి సీతక్క
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను, 2019లో 22 శాతానికి తగ్గించి ఆ వర్గాల గొంతు కోసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) విమర్శించారు. ప్రజాభవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ అన్యాయాన్ని
November 28, 2025 | 08:23 AMUttam Kumar Reddy: ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేదీ లేదు : మంత్రి ఉత్తమ్
ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ తమ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, దీనిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్లో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి
November 28, 2025 | 08:19 AMKadiyam Srihari: కేసీఆర్ లేకుంటే కేటీఆర్ అడ్రస్ ఎక్కడ?: కడియం శ్రీహరి
కేసీఆర్ (KCR) లేని రోజున బీఆర్ఎస్ ముక్కలు, చెక్కలు కావడం ఖాయమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. స్టేషన్ఘన్పూర్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కడియం
November 28, 2025 | 08:14 AMHigh Court: గ్రూప్ 2 ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
గ్రూప్-2 ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. 2015 నాటి నోటిఫికేషన్కు సంబంధించిన ఫలితాలను కొట్టివేస్తూ ఈనెల 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ మధ్యంతర స్టే విధించింది. దీంతో 2015లో నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు రాసి, 2019లో నియామకమై, ఇప్పటికే
November 28, 2025 | 08:11 AMModi: ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది : మోదీ
శంషాబాద్లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వర్చువల్ గా ప్రారంభించారు. తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్`1ను ఆవిష్కరించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా
November 27, 2025 | 02:05 PMPanchayat elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు (Panchayat elections) నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు
November 27, 2025 | 02:00 PMArvind : కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలు : ఎంపీ అరవింద్
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) ఒక పొలిటికల్ డ్రామా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్లో (Nizamabad) పలు కార్యక్రమాల్లో ఎంపీ
November 27, 2025 | 01:55 PMTelangana: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు భారీ ఏర్పాట్లు
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘ఫ్యూచర్ సిటీ’లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమ్మిట్ విజయవంతంకోసం ముఖ్యమంత్రి రేవంత్ ర...
November 27, 2025 | 10:44 AMModi: శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ సాఫ్రాన్ సంస్థలకు కేంద్రం సహాయ సహకారాలు అదిస్తుందని తెలిపారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
November 26, 2025 | 02:13 PMKTR: రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ గాంధీ స్పందిస్తారా?: కేటీఆర్
తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గొప్పగా చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీసీ (BC)లకు 42శాతం
November 26, 2025 | 02:02 PMSAESI కొత్త సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ ను ఎంచుకున్న సఫ్రాన్ కు అభినందనలు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది భారతదేశంలో LEAP ఇంజిన్ ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్ మరియు ఓవర్ హాల్ (MRO) సెంటర్. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1,00...
November 26, 2025 | 12:20 PMRevanth Reddy: తెలంగాణ బ్రాండింగ్పై సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
* అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి… * తెలంగాణ గతం.. వర్తమానం.. భవిష్యత్లను ప్రతిబింబించాలి * చరిత్ర, ప్రకృతి.. పర్యావరణం, కళలు, ప్రముఖులను ప్రచారంలో వినియోగించాలి హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగ...
November 26, 2025 | 10:30 AM- Vizag: విశాఖలో సత్యసాయి సంకీర్తన సతగీతి మాలిక రికార్డింగ్ ప్రారంభం.. వంజరాపు శేషు సాహిత్యాన్ని ఆలపించనున్న గజల్ వినోద్
- Kapu+Dalit: కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం.. సాధ్యమేనా?
- Pawan Kalyan: కోనసీమకు తెలంగాణ దిష్టి.. పవన్ అలా ఎందుకన్నారు..?
- Mrunal Thakur: శారీలో అదిరిపోయే లుక్స్ లో మృణాల్
- Apple: యాపిల్ ఏఐ అధిపతిగా అమర్ సుబ్రమణ్య..
- PV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్పై వేటు తప్పదా?
- Zakia Khanam: బీజేపీకి ఊహించని షాక్.. మండలిలో వైసీపీ సైలెంట్ ఆపరేషన్!
- Raghurama : అవసరమైతే సునీల్ కుమార్ ను సర్వీసు నుంచి తొలగించండి
- Jayaram Komati: లోకేష్ అమెరికా పర్యటనల్లో అందరూ పాల్గొనాలి.. జయరాం కోమటి
- NATS: నిర్మలా హృదయ్ హైస్కూల్కి నాట్స్ సహాయం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()

















