- Home » National
National
దేశ రక్షణ రంగ తయారీలో.. కీలక ఘట్టం
దేశ రక్షణ రంగ తయారీలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్లోని వడోదరలో సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం నిర్మించిన దేశంలోనే తొలి ప్రైవేటు కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో కలిసి ప్రారంభించారు. ఈ పరిశ్రమ భారత్` స్పెయిన్ మధ్య సంబ...
October 28, 2024 | 07:22 PM26న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. ఎందుకో తెలుసా?
నవంబర్ 26న పార్లమెంటు ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఉభయసభల సభ్యులు సమావేశమవుతారు. రాజ్యాంగాని...
October 28, 2024 | 03:45 PMఅలాంటి వారిని వదిలిపెట్టం : రామ్మోహన్ నాయుడు
విమానాల్లో బాంబులు పెట్టామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. విశాఖపట్నం-విజయవాడల మధ్య కొత్త రెండు విమాన సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్మీడియాలో వచ్చిన బాంబు బెదిరింపులపై...
October 28, 2024 | 03:43 PMఅర్జున్కు ప్రధాని మోదీ అభినందన
లైవ్ చెస్ ఎలో రేటింగ్లో 2800 మార్క్ అందుకున్న తెలుగు గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అర్జున్ అద్భుతమైన ఘనతను సాధించావు. నిన్ను చూసి దేశం గర్వపడుతోంది. నీ ప్రదర్శన మరింత మంది యువత చెస్ ఆడేందుకు ప్...
October 28, 2024 | 03:37 PMసీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు .. వారి గొంతు ఎప్పటికీ మర్చిపోలేను
ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో వచ్చే వార్తలు వింటూ తాను పెరిగానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ( సీజేఐ) అన్నారు. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల్లో భాగంగా సీజేఐ తాజాగా ఆల్ ఇండియా రేడియోతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆకావశాణిలో ప్రజెంటర్...
October 26, 2024 | 07:38 PMరతన్ టాటా వీలునామాలో.. మరో ఆసక్తికర విషయం!
ముంబయిలో ఇటీవల కన్నుమూసిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు జంతు ప్రేమికుడిగానూ గొప్ప పేరుంది. వీధి శునకాల సంరక్షణకు ఆసుపత్రులను నిర్మించిన ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రతన్ టాటా వీలునామాలో తన పెంపుడు శునకం టిటో పేరును కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. టి...
October 26, 2024 | 03:41 PMప్రధాని మోదీతో సీఎం ఒమర్ భేటీ
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢల్లీిలో పర్యటించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం చేసిన తీర్మానం ...
October 25, 2024 | 03:51 PMనూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం
దేశ సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఫ్ువాల్ తెలిపారు. తన పదవీ కాలం నవంబరు 10న ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తదు...
October 25, 2024 | 03:36 PMమహారాష్ట్రలో మళ్లీ ప’వార్’… మామపై తొడగొడుతున్న మేనల్లుడు..
మరోసారి మరాఠా పాలిటిక్స్ లో పవార్ ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఓసారి బారామతిలో పై చేయి సాధించిన శరద్ పవార్ వర్గం.. మరోసారి తమ సత్తా చాటాలని భావిస్తోంది. దీనిలో భాగంగా అజిత్ సోదరుడి కుమారుడు యుగేంద్రను .. ఆస్థానంలో నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ స్థానం నుంచి అజిత్ పవార్ బరిలో నిలుస్తున్నారు....
October 25, 2024 | 11:40 AMమరోసారి కలకలం ఒక్కరోజే… 70కి పైగా విమానాలకు!
దేశీయ సంస్థల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఒకవైపు కేంద్రం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, తాజాగా పదుల సంఖ్యలో విమానాలకు ఈ నకిలీ బెదిరింపులు రావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గురువారం ఒక్కరోజే 70కిపైగా విమానాలకు ఈ పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. వాటిలో ఎయిరిండియా, విస్తారా...
October 24, 2024 | 08:07 PMKishan Reddy: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి..!?
రాజకీయాల్లో కమిట్మెంట్ చాలా ముఖ్యం. పార్టీకి, ప్రజలకు కమిట్మెంట్ తో పనిచేస్తూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువ. అలాంటి అరుదైన నేతల్లో ఒకరు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి (G Kishan Reddy). సుదీర్ఘకాలం భారతీయ జనతాపార్ట...
October 24, 2024 | 07:18 PMవయనాడ్లో నామినేషన్ వేసిన ప్రియాంకాగాంధీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఆమె నామినేషన్ వేశారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు వెంట రాగా ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు....
October 23, 2024 | 07:20 PMబిష్ణోయ్ ఎన్కౌంటర్కు కోటి రివార్డు
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఎన్కౌంటర్కు కర్ణిసేన రూ.1,11,11,111 రివార్డును ప్రకటించింది. బిష్ణోయ్ని చంపిన ఏ పోలీసు అధికారికైనా భారీ బహుమానం ఇస్తామని కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో సందేశంలో తెలిపారు. జైలు నుంచి బిష్ణోయ్...
October 23, 2024 | 02:52 PMమళ్లీ 30 విమానాలకు బాంబు బెదిరింపులు!
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల వరుసగా విమానాల్లో బాంబు ఉందంటూ ఫోన్లు, సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొనడంతో సర్వరతా ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా దేశీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు దాదాపు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం ...
October 22, 2024 | 08:09 PM2020 నుంచి మా వైఖరి అదే : ఆర్మీ చీఫ్
2020 కంటే ముందున్న పరిస్థితి ఏర్పడితేనే బలగాలను వెనక్కి రప్పిస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఏప్రిల్ 2020 ముందునాటి యథాతథ స్థితికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నా. ఆ తర్వాతే బలగాల ఉపసంహరణ, ఎల్ఏసీ వద్ద సాధారణ నిర్వహణను పరిశీలిస్తాం. 2020 నుంచి మా వైఖరి అదే. చైనాతో సరి...
October 22, 2024 | 08:03 PMవయనాడ్లో రేపు ప్రియాంక నామినేషన్
కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రం కాల్పేటలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. ఆమె వె...
October 22, 2024 | 03:33 PMPriyanka Gandhi: ప్రియాంక గాంధీ ఎన్నికల ఆరంగేట్రం..! వయనాడ్ గెలిపిస్తుందా..?
దేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబానికి (Gandhi Family) దశాబ్దాల చరిత్ర. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంటే గాంధీ కుటుంబమే గుర్తొస్తుంది. రాజకీయాలు ఆ కుటుంబానికి వారసత్వంగా వస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ఇప్పుడు ప్రియాంక గాందీ.. ఇలా...
October 22, 2024 | 03:09 PMజార్ఖండ్ బాద్షా ఎవరు? ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ బలాబలాలు..?
గిరిజన ప్రాబల్య రాష్ట్రం జార్ఖండ్ లో గెలిచేదెవరు? అధికార పగ్గాలు చేపట్టేదెవరు? ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇండియా కూటమి సీఎం అభ్యర్థి, జేఎంఎం చీఫ్ హేమంత్ సొరెన్ వ్యూహాలు పనిచేస్తాయా..? ప్రజలు మళ్లీ ఇండియా కూటమికే ఓటేస్తారా..? లేదంటే మోడీ,షా వ్యూహాలు ఫలిస్తాయా..? అర్జున్ ముండా నాయకత్వం, శిబూసొరెన్ కో...
October 21, 2024 | 12:13 PM- TANA: తెలుగు పద్మ అవార్డు గ్రహీతలకు ‘తానా’అభినందనలు
- Megastar: పద్మశ్రీ విజేతలు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లను ప్రత్యేకంగా సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి
- GOAT: సుడిగాలి సుధీర్ G.O.A.T (గోట్) చిత్రం నుంచి రైజ్ ఆఫ్ గణ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
- David Reddy: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ మూవీ “డేవిడ్ రెడ్డి” ఫస్ట్ లుక్
- Amazon: ఉద్యోగులకు కార్పోరేట్ దిగ్గజం బిగ్ షాక్
- Pakistan: మరో ట్విస్ట్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
- YCP: ప్లీజ్ అసెంబ్లీకి వెళ్ళు అన్నా..!
- Kondapalli Srinivas: వైరల్ గా మారిన మంత్రి గారి రిప్లై..!
- Eesha Rebba: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ లో శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది : ఈషా రెబ్బా
- Rajendra Prasad: నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం నా అదృష్టం, నా తెలుగు ప్రజల ఆశీర్వాదం – రాజేంద్ర ప్రసాద్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















