మహారాష్ట్రలో మహాయుతి విజయం
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 221 సీట్లు దక్కించుకుంది. ఇంకా 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. విపక్ష కూటమి ఎంవీఏ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పటివరకు 45 స్థానాల్లో విజయం సాధించగా.. 10 చోట్ల ఆధిక్యంలో ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్...
November 23, 2024 | 06:34 PM-
ప్రియాంకా గాంధీ ఘన విజయం
వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని ప్రియాంకా గాంధీ దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థిపై 4.04లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు. కా...
November 23, 2024 | 03:46 PM -
అదానీ వెనక మోడీ ఉన్నారా..? కాంగ్రెస్ విమర్శల పర్వం..
అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం.. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్.. మోడీని టార్గెట్ చేసినప్పుడల్లా అదానీ, అంబానీ అంటూ ప్రసంగిస్తారు కూడా. అలాంటి అదానీపై అమెరికాలో అవినీతి వ్యవహారంపై కేసు నమోద...
November 22, 2024 | 04:11 PM
-
Adani : అదానీ వ్యవహారంపై అందరూ గప్చుప్..!!
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అదానీ పేరు మార్మోగిపోతోంది. అమెరికాలో ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల ప్రతినిధులకు లంచాలిచ్చి కాంట్రాక్టులు దక్కించుకోవడం ద్వారా అమెరికా పెట్టుబడులను ఆకర్షించారని అక్కడి విచారణ సంస్థలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో...
November 22, 2024 | 03:36 PM -
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య స్థాయిని తగ్గించేందుకు షిప్టుల్లో పనిచేసే ఉద్యోగులకు సమయం విషయంలో వెసులుబాటు కల్పించింది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల...
November 21, 2024 | 07:42 PM -
మోదీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో
అదానీ గ్రూపు సంస్థ ఓనర్ గౌతం అదానీపై అమెరికా కోర్టులో నేరాభియోగాలు నమోదు అయ్యాయి. న్యూయార్క్ జడ్జి తన ఆదేశాల్లో అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. గౌతం అదానీ భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు స్పష్టం అవుతున్నదని రా...
November 21, 2024 | 07:39 PM
-
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి.. సంజయ్మూర్తి ప్రమాణ స్వీకారం
ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్మూర్తి చేపట్టారు. కాగ్ అధిపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఆయన ...
November 21, 2024 | 07:16 PM -
మహా ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో దాదాపు 58.22 శాతం,ఝ...
November 20, 2024 | 08:26 PM -
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ 400లకు పైగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 శాతం ఉద్యోగులు ఇంటినుంచే పని చేయాలని ఆదేశించింది. కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్&zwnj...
November 20, 2024 | 08:18 PM -
ఫ్యామిలీతో కలిసి ఓటేసిన ముకేశ్ అంబానీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపారవేత్తలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ...
November 20, 2024 | 08:10 PM -
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఊరట
ఎయిర్సెల్-మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం నిలిపివేసింది. సింగిల్&zwnj...
November 20, 2024 | 07:58 PM -
ట్రంప్ రాక భారత్కు సానుకూలమే : నాగేశ్వరన్
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం భారత్కు సానుకూలమేనని భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు జి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. జీడీపీ వృద్ధికి కీలకమైన ఇంధన ధరలు ట్రంప్ పరిపాలనలలో అదుపులో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా టమోట, బంగాళాదుంప, ఉల్లి ధరలు ...
November 20, 2024 | 03:03 PM -
కాలుష్య నియంత్రణకు కృత్రిమ వర్షమే దారి.. కేంద్రానికి లేఖ రాసిన ఢిల్లీ మంత్రి
ఢిల్లీలో తీవ్రమైన కాలుష్య పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఈ సమస్యను కట్టడి చేయాలంటే కృత్రిమంగా వర్షం కురిపించడం ఒక్కటే పరిష్కారమని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కృత్రిమ వర్షానికి అనుమతి ఇవ్వడం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రా...
November 20, 2024 | 09:03 AM -
కాగ్ చీఫ్ గా తెలుగువ్యక్తి సంజయ్ మూర్తి..
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నూతన చీఫ్గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ గిరీశ్ చంద్ర ముర్ము పదవీకాలం బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ను ఎంపిక చేశారు. ఈ పదవి చేపడుతోన్న తొలి తె...
November 19, 2024 | 12:19 PM -
మాజీమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై హత్యాయత్నం..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ వాహనంపై నాగ్పుర్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. నార్ఖేడ్లో నిర్వహించిన ఓ సమా...
November 19, 2024 | 12:13 PM -
అమిత్ షా, రాహుల్ గాంధీలపై ఫిర్యాదులు.. నడ్డా, ఖర్గేల వివరణ కోరిన ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖలు అందాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ మధ...
November 17, 2024 | 11:08 AM -
రాహుల్ గాంధీ హెలికాప్టర్లో ఈసీ తనిఖీలు
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తనిఖీలు ముమ్మరంగా చేస్తోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్లో సోదాలు చేసిన ఈసీ… శనివారం నాడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెలికాప్టర్లో కూడా తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు రాహుల...
November 16, 2024 | 09:24 PM -
అమెరికా అధ్యక్షుడిలా మన ప్రధానికీ : రాహుల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపకశక్తి లాస్ అయిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మధ్య మేం ఏది మాట్లాడితే మోదీ కూడా అదే మాట్లాడుతున్నారని, బహుశా ఆయనకు జ్ఞాపకశక్తి నశించి ఉంటుం...
November 16, 2024 | 07:28 PM

- Chandrababu: సవాళ్లను ఎదుర్కొంటూ బనకచర్ల కోసం చంద్రబాబు తపన..
- Nara Devansh: పదేళ్ల వయసులోనే అరుదైన రికార్డు సాధించిన నారా దేవాన్ష్..
- Sharmila: కుటుంబ వారసత్వం పై షర్మిల ఫోకస్.. మండిపడుతున్న సీనియర్లు..
- Nara Devansh: ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్న నారా దేవాన్ష్
- NDA: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి అదనపు అవకాశం..ఆ ఛాన్స్ ఎవరికో..
- Chandrababu: చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం..14 జిల్లాల్లో కీలక అధికారుల మార్పులు..
- Pawan Kalyan: పవన్పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
