- Home » Politics
Politics
Draupadi Murmu: ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కీలక పాత్ర : రాష్ట్రపతి
ఉద్యోగ నియామకాల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సుకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ
December 19, 2025 | 12:32 PMNara Lokesh: యువత భవిష్యత్తుపై జగన్ కు ఇంత ద్వేషమెందుకు ? : లోకేశ్
ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై వైసీపీ (YCP) కుట్ర చేస్తోందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా వంటి సంస్థలపై కోర్టు (Court)లో వైసీపీ పీల్ వేసిందన్నారు. తాజాగా రహేజా ఐటీ పార్కు (Raheja IT Park) పైనా పిల్
December 19, 2025 | 12:24 PMPhone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది
December 19, 2025 | 12:19 PMHarish Rao: సీఎం చేసే ఇలాంటి కుట్రలు ఫలించవు : హరీశ్ రావు
అనేక సార్లు చెప్పా, మళ్లీ చెబుతున్నా రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే (KCR). నా చేతిలో ఉండేది గూలాబీ జెండానే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) స్పష్టం చేశారు. తనపై ముఖ్యమంత్రి చేసిన
December 19, 2025 | 12:14 PMRammohan Naidu: సీఎం చంద్రబాబు సమక్షంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమక్షంలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడి (Rammohan Naidu) జన్మదిన వేడుకలు జరిగాయి. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం, పార్టీ ఎంపీల సమక్షంలో రామ్మోహన్ నాయుడి చేత కేక్ కట్ చేయించారు. పార్లమెంటులో మంత్రి
December 19, 2025 | 09:46 AMMinister Uttam : మీకు భయమైతే చెప్పండి… నేను సంతకం చేస్తా : మంత్రి ఉత్తమ్
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు వేగంగా పూర్తిచేసేలా ఒప్పందాలు పూర్తి చేయడంలో ఎందుకు వెనకాడుతున్నారు. మీకు భయమైతే చెప్పండి దస్త్రాలపై నేను సంతకం చేస్తా అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)
December 19, 2025 | 09:38 AMKishan Reddy: ఆధారాలున్నా.. లేవని చెప్పడం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పార్టీ ఫిరాయింపుల అంశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. తన నివాసంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ (Speaker) తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని
December 19, 2025 | 09:33 AMSatyakumar: పీపీపీ తప్పయితే నన్ను జైలుకు పంపు …జగన్ కు మంత్రి సత్యకుమార్ సవాల్
పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారందరినీ, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామనడం జగన్ అహంకారానికి అద్దం పడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ సందర్భంగా
December 19, 2025 | 09:27 AMKavitha: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మద్దతు దారుణం: కవిత
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేదని, పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీర్పు దారుణంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా కొత్తగూడెం, ఇల్లెందులో ఆమె
December 19, 2025 | 09:22 AMRevanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ
RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన RBI గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశంసించిన సంజయ్ మల్హోత్రా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించిన సీఎం. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మ...
December 18, 2025 | 08:45 PMఘనంగా TFTDDA ప్రెసిడెంట్గా శ్రీమతి. వి. వి. సుమలతా దేవి ప్రమాణస్వీకారోత్సవం
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్గా ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శ్రీమతి, వి. వి. సుమలతా దేవి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం నాడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం య...
December 18, 2025 | 04:10 PMVenkaiah Naidu : అమెరికాలోని ప్రముఖ వైద్యుల్లో సగం మంది భారతీయులే : వెంకయ్య నాయుడు
ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే మన దేశం మరింత ముందుకు వెళ్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నాడు. ఇప్పటికే గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల (ANR College) వజ్రోత్సవ
December 18, 2025 | 02:22 PMChandrababu:నూతన ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు .. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
విద్యార్థులకు నాలెడ్జ్తో పాటు విలువలూ చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సు (Collectors' Conference)లో చంద్రబాబు మాట్లాడారు. ఇంటర్ వరకూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని
December 18, 2025 | 02:16 PMTirumala: తమిళనాడు భక్తుల అత్యుత్సాహం .. చర్యలు తీసుకుంటాం : టీటీడీ
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడు (Tamil Nadu)కు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నాడీఎంకే(AIADMK) పోస్టర్లను ప్రదర్శిస్తూ వీడియో చిత్రీకరించారు. సోషల్ మీడియా (Social media)లో ఇది వైరల్గా మారింది. తిరుమల
December 18, 2025 | 02:10 PMVallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి ఊహించని షాక్ తగిలింది. మాచవరం (Machavaram) పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. సునీల్ (Sunil) అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదు చేశారు. 2024లో
December 18, 2025 | 02:02 PMChandrababu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎపి సిఎంను ఎంపిక చేసిన ఎకనమిక్ టైమ్స్ చంద్రబాబును ఎంపిక చేసిన అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ అమరావతి, డిసెంబర్ 18: దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వరించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అను...
December 18, 2025 | 01:02 PMRushikonda Palace: రుషికొండపై తుది నిర్ణయానికి అడుగులు.. కీలక ప్రతిపాదనలు..
విశాఖ నగరంలోని రుషికొండ (Rushikonda)పై నిర్మించిన విలాసవంతమైన భవనాల వినియోగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఈ భవనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందని
December 18, 2025 | 12:30 PMVisakhapatnam: విశాఖ సమీపంలో ప్రతిపాదిత ఏవియేషన్ ఎడ్యుసిటీ.. అంటే ఏమిటి?
విశాఖ నగరానికి (Visakhapatnam) సమీపంలో ప్రతిపాదిస్తున్న జీఎంఆర్–మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ (GMR–MANSAAS Aviation EduCity) అంశం ప్రస్తుతం విస్తృత చర్చకు దారి తీస్తోంది. ఏడాదిలోపే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే ఉత్తరాం...
December 18, 2025 | 11:39 AM- Prabhas Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్!
- Weight Loss: బరువు తగ్గాలంటే నడక మేలా లేక పరుగు మంచిదా? కేలరీలు కరగాలంటే అసలు ఏం చేయాలో తెలుసా?
- Fruits:పండ్లపై స్టిక్కర్లు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ నంబర్ల వెనుక దాగున్న అసలు రహస్యం ఇదే!
- Revanth Reddy : నైనీ కోల్ బ్లాక్ సెగ: రేవంత్ కేబినెట్లో ఆధిపత్య పోరు?
- Mahesh Kumar : ఆ పార్టీ కుట్రలను ప్రజలను అర్థం చేసుకోవాలి : మహేశ్ కుమార్ గౌడ్
- Ramachander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే: రామచందర్ రావు
- Viral: రూ.26 వేలకే అదిరిపోయే కారు.. చివర్లో భారీ ట్విస్ట్
- Iran: ఆందోళనకారులను ఇరాన్ భద్రతా బలగాలు ఊచకోత కోశాయా..?
- New Jersey: న్యూజెర్సీ టర్న్పైక్ అథారిటీ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా క్రిస్ కొల్లూరి..
- Viral Video: పెంగ్విన్ విరహ వేదన..! ఎక్కడికీ పయనం!?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















