AAP: 32 మంది పంజాబ్ ఆప్ నేతలు టచ్లో ఉన్నారన్న కాంగ్రెస్.. ఆప్ రియాక్షన్ ఇదే
పంజాబ్లో కాంగ్రెస్-ఆప్ నేతల (AAP-Congress) పరస్పర ఆరోపణలు రాజకీయ తుఫాను రేపుతున్నాయి. తాజాగా పంజాబ్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్కి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో టచ్లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. మరోవైపు, కొందరు ఆప్ (AAP...
February 24, 2025 | 08:52 PM-
Pratap Singh Bajwa : ఆ పని బీజేపీనే చేస్తుంది.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో టచ్లో ఉన్నట్లు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
February 24, 2025 | 07:40 PM -
Narendra Modi: క్షమించండి… అందుకే లేటుగా వచ్చా : మోదీ
భారత్ మాటలకే పరిమితం కావడం లేదని, చేతల్లోనూ చూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఆర్థికరంగంలో వేగవంతంగా
February 24, 2025 | 07:38 PM
-
America: అమెరికా నుంచి భారత్కు అక్రమ వలస దారులు .. ఈసారి ఎంతమందంటే ?
సరైన పత్రాలు లేని వలసదారులను అమెరికా(America) నుంచి వెనక్కి పంపిస్తున్న క్రమంలో 12 మంది భారతీయులు ఆదివారం సాయంత్రం ఢిల్లీ (Delhi)
February 24, 2025 | 03:48 PM -
Punjab: లేని శాఖకు 20 నెలలు పనిచేసిన ఆప్ మంత్రి.. మండిపడ్డ బీజేపీ
కాగితాలపై తప్ప కార్యనిర్వహణలో లేని ఒక శాఖకు పంజాబ్లో (Punjab Government) ఓ మంత్రి పనిచేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 20 నెలలపాటు సదరు మంత్రి సేవలు అందించిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం (Punjab Government) ఈ విషయాన్ని గుర్తించింది. ఈ పొరపాటును సవరించేందుకు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగ...
February 23, 2025 | 11:16 AM -
Maharastra: తేలికగా తీసుకుంటే సీన్ సితారే.. షిండే వ్యాఖ్యలపై కలకలం
మహాయుతిలో విభేదాలు మరింత తీవ్రమయ్యాయా..? కూటమిలోని పార్టీల మధ్య అగాధం అంతకంతకూ పెరిగిపోతోందా..? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. లేటెస్టుగా శివసేన అధ్యక్షుడు , మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘‘నేను ఓ సాధారణ పార్టీ కార్యకర్తను. అంతేకాదు బాబాసాహెబ్ అ...
February 22, 2025 | 12:39 PM
-
Stalin: తమిళనాడులో మళ్లీ భాషా మంటలు..
జాతీయ విద్యావిధానం(NEP)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్రమైంది. ఎన్ఈపీ పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని తమిళనాడు సీఎం ఆరోపించారు. ఈ విషయంపై సాక్షాత్తూ ప్రధానిమోడీకి లేఖ రాశారు స్టాలి...
February 22, 2025 | 10:52 AM -
USAID: ‘ఆందోళనకరం’.. యూఎస్ఏఐడీ జోక్యంపై భారత్ సీరియస్..!
భారత్లో ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా గత అధ్యక్షుడు జో బైడెన్.. యూఎస్ఏఐడీ (USAID) ద్వారా రూ.182 కోట్ల నిధులను కేటాయించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఓటింగ్ను పెంచడం ద్వారా భారత్లో జరిగే ఎన్న...
February 21, 2025 | 08:43 PM -
Rekha Gupta :రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకురాలు రేఖ గుప్తా (Rekha Gupta) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ
February 21, 2025 | 07:55 PM -
Handloom :ఏపీ-తమిళనాడు మధ్య ఒప్పందం
చేనేత వస్త్రాల విక్రయానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, కో ఆప్టెక్స్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది రూ.9.20 కోట్ల మేర
February 21, 2025 | 07:48 PM -
India : పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే.. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం : భారత్
భారత్లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) రూ.182 కోట్ల నిధులను కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
February 21, 2025 | 07:19 PM -
America : మహిళలు చిన్నారులకు సంకెళ్లు వేయలేదు : ఎంఈఏ
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను ట్రంప్ (Trump) యంత్రాంగం వెనక్కి పంపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని నిర్బంధించి
February 21, 2025 | 07:14 PM -
Manipur: ఆయుధాలను వారంలోగా అప్పగించండి.. ప్రజలకు మణిపూర్ గవర్నర్ ఆదేశం
మణిపూర్లో (Manipur) రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న నేపథ్యంలో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రజలు తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా సమీప పోలీస్స్టేషన్ లేదా భద్రతా దళాల క్యాంపుల్లో అప్పగించాలని ఆయన ఆ...
February 20, 2025 | 09:15 PM -
PM Modi: చంద్రబాబు, పవన్లతో మోదీ ప్రత్యేక భేటీ
ఢిల్లీ కొత్త సీఎంగా గురువారం నాడు బీజేపీ నేత రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద...
February 20, 2025 | 07:50 PM -
Delhi CM: రేఖా గుప్తా ప్రస్థానం..
రేఖా గుప్తా..ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రిగా అనూహ్యంగా ఎంపికయ్యారు. హరియాణాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘ...
February 20, 2025 | 12:15 PM -
AP Tourism: సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025 లో మంత్రి దుర్గేష్
ఢిల్లీ(Delhi) లో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ – 2025 (South Asia Leading Travel & Tourism) వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆహ్వానం పలకడం జరిగింది. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధ...
February 19, 2025 | 09:30 PM -
Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా.. మహిళా ముఖ్యమంత్రికే బీజేపీ ఓటు!
ఢిల్లీ కొత్త సీఎంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను (Rekha Gupta) బీజేపీ నియమించింది. గురువారం నాడు ఆమె
February 19, 2025 | 09:19 PM -
CM Yogi Adityanath: త్రివేణీ సంగమంలో నీరు తాగొచ్చు కూడా.. బ్యాక్టీరియా వార్తలపై సీఎం యోగి సీరియస్
మహాకుంభ మేళా సందర్భంగా యూపీలోని ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద నెల రోజుల నుంచి భక్తులు భారీ
February 19, 2025 | 07:43 PM

- Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
- DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు ఇస్తున్నాం : డీజీపీ
- MLC Bhumireddy : ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు : ఎమ్మెల్సీ భూమిరెడ్డి
- PVN Madhav: వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు : పీవీఎన్ మాధవ్
- ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ
