Revanth Reddy: తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..
విద్యా విధానం లో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది.. నూతన పాలసీ వల్ల విద్యా విధానం లో మార్పు లతో పాటు పేదరిక నిర్మూలన జరగాలి.. గతంలో తెలంగాణ (Telangana) విద్య లో ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయి. ఓపెన్ మార్కెట్ కారణం గా అంతర్జాతీయ స్థాయి కి మన విద్యా ...
September 17, 2025 | 01:14 PM-
Revanth Reddy: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది : సీఎం రేవంత్ రెడ్డి
ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ (Parade Grounds) లో
September 17, 2025 | 11:40 AM -
Revanth Reddy: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సీఎం గారి స్పీచ్ పాయింట్స్..
తెలంగాణ (Telangana) ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ఈ రోజు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనం అనుభవిస్తోన్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెల...
September 17, 2025 | 11:30 AM
-
Passport:హైదరాబాద్లో రెండు పాస్పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభం
హైదరాబాద్లోని పాస్పోర్టు (Passport) కార్యాలయాల సేవలను మరింత మెరుగుపరిచే దిశగా, నగరంలోని రెండు ప్రాంతాల్లో పాస్పోర్టు సేవా కేంద్రాలను
September 17, 2025 | 10:04 AM -
NVS Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి
తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా కొనసాగుతున్న ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (Government Advisor) ( పట్టణ రవాణ శాఖ) గా నియమితులయ్యారు. ఆయన ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ఎన్వీఎస్ రెడ్డి మెట్ర...
September 17, 2025 | 09:19 AM -
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy) పేరు తప్పకుండా వివాదాలతోనే ముడిపడి ఉంటుంది. హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు...
September 16, 2025 | 07:15 PM
-
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపెవరిదో?
జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగడం ఖాయమైంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికలో పార్టీ తరపున గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగ...
September 16, 2025 | 04:38 PM -
Laura Williams: సీఎం రేవంత్ను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ని యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) లారా విలియమ్స్ (Laura Williams)
September 16, 2025 | 09:04 AM -
Congress: జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..!? వ్యూహం రెడీ..!!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్ (jubilee hills assembly byelection) ముంచుకొస్తోంది. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) గుండెపోటుతో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ సీటును కైవసం చేసుకున్నప్పటికీ, ఇప్పుడు అధికార కాంగ్రెస్ (congress) పార్టీ ద...
September 15, 2025 | 11:50 AM -
Alay Balay: సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దత్తాత్రేయ
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అక్టోబరు 3న నిర్వహించే అలయ్ బలయ్(Alay Balay)-2025 వేడుకలకు హాజరవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
September 15, 2025 | 09:07 AM -
Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్, CWC మాజీ చైర్మన్ కె, వోహ్రా( Vohra), నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఉన్నతాధికారులు. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే… కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సి...
September 13, 2025 | 08:10 PM -
DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు ఇస్తున్నాం : డీజీపీ
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. గద్వాల (Gadwala)
September 13, 2025 | 02:13 PM -
BRS: బీఆర్ఎస్కు ఝలక్ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు..! వాట్ నెక్స్ట్..?
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ (BRS) తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. వాళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు (Spreaker) ఆదేశాల మేరకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker ...
September 12, 2025 | 03:40 PM -
Revanth Reddy: గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్ష. హాజరైన మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఉన్నతాధ...
September 12, 2025 | 02:20 PM -
KTR: కేటీఆర్కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన,
September 12, 2025 | 09:01 AM -
BRS: బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక (Jubilee Hills byelection) జరగడం ఖాయమైంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ (BRS) పట్టుదలగా ఉంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికలో పార్టీ తరపున గోపీనాథ్ స...
September 11, 2025 | 09:30 PM -
భారతదేశంలోని IACG – జపాన్లోని Kyoto Seika యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం (MoU)
హైదరాబాద్, సెప్టెంబర్ 11, 2025… భారతదేశంలో పూర్తిస్థాయి గ్రాడ్యుయేషన్ & పీజీ మల్టీమీడియా కోర్సులు అందిస్తున్న మొదటి కళాశాల IACG (ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్) మరియు మాంగా & అనిమే కోర్సులు అందిస్తున్న ప్రపంచంలోనే మొదటి విశ్వవిద్యాలయం Kyoto Seika University, Japan, బుధవారం రా...
September 11, 2025 | 07:00 PM -
Revanth Reddy: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
పెండింగ్ లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా...
September 11, 2025 | 04:10 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
