- Home » International
International
శాంతి చర్చలకు రండి… పుతిన్కు జెలెన్స్కీ పిలుపు
ఈ ఏడాది నవంబర్లో జరిగే శాంతి చర్చలలో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. రెండేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్దానికి ముగింపు పలకాల్సిన అవసరాన్ని నొక్కిచెపుతూ, వోలోడిమిర్ జెలెన్స్కీ మాస్కోకు శాంతి సందేశాన్ని పంపారు. ...
July 17, 2024 | 03:59 PMఫేస్బుక్ ప్రేమ.. 78 ఏళ్ల అమెరికన్ వృద్ధురాలు.. భారత్లో
సామాజిక మాధ్యమాల వేదికగా చోటుచేసుకునే కొన్ని పరిచయాలు పెళ్లి వరకు దారితీస్తున్న ఘటనలు చూస్తుంటాం. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువకుడితో లేటు వయసులో అమెరికన్ వృద్ధురాలు ప్రేమలో పడింది. అంతటితో ఆగకుండా భారత్కు వచ్చి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలతో బాధపడ...
July 16, 2024 | 08:05 PMచైనా, రష్యా విన్యాసాలు.. నాటో దేశాల ఆందోళన
చైనా, రష్యా నావికా దళాలు సంయుక్త కసరత్తులు నాటో కూటమికి ఆందోళన పెంచుతున్నాయి. ఇరు బలగాలు ఇటీవల పశ్చిమ, ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో గస్తీకాశాయని చైనా రక్షణ శాఖ ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. నూతన అంతర్జాతీయ సైనిక కూటమికి చైనా కేంద్రంగా మారుతోందని నాటో ఆరోపించడం తెలిసిందే. &n...
July 16, 2024 | 03:52 PMహిందూ మహాసముద్రంలో.. భారత్, అమెరికాలు
భారత్, అమెరికాలు హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధవిన్యాసాలు నిర్వహించాయి. ఇందులో ఇరు దేశాల అగ్రశ్రేణి యుద్ధనౌకలు పాలుపంచుకున్నాయి. అమెరికాకు చెందిన విమానవాహక నౌక థియోడోర్ రూజ్ వెల్ట్ నేతృత్వంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా భాగస్వామ్యం వహించింది. రూజ్&zwn...
July 16, 2024 | 03:50 PMడొనాల్డ్ ట్రంప్ ధిక్కార టీ షర్టుల జోరు
అటు తూటాల వర్షం. ఇటు చెవి నుంచి చెంప మీదుగా బొటబొటా కారుతున్న రక్తం. అంతలోనే రక్షణ వలయంగా కమ్ముకున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. అంతటి భీతావహ పరిస్థితిలోనూ పిడికిలి గట్టిగా బిగించి పైకెత్తి పోరాటమే నంటూ గొంతెత్తి నినాదాలు. ట్రంప్పై దాడి జరిగిన క్షణాలకు శాశ్వతత్వం కల్పించిన పొటో ఇ...
July 16, 2024 | 03:47 PMసింగపూర్ టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో… ఎన్టీఆర్ జయంతి వేడుకలు
తెలుగుదేశం పార్టీ సింగపూర్ ఫోరం సింగపూర్ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ...
July 16, 2024 | 03:41 PMఅర్జెంటీనాదే కోపా అమెరికా … కొలంబియాపై ఉత్కంఠ గెలుపు
అమెరికా వేదికగా జరిగిన కోపా అమెరికా టైటిల్ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా నిలబెట్టుకుంది. హార్డ్రాక్ స్టేడియం వేదికగా జరిగిన తుదిపోరులో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడిరచింది. 112వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు లాటరో మార్టినెజ్ చేసిన గోల్తో అర్జెంటీనా ఈ టోర్న...
July 16, 2024 | 03:39 PMమోదీ రష్యా పర్యటన విజయవంతం
భారత ప్రధాని నరేంద్ర మోదీ 3వ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన విజయవంతమైంది. మాస్కోలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్బంగా ప్రవాస భారతీయులనుద్దేశించి జూంమోదీ ప్రసంగించారు. పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, జీ-20 సదస్సును విజయవం...
July 16, 2024 | 02:04 PMఢిల్లీ-న్యూయార్క్ విమానం.. లండన్లో అత్యవసర ల్యాండింగ్!
ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తోన్న విమానంలోని ఓ ప్రయాణికుడికి అత్యవసర వైద్య సహాయం అవసరమైంది. దీంతో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాన్ని లండన్కు దారి మళ్లించినట్లు విమానయాన సంస్థ వర్గాలు వెల్లడించాయి. లండన్ కాలమాన ప్రకారం ఉదయం 7గంటలకు ఆ విమానాన్ని దా...
July 15, 2024 | 07:53 PMప్రధాని మోదీ మరో అరుదైన ఘనత
ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత అందుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్)లో తనను అనుసరించే వారి సంఖ్య 100 మిలియన్ల (10 కోట్లు) మార్కును అందుకోవడం విశేషం. దీనిపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ లాంటి వైవిధ్యమైన వేదికలో ఉండటం ఆనందంగా ఉంది. దీనిద్వారా ఎన్నో విషయాలపై...
July 15, 2024 | 04:05 PMట్రంప్ పై దాడి.. అమెరికా విధానాల ఫలితమే : రష్యా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై రష్యా స్పందించింది. ఈ దాడి వెనుక ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తాము భావించడం లేదని పేర్కొంది. అమెరికా చట్ట విరుద్ధమైన విధానాలను ప్రేరేపించిన ఫలితామే ఈ దాడి అని విమర్శించింది. విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని అమెరి...
July 15, 2024 | 03:54 PMనాపైనా రెండు సార్లు హత్యాయత్నాం : మస్క్ వెల్లడి
గత ఎనిమిది నెలల కాలంలో తనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగినట్లు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ వెల్లడించారు. టెక్సాస్లోని టెస్లా ప్రధానా కార్యాలయం సమీపంలో తుపాకులతో ఉన్న వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై హత్య...
July 15, 2024 | 03:52 PMఅమెరికాలో కాల్పుల మోత.. రెండు ఘటనల్లో
అమెరికాలోని అలబామాలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. బర్మింగ్హామ్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని ఉత్తర 27వ వీధిలో ఇంటి ఆవరణంలో ఉన్న కారుపై దుండగులు తుపాకీతో విరుచుకుపడ్డారు. దీంతో ఐదేళ్ల చిన్నారి, మరో ఇద్దరు మృతిచెందినట్లు పోలీసులు ...
July 15, 2024 | 03:49 PMనేపాల్ లో నూతన ప్రధానిగా కె.పి.శర్మ ఓలి ..
నేపాల్ రాజకీయ సంక్షోభంలో మరో అంకానికి తెరలేచింది.ఊహించినట్లుగానే నేపాల్ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ సెంటర్(సీపీఎన్-ఎంసీ) అధినేత పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. పార్లమెంటులో...
July 13, 2024 | 10:38 AMఇమ్రాన్ ఖాన్ కు భారీ విజయం
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. రిజర్వుడు సీట్లకు ఆయన పార్టీ.. పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) అర్హురాలని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కాజీ ఫైజ్ ఈసా నేతృత్వంలోని 13మంది సభ్యుల ధర్మా...
July 13, 2024 | 10:33 AMఈ శతాబ్దం .. మన ‘జన’ శతాబ్దమే…
భారత్ లో జనాభా విస్ఫోటనం కొనసాగుతోంది.ఈశతాబ్ధంలో భారత్ అత్యంత జనాభా కలిగిన దేశంగా ఉండనుంది. చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్, ఈ శతాబ్దం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అదే సమయంలో చైనా ప్రస్తుత జనాభాలో దాదాపు సగం మంది తగ్గిపోత...
July 13, 2024 | 10:29 AMఅమెరికా బృందంలో.. అమ్మాయిలే ఎక్కువ
వరుసగా నాలుగో ఒలింపిక్స్కు అమెరికా జట్టు అబ్బాయిల కంటే అమ్మాయిల్ని ఎక్కువ సంఖ్యలో పంపిస్తోంది. పారిస్ ఒలింపిక్స్లో అమెరికా తరపున 592 మంది క్రీడాకారులు బరిలో దిగుతున్నారు. అందులో 314 మంది మహిళలు కాగా 278 మంది పురుషులు. ఈ బృందంలో 110 స్వర్ణాలు గెలిచిన 66 మంది ఒలింపిక్ ఛాంపియ...
July 12, 2024 | 04:05 PMభారత వ్యోమగాములతో భేటీకి ఎదురుచూస్తున్నా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్) సందర్శించనున్న భారత వ్యోమగాములతో భేటీ అయ్యేందుకు తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు అమెరికా వ్యోమగామి సునీతా విలియన్స్ తెలిపారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఇటీవల ఐఎస్ఎస్ నుంచి ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి...
July 12, 2024 | 04:01 PM- Sanchar Saathi: సంచార్ సాథీతో కోటిన్నర నంబర్లు బ్లాక్.. సైబర్ నేరాలకు చెక్!
- PT Usha: పీటీ ఉష ఇంట తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- RBI: నిజాం నగలు ఆర్బీఐ వద్దే భద్రం: కేంద్రం స్పష్టత
- With Love: ‘విత్ లవ్’ అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ – రానా దగ్గుబాటి
- Varanasi: ‘వారణాసి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న విడుదల
- Sumathi Shathakam: తిరుపతిలో ‘సుమతి శతకం’ టైలర్ లాంచ్ ఈవెంట్
- Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ
- Bhagawanthudu: సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్
- Arunachal Pradesh: ఆపరేషన్ పసిఫిక్.. హిమాలయాల్లో ఎయిర్ ఫోర్స్ పోరాటం..!
- Vijay Devarakonda: ఈ సంవత్సరమైనా రౌడీ హీరోకి కలిసోచ్చేనా?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















