- Home » Politics
Politics
Chandrababu: సీఐఐ సదస్సుకు ముందే రూ.2.66 లక్షల కోట్ల ఎంవోయూలు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.2.66 లక్షల కోట్ల ఎంఓయూలు సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు కంటే ముందే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెల్లడిరచారు. 9 జిల్లాలతో పాటు చేస్తున్న విశాఖ
November 14, 2025 | 09:18 AMGlobal Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ -2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి డిసెంబరు 7కు రెండేళ్లు అవుతుంది. ఈ
November 14, 2025 | 09:09 AMRevanth Reddy:ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్ : రేవంత్రెడ్డి
హైదరాబాద్ నగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) చెప్పారు.ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు లో రేవంత్రెడ్డి
November 14, 2025 | 09:04 AMOrvakallu: ఓర్వకల్లు లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ పరిశ్రమ
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో జాయింట్ వెంచర్ ద్వారా ఎడ్వాన్డ్స్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఈ-జౌల్ ఇండియా ముందుకు వచ్చింది. రూ.19,500 కోట్ల (2.2 బిలియన్ డాలర్ల) పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుం...
November 14, 2025 | 08:56 AMVice President: విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
విశాఖ ఐఎన్ఎస్ డేగాలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు. కాసేపట్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే ఏయూ ప్రాంగణానికి చేరుకోనున్న ఉప రాష్ట్రపతి. రెండు రోజుల పా...
November 14, 2025 | 08:53 AMKonda Surekha: మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కేసును.. ఉపసంహరించుకున్న సినీ నటుడు
తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, పరువునష్టం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పై దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం కేసును సినీహీరో నాగార్జున
November 14, 2025 | 08:46 AMVizag: విశాఖపట్నంలో ఐటి కంపెనీల పండుగ…! ఒకేరోజు 5 కంపెనీలకు లోకేష్ భూమిపూజ
విశాఖపట్నం: విశాఖపట్నంలో సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఒకరోజు ముందే ఐటి పండుగ వచ్చింది. సమ్మిట్ లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గురువారం ఒకేరోజు 5 కంపెనీలకు భూమిపూజ చేశారు. పారిశ్రామికవేత్తలతో పాటు విశాఖప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.3,800 కోట్లత...
November 13, 2025 | 07:14 PMReNew: విశాఖలో ఎపి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రెన్యూ పవర్
భాగస్వామ్య సదస్సుకంటే ముందుగానే భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత మంత్రి లోకేష్ ప్రకటించినట్లు ఇంథన రంగంలో రెన్యూ పవర్ సంస్థ భారీ పెట్టుబడి • రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టే...
November 13, 2025 | 07:10 PMApollo Hospitals: చరిత్ర సృష్టించిన అపోలో హాస్పిటల్స్..
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఇవాళ, భారత, దక్షిణ ఆసియా ఆరోగ్య సంరక్షణ చరిత్రలో మునుపెన్నడూ లేని ఒక గొప్ప విజయాన్ని ఘనంగా జరుపుకుంటోంది. అపోలో కాలేయ మార్పిడి కార్యక్రమం (Apollo Liver Transplant Program) కింద 5,000 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా, భారతదేశంలోప్రత్యేకమైన మైల...
November 13, 2025 | 06:15 PMPawan Vs Peddireddy: పెద్దిరెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (Peddireddy Ramachandra Reddy) అటవీ భూముల అక్రమాలపై సంచలన ఆరోపణలు చేశారు. శేషాచల అటవీ ప్రాంతంలోని మంగళంపేట అటవీ భూముల్లో భారీ ఎత్తున కబ్జాలకు పాల్పడినట్లు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రా...
November 13, 2025 | 04:20 PMChandrababu: పనిచేస్తేనే పదవులంటున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. ట్రెండ్ ను బట్టి మారుతుంటారు.. తనలాగే పార్టీ నేతలు కూడా మారాలని పదేపదే చెబుతుంటారు. ఇప్పటివరకూ చంద్రబాబు అనుసరించే తీరు ఒకలా ఉండేది. ఎవరైనా నేతలు సరిగ్గా పనిచేయకున్నా.. ప్రజల్లో ఉండకపోయినా.. వారికి సమయమిచ్చేవారు. అంతేకాదు.. ఎన్నికల వరకూ వేచి చూసి, అప్పుడు ట...
November 13, 2025 | 03:45 PMMinister Dola: ఊహించినదానికంటే ఎక్కువగా పెట్టుబడులు : మంత్రి డోలా
విశాఖ సీఐఐ సదస్సు (CII Conference)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Veeranjaneyaswamy) తెలిపారు. మాట్లాడుతూ గత 5 ఏళ్ళ వైసీపీ (YCP) అరాచక
November 13, 2025 | 01:52 PMChandrababu: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో.. భారతీయులదే కీలకపాత్ర : చంద్రబాబు
విశాఖలో గూగుల్ (Google) భారీ పెట్టుబడులతో అడుగు పెట్టనుందని, రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)
November 13, 2025 | 01:15 PMAnita: భాగస్వామ్య సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు : హోంమంత్రి అనిత
విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita) తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సుమారు 3,500
November 13, 2025 | 01:08 PMPeddireddy: వైసీపీ నేత పెద్దిరెడ్డి భూముల ఆక్రమణలపై వీడియో విడుదల
చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అటవీ భూముల ఆక్రమణలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)
November 13, 2025 | 01:03 PMHyderabad: హైదరాబాద్లో హైఅలర్ట్ … బస్టాండ్, రైల్వే స్టేషన్లలో
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad)లో హైఅలర్ట్ కొనసాగుతోంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
November 13, 2025 | 01:00 PMJubilee Hills: డబ్బు తిరిగి ఇచ్చేయండి..! జూబ్లీహిల్స్ ఓటర్లకు నేతల ఝలక్!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) పోలింగ్ ముగిసింది. రేపు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, గెలుపు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి. ముఖ్యంగా, తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించ...
November 13, 2025 | 12:10 PMRenew Energy: ఏపీకి ‘రీన్యూ’ భారీ బూస్ట్.. లోకేశ్ చెప్పిన పెట్టుబడి ఇదే!
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గూగుల్ (Google) లాంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ కోవలోనే రీన్యూ (ReNew) సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించింది. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మం...
November 13, 2025 | 11:35 AM- Eatala Rajender: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ సంచలనం.. “మా బాస్ కేసీఆర్” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!
- GATeS: గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 2026 కార్యవర్గ ప్రకటన
- Anupama Parameswaran: లాక్ డౌన్ గురించి అనుపమ సైలెంట్ గా ఎందుకు?
- Pawan Kalyan: పవన్ మౌనం వెనుక అసలు కారణం ఏమిటో?
- Nara Lokesh: చిన్నారుల భవిష్యత్ కోసం డిజిటల్ కట్టడి..సోషల్ మీడియాపై లోకేశ్ ఆలోచన..
- Arava Sridhar: వ్యక్తిగత తప్పులు–పార్టీపై భారం.. వైరల్ అవుతున్న జనసేన ఎమ్మెల్యే వివాదం..
- AP Budget Session: ఎమ్మెల్యేల బాధ్యతపై బిల్లుకు రంగం సిద్ధం… ఏపీ అసెంబ్లీలో కీలక చర్చలు
- Revanth Reddy:హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి
- Danam Nagender: బీఆర్ఎస్ యాక్షన్ బట్టే నా రియాక్షన్ : దానం
- Esha Gupta: స్కై బ్లూ ఫ్రాకులో ఈషా స్టన్నింగ్ షో
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















