- Home » National
National
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో
కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. జనన ( Birth), మరణ (death) రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం
May 1, 2025 | 07:11 PMCaste Census: కులగణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తేనె తుట్టెను కదిలిస్తోందా…?
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్త కులగణన (Caste Census) చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయమైన ప్రభావం చూపనుంది. జనాభా లెక్కలతో పాటు కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రం...
May 1, 2025 | 01:47 PMChardham Yatra : చార్ధామ్ యాత్ర ప్రారంభం
దేశంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే చార్ధామ్ యాత్ర (Chardham Yatra) ప్రారంభమైంది. అక్షయ తృతీయ నేపథ్యంలో ఉత్తరాఖండ్ (Uttarakhand)
May 1, 2025 | 09:13 AMSimhachalam: సింహాచలం ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
సింహాచలం ఆలయం వద్ద జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) , ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం
April 30, 2025 | 07:25 PMCaste Survey: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే జనాభా లెక్కల్లోనే
దేశంలో కులగణన (Caste Survey )కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని
April 30, 2025 | 07:12 PMAlok Joshi: జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా అలోక్ జోషి
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. అలాగే రా
April 30, 2025 | 07:10 PMBR Gavai : కొత్త సీజేఐగా జస్టిస్ గవాయ్ నియామకం
భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) నియమించారు. మే 14న ఆయన
April 30, 2025 | 03:45 PMDelhi: దేశద్రోహులపై స్పై వేర్ వాడితే తప్పులేదు… సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పెగాసస్ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సూటి కామెంట్స్ చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్ను కలిగిఉండటం తప్పులేదని కోర్టు స్పష్టంచేసింది. అయితే, అది ఎలా, ఎవరిపై ఉపయోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పెగాసస్ (Pegasus row) ఆరోపణలపై స్వతంత్ర దర...
April 29, 2025 | 09:30 PMModi :సీడీఎస్, డొభాల్లతో… మోదీ కీలక భేటీ
పహల్గాం దాడి (Pahalgam attack) అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఢల్లీిలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా
April 29, 2025 | 07:17 PMMark Carney: కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా .. కార్నీకి మోదీ శుభాకాంక్షలు
కెనడా ఎన్నికల్లో లిబరల్స్ పార్టీ (Liberal Party) భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ(Mark Carney) మరోసారి
April 29, 2025 | 06:58 PMVaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం
వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇండియన్ క్రికెట్ (Indian cricket) కు మరో ఆణిముత్యం దొరికాడని అందరూ సంబరపడుతున్నారు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ చరిత్ర తిరగరాస్తున్నాడు. బీహార్లోని సమస్తిపూర్ (samasthipur) సమీపంలోని తాజ్పూర్ అనే చిన్న గ్రామంలో 2011 మ...
April 29, 2025 | 11:54 AMTahawwur: తహవ్వూర్ రాణా ఎన్ఐఏ కస్టడీ పొడిగింపు
ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana) ఎన్ఐఏ కస్టడీని ఢల్లీి కోర్టు పొడిగించింది. దాంతో
April 28, 2025 | 07:10 PMPahalgam Attack: రక్షణమంత్రి రాజ్నాథ్తో భేటీ అయిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో అత్యంత కీలకమైన సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి (Pahalgam Attack) అనంతరం భద్రతా...
April 28, 2025 | 09:02 AMPahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ
పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి (Pahalgam Attack) కేసును జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత భద్రతా దళాలు కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆదేశాల మేరకు, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు (NIA) బదిలీ చేశారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే ఎన్ఐఏ ప్...
April 28, 2025 | 08:50 AMCM Siddaramaiah: పాక్తో యుద్ధం గురించి నేనలా అనలేదు: సిద్ధరామయ్య
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్తో యుద్ధం అవసరం లేదంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా పాకిస్థాన్ మీడియాలో ఈ వ్యాఖ్యలు విస్తృతంగా ప్రసారం కావడంతో, బీజేపీ వర్గాలు సిద్దరామయ్యపై ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య తన వ్యాఖ్యలపై వ...
April 28, 2025 | 08:25 AMModi: కాశ్మీర్ అభివృద్ధి చూడలేకే ఉగ్రదాడి: ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పహల్గాం ఉగ్రదాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రతి భారతీయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడని అన్నారు. భారతదేశంలో అనేక మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ, ప్రజలందరూ బాధితులకు అండగా నిలబడ...
April 28, 2025 | 08:20 AMDK Shivakumar: కాంగ్రెస్ను గద్దె దించేందుకు బీజేపీ, జేడీ(ఎస్) కుట్రలు: డీకే శివకుమార్
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించేందుకు బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మండిపడ్డారు. అయితే దీని కోసం ఆ పార్టీలు చేసిన ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రె...
April 28, 2025 | 08:10 AMAbhishek Banerjee: ఇప్పుడే పీవోకేను స్వాధీనం చేసుకోవాలి: అభిషేక్ బెనర్జీ
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్కు కేంద్ర ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను (పీవోకే) పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇదే సర...
April 28, 2025 | 08:00 AM- Vijayasai Reddy: బీజేపీలోకి విజయసాయి రెడ్డి? తెర వెనుక ‘బిగ్ స్కెచ్’..?
- Rakhasa: ‘రాకాస’.. గ్లింప్స్లో కామెడీ టైమింగ్తో మెప్పించిన సంగీత్ శోభన్
- Om Shanthi Shanthi Shanthi: విజయ్ దేవరకొండ లాంచ్ చేసిన ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్
- #GopiChand33: టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ మూవీ #గోపీచంద్33
- Baa Baa Black Sheep: హీరో శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల
- Iphone: ఐఫోన్ రిలీజ్ పై ఆపిల్ కీలక నిర్ణయం..!
- World Cup: మా క్రికెట్ క్లోజ్, బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!
- Y.S.Sharmila: జగన్ పాదయాత్ర నేపథ్యంలో మళ్లీ యాక్టివ్ అయిన షర్మిల..
- Vijaya Sai Reddy: కూటమి ఉన్నంతవరకు జగన్కు ఛాన్స్ లేదన్న విజయసాయిరెడ్డి.. నిరాశలో వైసీపీ..
- KTR: అరెస్ట్ కోసమే కేటిఆర్, హరీష్ ప్రయత్నమా..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















