ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు: ఎర్రబెల్లి
ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు తనకు తెలియదని తెలిపారు. ప్రణీత్రావు బంధువులు తమ ...
March 26, 2024 | 08:30 PM-
ఈ కేసులో ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి : రఘునందన్రావు
ఫోన్ ట్యాపింగ్లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని బీజేపీ నేత, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డిని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్టు చేశా...
March 26, 2024 | 08:27 PM -
ఎమ్మెల్సీ కవితకు షాక్.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషయల్ కస్టడీకి పంపాలన...
March 26, 2024 | 08:18 PM
-
ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన… మహీంద్రా యూనివర్సిటీకి
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. ఈ విశ్వవిద్యాలయానికి రూ.500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్లలో తమ కుటుంబం ఈ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీన...
March 26, 2024 | 08:11 PM -
కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్: KTR
లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ మారిపోతారన్నారు బీఆరెస్ నేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. రేవంత్ జీవితమంతా కాంగ్రెస్లోనే ఉంటానని ఏనాడు చెప్పలేదని, బీజేపీతో ఆయనకు లోపాయకారి ఒప్పందాలున్నాయని, ఎన్నికలు ముగియగానే బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డేనని కేటీఆర్ ఎద్...
March 26, 2024 | 07:26 PM -
ఏం చేశారని మోడీకి మూడోసారి ఓటు వేయాలి: ప్రశ్నించిన సీఎం రేవంత్
పదేళ్లుగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నరేంద్రమోదీ దేశానికి ఏం చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిలదీశారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ఎలాంటి కృషి చేయలేదని, ఒక్క అభివృద్ధి ప్రాజెక్ట్ కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని మండిపడ్డ రేవంత్.. ఏం చూసి మోదీకి మూడోసారి ఓటు వేయాలని ప్రశ్నించారు. చేవెళ్...
March 26, 2024 | 07:21 PM
-
తీహార్ కు కవిత.. షాక్ లో బీఆర్ఎస్..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని అనుమానంతో ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈరోజు జరిగిన విచారణ నేపథ్యంలో కాసేపటి క్రితం వరకు ఆమె ప...
March 26, 2024 | 02:12 PM -
రేవంత్ కి చేరికల మీద ఉన్న దృష్టి రైతు సమస్యలపై లేదు: హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డికి చేరికలపై ఉన్న ఆసక్తి రైతు సమస్యలపై లేదని బీఆరెస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ దీనిపై సీఎంకు ఏ మాత్రం బాధ లేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ వేదికగా ఆయన సోమవారం నాడు మీడి...
March 26, 2024 | 07:38 AM -
మనవడితో సీఎం రేవంత్ రెడ్డి హోలీ సంబరాలు
తెలంగాణ రాష్ట్రంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో మనవడు రేయాన్స్తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించార...
March 25, 2024 | 08:39 PM -
గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి… ఎదురు కాలేదు
సాగునీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటీ పర్వంతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురకాలేదని రైతులే చెబుతున్నారని వ్యాఖ్యాని...
March 25, 2024 | 08:32 PM -
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా బాబూ మోహన్
ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ను ఆ పార్టీ అధినేత కేఏ పాల్ నియమించారు. కాగా, బాబూ మోహన్ కొద్ది రోజుల క్రితమే ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ పెద్దల వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పార్టీ తనని తీవ్ర నిర్లక్ష్యానికి ...
March 25, 2024 | 08:28 PM -
హైదరాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్
హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ను బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ హైదరాబా...
March 25, 2024 | 08:11 PM -
ప్రజాశాంతి పార్టీ కొత్త బాధ్యతలు బాబు మోహన్ కి అప్పగించిన పాల్.
ఎన్నికల హై టెన్షన్ మధ్య తన కామెడీతో ఎప్పటికప్పుడు అందరిని ఎంటర్టైన్ చేసే వ్యక్తి కేఏ పాల్. ఇప్పుడు లేటెస్ట్ గా పాల్ ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ ను నియమించారు. హైదరాబాదులో నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్ర...
March 25, 2024 | 06:08 PM -
ప్రముఖ కవి అందెశ్రీని సత్కరించిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ దంపతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు జూబ్లీహిల్స్లోని తమ నివాసంలో సన్మానించారు. అందెశ్రీ దంపతులు సీఎం నివాసానాకి వచ్చారు. ముఖ్యమంత్రి ఇరువురితో సమావేశమ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి దంపతులు అందెశ్రీ ద...
March 25, 2024 | 02:53 PM -
తెలంగాణ గవర్నర్ తో చంద్రబాబు భేటీ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని రాజ్భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నట్లు తెలిసింది. రాధాకృష్ణన్ తెలంగాణకు ఇటీవలే గవర్నర్గా నియమితులవడంతో ...
March 25, 2024 | 02:26 PM -
ఆ ఛానల్స్ పై కేటీఆర్ పరువు నష్టం దావా.. అసలు సంగతి అదే..
సోషల్ మీడియా ఎక్కువగా పాపులర్ అయ్యాక ఏది వాస్తవము? ఏది అవాస్తవము? అన్న విషయాలపై ప్రజలకు క్లారిటీ లేకుండా పోతోంది. కొన్నిసార్లు అసత్యాలను కూడా ఎక్కువగా పబ్లిసిటీ ఇచ్చి సత్యాలుగా మార్చడానికి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ప్రయత్నించిన సందర్భాలు మనం గమనిస్తున్నాం. ఇదే విషయాన్ని మాజీ మంత్రి, బీఆర...
March 25, 2024 | 12:39 PM -
తెలంగాణలో భారీ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు.. ఖర్గే, రాహుల్ హాజరయ్యే ఛాన్స్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది జాతీయ స్థాయి కీలక నేతలు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. రంగారెడ...
March 23, 2024 | 08:28 PM -
కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్న కేసీఆర్.. కవిత అరెస్టుపై ఎందుకు మౌనంగా ఉన్నారు: కిషన్ రెడ్డి
లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తున్న కేసీఆర్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే అది కక్ష సాధింపు చర్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ...
March 23, 2024 | 08:14 PM

- YCP: వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్ …!
- Hyderabad: అమెరికా సంబంధాలా వద్దు బాబోయ్.. ట్రంప్ ఎఫెక్ట్ తో మారుతున్న భారతీయ కుటుంబాల అభిప్రాయాలు…
- Raashi Khanna: బాలీవుడ్ పై రాశీ సెన్సేషనల్ కామెంట్స్
- K-RAMP: “K-ర్యాంప్” మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘టిక్కల్ టిక్కల్..’ రిలీజ్
- Sindhu: జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బీఆర్జీ పంజా..!
- Nobel Prize: భౌతికశాస్త్రంలో నోబెల్ త్రయం…
- Islamabad: పీఓకే ఆందోళనలకు దిగొచ్చిన పాక్ సర్కార్…
- Telusu Kada: ‘తెలుసు కదా’ తో డైరెక్టర్ గా పరిచయం కావడం ఆనందంగా ఉంది : డైరెక్టర్ నీరజా కోన
- Mass Jathara: ‘మాస్ జాతర’లో నేను ఆర్పిఎఫ్ అధికారి పాత్ర చాలా ప్రత్యేకమైనది- రవితేజ
- Tamilnadu: కరూర్ తొక్కిసలాటతో పెరిగిన విమర్శలు.. టీవీకే చీఫ్ విజయ్ ప్లాన్ బి..
