- Home » Politics
Politics
Nara Lokesh: న్యూఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి నారా లోకేష్ భేటీ
న్యూఢిల్లీ: విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఎయిర్ బస్...
September 30, 2025 | 07:00 PMNara Lokesh: నోట్ పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్
ప్రభుత్వ పాఠశాలలకు కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులు విరాళం ఉండవల్లిః డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్ కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను విరాళంగా అందించింది. సుమారు 40 లక్షల విలువైన నోట్ పుస్తకాలు...
September 30, 2025 | 06:30 PMBalakrishna: వారు పట్టించుకోరు..వీరు వదలరు.. డైలీ సీరియల్ లా సాగుతున్న బాలయ్య ఎపిసోడ్..
ఏపీ రాజకీయ వేదికపై గత కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అసెంబ్లీ (Assembly)లో చేసిన వ్యాఖ్యలు ప్రధాన చర్చగా మారాయి. గత వారం సెప్టెంబర్ 25 (September 25) న జరిగిన అసెంబ్లీ చర్చలో హిందూపురం (Hindupur) ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానంగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి...
September 30, 2025 | 06:25 PMJagan: దసరా ఉత్సవాలకు జగన్ దూరం..రీసన్ ఏమిటో?
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి (Y.S. Jagan Mohan Reddy) దసరా (Dasara) ఉత్సవాల సమయంలో కనిపించకపోవడం కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. అధికార కూటమి నేతలు ఈ విషయంలో విమర్శలు చేస్తూ, జగన్ (Jagan) తాడేపల్లి (Tadepalli) నివాసంకు ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారు. గత నెలలో...
September 30, 2025 | 06:15 PMChiranjeevi: బాలయ్య దూకుడు.. చిరంజీవి బాధ్యత.. అదే ఇద్దరికీ అసలు తేడా..
అసెంబ్లీ (Assembly) వేదికపై నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ప్రజాసభలో చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు (Mega Fans) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ...
September 30, 2025 | 06:10 PMChandrababu: పథకాలతో మాత్రమే సరిపోవు, సమస్య పరిష్కారానికీ ప్రాధాన్యం ఇవ్వాలి – చంద్రబాబు
దక్షిణాది రాష్ట్రాలు ప్రజలకు నేరుగా నిధులు అందించే పథకాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఒక రాష్ట్రం చేస్తే, మరొక రాష్ట్రం .. ఒక పార్టీ ఇచ్చిందని మరొక పార్టీ.. ఇలా ఉన్న పథకాలు చాలవని కొత్త పథకాలతో ముందుకు వస్తోంది. కానీ, ఈ పథకాలు నిజంగా ప్రజలకు సంతోషం ఇస్తున్నాయా అనే ప్రశ్న ఎల్లప్పుడూ ప్రశ్నగానే మిగి...
September 30, 2025 | 06:00 PMMidhun Reddy: మిధున్ రెడ్డికి బెయిల్.. అసలేం జరిగింది..?
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాం కేసుపై (AP Liquor Scam Case) చాలా కాలంగా చర్చ నడుస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి (Peddireddy Midhun Reddy) ఏసీబీ కోర్టు (ACB Court) బెయిల్ (bail) మంజూరు చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. 71 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపిన ఆయన సోమవారం సా...
September 30, 2025 | 03:49 PMVangalapudi Anitha: తాటి చెట్లతో పాయకరావుపేట మత్స్యకారుల వినూత్న నిరసన.. కంగుతిన్న హోమ్ మినిస్టర్..
విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) పాయకరావుపేట (Payakaraopeta) ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నిరసన అంటే నినాదాలు చేయడం, రోడ్లపై బైఠాయించడం మాత్రమేనని అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడి మత్స్యకారులు, గ్రామస్థులు మాత్రం భిన్నంగా స్పందించారు. ఏకంగా పది నుం...
September 30, 2025 | 03:25 PMChandrababu: ఒకేసారి హస్తినలో తండ్రీ–కొడుకులు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన టూర్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈసారి ఢిల్లీ (Delhi) పర్యటనను కలిసి ప్రారంభించారు. గతంలో సాధారణంగా తండ్రి కొడుకులు విడివిడిగానే ఢిల్లీకి వెళ్ళడం జరిగేది. కానీ ఈసారి ఇద్దరూ ఒకేసారి ప్రయాణం చేయడం రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యతను స...
September 30, 2025 | 03:20 PMChinta Mohan: కూటమికి చింత కలిగిస్తున్న చింతా మోహన్ ఫ్యాక్ట్ షీట్..
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వంపై విమర్శలు మరింతగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా ప్రతిపక్షం లేకపోయినట్టే అనిపిస్తుంది. నాయకులు కీర్తి గీతాలు పాడించుకుంటూ ఉన్నత స్థానంలో సంతోషంగా ఉంటారు. బయటికి చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ లోపల ప్రజల్లో వ్యతిరేకత ...
September 30, 2025 | 03:10 PMAP Volunteers: అప్పుడు జగనన్న సైనికులు.. ఇప్పుడు వైసీపీకి శత్రువులు..
వలంటీర్ల (Volunteers) అంశం ఏపీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపే వారధిలా పనిచేసిన వలంటీర్లు ఇప్పుడు పూర్తిగా వైసీపీ (YCP)పై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది కూడా అదే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కావడం విశేషం. 2019లో ఆయన ము...
September 30, 2025 | 03:05 PMChandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కనక దుర్గమ్మ (Kanaka Durga) ఆలయంలో ఈ దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri)లో సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. దుర్గమ్మను సర్వస...
September 30, 2025 | 03:00 PMChandrababu: గత ప్రభుత్వం ట్రూఅప్ … కూటమి ప్రభుత్వం ట్రూడౌన్తో
సమర్థ పాలనకు, అసమర్థ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే
September 30, 2025 | 02:17 PMTelangana Thalli : హైదరాబాద్లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ పేరు మారింది!
హైదరాబాద్ నగరంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ (Telugu Thalli Flyover) పేరు మారింది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ (Telangana Thalli Flyover) గా రాష్ట్ర
September 30, 2025 | 02:07 PMChandrababu,: ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు, లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu,) , రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ( Lokesh) ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. విశాఖలో నవంబర్ 14, 15
September 30, 2025 | 02:02 PMMLC Ravichandra:మంత్రి లోకేష్ పిలుపులో అంతా భాగస్వామ్యులు కావాలి
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చి తల్లిదండ్రుల్లో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నమ్మకం కలిగించారని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీదా
September 30, 2025 | 01:55 PMTirumala: తిరుమలలో వైభవంగా సూర్యప్రభ వాహన సేవ
తిరుమల (Tirumala) లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సూర్యప్రభ (Suryaprabha) వాహనంపై
September 30, 2025 | 01:46 PMYS Sharmila: చిచ్చు రేపిన షర్మిల.. హైకమాండ్ ఆగ్రహం..!?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (YS Sharmila), దళితవాడల్లో 5 వేల ఆలయాలు నిర్మించాలనే టీటీడీ (TTD) నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆర్ఎస్ఎస్ (RSS) ప్రచారకుడిగా మారిపోయారని ఆమె విమర్శించారు...
September 30, 2025 | 12:22 PM- Anirudh: అనిరుధ్ ఈసారైనా మ్యాజిక్ చేస్తాడా?
- Aaryan: ‘ఆర్యన్’ తెలుగు ఆడియన్స్ కి కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది- విష్ణు విశాల్
- Mufti Police: “మఫ్తీ పోలీస్” నవంబర్ 21న వరల్డ్ వైడ్ రిలీజ్
- Life: మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ చిత్రం ఘనంగా ప్రారంభం
- Sudheer Babu: ‘జటాధర’ ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది: సుధీర్ బాబు
- Vassishta: వశిష్ట నెక్ట్స్ అతనితోనేనా?
- Bandla Ganesh: సెన్సేషనల్ కామెంట్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ
- Sree Vishnu: శ్రీవిష్ణు కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
- Nara Lokesh: చేనేత వస్త్ర ప్రదర్శన ‘వసంతం-2025’ను ప్రారంభించిన మంత్రి లోకేష్
- Nara Lokesh: విద్యార్థుల బృందానికి అభినందనలు.. నారా లోకేష్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















