- Home » National
National
Rajyasabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన ప్రెసిడెంట్ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నలుగురు ప్రముఖులను రాజ్యసభకు (Rajyasabha) నామినేట్ చేశారు. ఇందులో సుప్రసిద్ధ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, ప్రఖ్యాత చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన అంకితభావం గల ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త ...
July 14, 2025 | 09:28 AMBihar: నితీష్ పవర్ ఫుల్ ప్రచారం.. వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్..
ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్ ఎన్నికల సంగ్రామానికి అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటములు సమాయత్తమవుతున్నాయి. ఎవరికి వీలైనంతగా, వారు హామీలు గుప్పిస్తున్నారు. ఎక్కడ ఏ ఎన్నికైనా పార్టీలు అలవికాని హామీలు గుప్పిస్తాయి. తర్వాత నెమ్మదిగాఅమలు చేసేందుకు ప్రయత్నించి.. తర్వాత్తర్వాత చేతులెత్తేస్తాయి. ఇప్పు...
July 13, 2025 | 07:28 PMAmit Shah: “వికసిత్ కేరళ” మా లక్ష్యం.. పీఎఫ్ఐ అవినీతిపై అమిత్ షా విమర్శలు!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కేరళలోని అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం తిరువనంతపురంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ‘మరార్జీ భవన్’ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో మా మ...
July 13, 2025 | 09:22 AMModi: 51 వేలమందికి ఉద్యోగాలు.. యువతే భవిష్యత్ శక్తి అన్న ప్రధాని మోడీ
భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు యువతే అసలైన మూలధనం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. శనివారం జరిగిన 16వ రోజ్గార్ మేళా (Rozgar Mela) కార్యక్రమంలో 51,000 మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన యువతనుద్దేశించి ప్రసంగించారు. “భారత్లో జనాభా, ప్రజాస...
July 13, 2025 | 09:20 AMUNESCO: భారత్లోని 12 కోటల సముదాయానికి యునెస్కో గుర్తింపు.. అమిత్ షా హర్షం
పారిస్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో భారత దేశానికి శుభవార్త అందింది. మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణమైన కోటల వ్యవస్థకు యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. ఈ ప్రత్యేకమైన సైనిక వ్యవస్థను సూచించే ‘మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్’ను (Maratha Military Landscape) ప్రపం...
July 12, 2025 | 09:00 PMCPI Ramakrishna: మోహన్ భాగవత్ మాటలకు సీపీఐ రామకృష్ణ మద్దతు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) జులై 9న నాగ్పూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 75 ఏళ్లు దాటిన నాయకులు రాజకీయాల నుంచి తప్పుకొని యువ నేతలకు అవకాశం కల్పించాలని భాగవత్ చేసిన వ్యాఖ్యలు ర...
July 12, 2025 | 08:45 PMKangana Ranaut: ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం : కంగనా రనౌత్
రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు జీతం సరిపోదని ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పేర్కొన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన
July 12, 2025 | 07:33 PMPlane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB షాకింగ్ రిపోర్ట్..!!
జూన్ 12న అహ్మదాబాద్లోని (Ahmedabad) సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్కు (London) బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం (విమానం నంబర్ AI-171) టేకాఫ్ అయిన కొద్ది సెకన్...
July 12, 2025 | 03:40 PMRahul Gandhi: బిహార్ ఎన్నికలను కూడా హైజాక్ చేసే కుట్ర.. బీజేపీపై రాహుల్ విమర్శలు
బిహార్ ఎన్నికలను (Bihar Elections) మహారాష్ట్ర తరహాలో హైజాక్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, ఇందుకోసం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దేశవ్య...
July 12, 2025 | 10:05 AMOne Nation One Election: జమిల్లి ఎన్నికలు రాజ్యాంగ బద్ధమేనన్న మాజీ సీజేఐలు!
వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation One Election) ప్రతిపాదనపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్లు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒకేసారి ఎన్నికల నిర్వహ...
July 12, 2025 | 10:00 AMNarendra Modi: ప్రధాని మోదీ అరుదైన ఘనత … 11 ఏళ్లలో 17సార్లు
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) సరికొత్త మైలురాయి చేరుకున్నారు. నమీబియా పార్లమెంటులో చేసిన ప్రసంగంతో కలిపితే 11 ఏళ్లలో 17 దేశాల
July 11, 2025 | 01:52 PMSouth India: బార్లు నడిపే దక్షిణాది వారికి కాంట్రాక్టులు ఇవ్వొద్దు: శివసేన నేత షాకింగ్ వ్యాఖ్యలు
దక్షిణాదిపై (South India) మహారాష్ట్రకు చెందిన శివసేన (ShivSena) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad) అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారానికి దారితీశాయి. ఇటీవల కొలాబాలోని ఒక క్యాంటీన్లో కుళ్లిపోయిన ఆహారం వడ్డించినందుకు ఆ క్యాంటీన్ సిబ్బందిపై సంజయ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్...
July 11, 2025 | 10:15 AMMallikarjun Kharge: బీజేపీ అసమర్థత వల్లే ఇన్ని ప్రమాదాలు.. మండిపడ్డ ఖర్గే
గుజరాత్లో బ్రిడ్జి కూలిన ఘటనపై స్పందించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge).. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై (BJP) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకత్వ లోపం, అసమర్థ పాలన వల్లే దేశంలో అన్ని రకాలుగా అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉద...
July 11, 2025 | 10:12 AMShashi Tharoor: ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం.. దాన్నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచిది: థరూర్
భారత చరిత్రలో ఎమర్జెన్సీ (Emergency) కాలాన్ని కేవలం ఒక చీకటి అధ్యాయంగా మాత్రమే చూడకుండా, దాని నుంచి విలువైన పాఠాలను నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక మలయాళ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యల...
July 11, 2025 | 10:10 AMSiddha Ramaiah: కర్ణాటకలో కుర్చీలాట లేదు… సీఎంగా తానే ఉంటానన్న సిద్ధరామయ్య…
కర్ణాటక (Karnataka) లో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తేల్చి చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం తనను కాంగ్రెస...
July 10, 2025 | 09:07 PMSiddaramaiah:ఆయన కూడా పోటీదారే .. అందులో తప్పు ఏముంది : సిద్ధరామయ్య
కర్ణాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో
July 10, 2025 | 07:13 PMMonica Kapoor :26 ఏళ్లుగా భారత్ కు సవాల్.. ఎట్టకేలకు మోనికా కపూర్ అరెస్ట్
ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్ (Monica Kapoor) కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పురోగతి సాధించారు. దాదాపు 26 ఏళ్ల
July 10, 2025 | 03:18 PMRahul Gandhi: మహారాష్ట్ర తరహాలో బీహార్లోను అదే కుట్ర : రాహుల్ గాంధీ
బిహార్లో ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మహారాష్ట్ర (Maharashtra)
July 9, 2025 | 07:25 PM- Anil Ravipudi: ఇండస్ట్రీ హిట్తో జోరుమీద అనిల్ రావిపూడి.. తదుపరి చిత్రం ఆ యంగ్ హీరోతోనే?
- Asthma: చలికాలంలో ఆస్తమా బాధితులకు హెచ్చరిక.. శ్వాసకోశ సమస్యల నుండి రక్షణ పొందే మార్గాలివే!
- Sri Chidambaram Garu: ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా ‘శ్రీ చిదంబరం గారు’ విడుదల
- JC Prabhakar Reddy: హోంమంత్రి అనితపై ‘జేసీ’ అసంతృప్తి
- Kidny: ఒకే మూత్రపిండంతో సంపూర్ణ ఆరోగ్యం – అపోహలు వద్దు వాస్తవాలు ఇవే
- Love Story: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ ఫిబ్రవరి 14న రీ-రిలీజ్
- NNNM: ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాన్ని సంక్రాంతి విన్నర్గా నిలబెట్టిన ఆడియన్స్కు థాంక్ యూ : శర్వా
- Krishnam Raju: మధిరలో డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ 3వ వార్షిక హెల్త్ క్యాంప్
- Anupama Parameswaran: కర్లీ హెయిర్ తో ఆకట్టుకుంటున్న అనుపమ
- Bandi Sanjay: ఈ కేసులో ఒక్క రాజకీయ నేతనైనా అరెస్ట్ చేశారా? : బండి సంజయ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















