Telangana
దాజీకి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు, హార్ట్ఫుల్నెస్ ధ్యాన గురువు కమలేశ్ డీ పటేల్ (దాజీ)కు అరుదైన అవార్డు దక్కింది. ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డును ఆయన లండన్లో అందుకున్నట్...
May 24, 2024 | 03:13 PMనైట్-హెన్నెస్సీ స్కాలర్ షిప్ కు … రాహుల్ పెనుమాక ఎంపిక
ప్రఖ్యాత నైట్-హెన్నెస్సీ స్కాలర్షిప్కు హైదరాబాద్ చెందిన రాహుల్ పెనుమాక ఎంపికయ్యారు. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన వారికి స్టాన్ఫోర్ట్ విశ్వవిద్యాలయంలోని మొత్తం ఏడు స్కూల్స్లో బహుముఖ అవకాశాలు ఇస్తారు. దీని ద్వారా మూడు సంవత్సరాల పాటు ఉపకార వేతన...
May 24, 2024 | 03:11 PMశవరాజకీయాలు చేయడం బీఆర్ఎస్కు కొత్తేం కాదు: మంత్రి జూపల్లి కౌంటర్
వనపర్తికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ బాబు హత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలనే రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కొల్లాపూర్ నియ...
May 24, 2024 | 11:16 AMసీఎం రాజీనామా చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన డిమాండ్
వనపర్తి జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్యోదంతంపై ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ స్పదించారు. ఈ హత్య కచ్చితంగా రాజకీయ హత్యేనని, తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదని పథకం ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం హత్యల సంస్కృతికి తెరలేపిందని ఎక్స్ వేదికగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ హత్యలకు సీఎం ర...
May 24, 2024 | 11:12 AMఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డే సీఎం.. స్పష్టం చేసిన జగ్గారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగే అవకాశం లేదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని, ఇలాంటి టైంలో ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ప్రతిపక్షాలు ఇలా స...
May 23, 2024 | 09:14 PMమంత్రి జూపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలి: కేటీఆర్
వనపర్తి నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయని, ఈ హత్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు...
May 23, 2024 | 08:21 PMఒక వైపు సంక్షేమానికి కోతలు.. మరో వైపు వాతలా? : హరీశ్ రావు
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హనుమకొండలో ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్స ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. ...
May 23, 2024 | 08:19 PMగౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం : సీఎం రేవంత్
ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని, ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహార్ను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ నేను పని చేసేటప్పుడు ధాన్యంగా ఉంట...
May 23, 2024 | 08:14 PMజూన్ 5 తర్వాత ఆ పార్టీ దుకాణం మూతపడుతుంది : మంత్రి కోమటిరెడ్డి
జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారన్నారు. రాష్ట్ర సంపదనంతా దో...
May 23, 2024 | 08:01 PMనాట్స్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ. మహిళా సాధికారతకు నాట్స్ కృషి: బాపు నూతి
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. మహిళలు స్వశక్తితో ఎదగాలనే సం...
May 23, 2024 | 05:06 PMవికలాంగులకు నాట్స్ చేయూత. స్వశక్తితో ఎదిగేలా ఆర్ధిక సాయం: బాపు నూతి
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా నిజామాబాద్లో ఓ దివ్యాంగుడు స్వశక్తితో ఎదిగేందుకు చేయూత అందించింది. హోప్ ఫర్ స్పందనతో కలిసి నాట్స్ దివ్యాంగుడు కిరణా ద...
May 23, 2024 | 05:02 PMస్పేస్ క్యూబ్డ్ తో టీ హబ్ ఒప్పందం
ఆస్ట్రేలియాలో స్టార్టప్లకు అవకాశాలను కల్పించేందుకు టీ హబ్ చర్యలు చేపట్టింది. ఆ దేశంలో ఉన్న ప్రముఖ నెట్వర్క్ కేంద్రమైన స్సేస్ క్యూబ్డ్తో ఇటీవల టీ హబ్ సీఐఓ సుజీత్ ఒప్పందం కుదుర్చుకొని పరస్పరం సంతకాలు చేసుకున్నారు. తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన...
May 22, 2024 | 08:16 PMసీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు షాక్.. 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టి.ఎస్. ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఉమామహేశ్వరరావును చంచల్గూడ జైలుకు తరలించారు. మంగళవారం ...
May 22, 2024 | 07:53 PMడిసెంబర్ 9నే చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఆగస్టు 15లోగా : కిషన్ రెడ్డి
రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆగస్టు 15లోగా అ...
May 22, 2024 | 07:50 PM24న యూఎస్ స్టూడెంట్ వీసా ఇన్ఫర్మేషన్ సెషన్
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ అధికారులు యూఎస్ స్టూడెంట్ వీసీ ఇన్ఫర్మేషన్ సెషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కాన...
May 22, 2024 | 04:23 PMఆ ఇద్దరు ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రజల్లో నూతనోత్తేజం నింపుతూ జయజయహే తెలంగాణ అనే గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ గీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే, గతం...
May 22, 2024 | 04:09 PMవైభవంగా నృసింహ జయంత్యుత్సవం
యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు రెండోరోజుకు చేరాయి. ఉదయం ఉగ్ర నరసింహుడిని కాళీయ మర్ధనుడి అలంకరణతో తీర్చిదిద్ది తిరువీధుల్లో ఊరేగించారు. లక్ష పుష్పాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. ఆలయ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రతువుల్లో ఆలయ నిర్వాహకులు పాల్గొ...
May 22, 2024 | 04:05 PMపిల్లలతో పాటు పెద్దలకూ బీసీజీ టీకా..
క్షయ(టీబీ).. వ్యాధిపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. ఇన్నాళ్లు చిన్నారులకు మాత్రమే బీసీజీ ఇంజక్షన్ అందించిన కేంద్రం… ఇప్పుడు పెద్దలపైనా దృష్టి సారించింది. క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా...
May 22, 2024 | 11:08 AM- Rowdy Janardhana: ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో “రౌడీ జనార్థన” – దిల్ రాజు
- Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారి పొట్టపగిలి నవ్వేలా వుంటుంది – శర్వా
- Dragon: ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్
- Lenin: లెనిన్ కు ప్యాచ్ వర్క్?
- NBK111: గోపీచంద్ సినిమా కోసం లుక్ పై బాలయ్య వర్కవుట్స్
- Shruti Haasan: నాపై ఎన్నో రూమర్లు వచ్చాయి!
- The Raja Saab: రాజా సాబ్ అనుకున్న కంటే తక్కువ రేటుకే
- MSG: మన శంకరవరప్రసాద్ గారు రన్ టైమ్ పై క్రేజీ అప్డేట్
- Vrushabha: గ్రాండ్ మేకింగ్, స్ట్రాంగ్ కంటెంట్, వండర్ ఫుల్ విజువల్స్ తో “వృషభ” – బన్నీవాస్
- Champion: అశ్విని దత్ గారి ద్వారా లాంచ్ కావడం నా అదృష్టం – హీరో రోషన్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















