దేశంలో కరోనా కల్లోలం…
దేశంలో కరోనా సృష్టిస్తోన్న కల్లోలం ఇప్పట్లో ఆగేలా లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, 2,263 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 1,93,279 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు తెలిపింది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,...
April 23, 2021 | 04:59 AM-
తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్బులిటెన్లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుత...
April 23, 2021 | 04:57 AM -
చిరంజీవి అల్లుడికి కరోనా పాజిటివ్
కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సామాన్యులు సహా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్దేవ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలియజే...
April 22, 2021 | 10:47 PM
-
భారత్ ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 3.15 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రోజువారీ కేసుల పెరుగుదల. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.59 కోట్లకు పెరిగింది. మరోవైపు రెండు రోజులుగా రికార్డు స్థాయిలో రెండువేలకుపైగా కొ...
April 22, 2021 | 10:01 AM -
ఈ నెల 28 నుంచే… 18 ఏళ్ల పైబడినవారికి
భారతదేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 28 నుంచి రిజిస్ట్రేషన్ పక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. CoWin యాప్ ద్వారా రిజిస్ట్రే...
April 22, 2021 | 08:54 AM -
కొవిడ్ టీకా తీసుకున్న సీఎం
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కొవిడ్ మొదటి డోసు తీసుకున్నారు. గాంధీనగర్లోని ఓ హాస్పిటల్లో ఆయన టీకా తీసుకున్నానని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
April 22, 2021 | 08:48 AM
-
టీఆర్ఎస్ ఎంపీ సంతోశ్ కు కరోనా
హైదరాబాద్: టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా లక్షణాలేవీ కనిపించడం లేదన్నారు. ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరమే...
April 22, 2021 | 05:03 AM -
టీకా తీసుకున్నా సోకుతున్న కరోనా… కానీ…!!
కరోనా మహమ్మారి కుమ్మేస్తోంది. దీంతో వ్యాక్సిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు కూడా కరోనా సోకుతోందని తెలియగానే అందరిలోనూ మళ్లీ భయం మొదలైంది. వైరస్ నుంచి వ్యాక్సిన్ కాపాడుతుందనుకుంటే ఇలా అవుతోందేంటి.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ సోకితే పరిస్థితి ఏంటి.....
April 22, 2021 | 02:01 AM -
కరోనాపై ‘కొవాగ్జిన్’ సూపర్ ఫైటింగ్!
కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ప్రజలందరికీ టీకాలు అందించడం ద్వారా వైరస్ ను కట్టడి చేయవచ్చని భావిస్తున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొంతమందికి అనుమానాలున...
April 22, 2021 | 12:55 AM -
కోవిషీల్డ్ ధరలు ఖరారు! టీకా మీకెప్పుడు వస్తుంది?
కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మే 1నుంచి 18 ఏళ్ల పైబడినవారందికీ టీకా అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అయితే అందరికీ టీకా అందించాలంటే భారీగా ఉత్పత్తి పెంచాల్సి ఉంటుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అయితే వ్యాక్సి...
April 21, 2021 | 09:12 AM -
కొత్తరూపం తెలిసింది…అది ఎన్440కె
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకు నాన్స్టాఫ్గా పెరిగిపోతుండటంతో అస్సలు ఇప్పుడు వేధిస్తున్న కోవిడ్ వేరియంట్పై సైంటిస్టులు దృష్టిసారించి చివరకు కనిపెట్టారు. పలు రకాల మ్యుటేషన్స్ తో కూడిన కోవిడ్-19 వేరియంట్ను పరిశోధకులు దేశంలో గుర్తించారు. ...
April 21, 2021 | 09:02 AM -
ఏపీకీ చేరుకున్న 2 లక్షల కోవిషీల్డ్ టీకాలు
ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి 2 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు ఈ వ్యాక్సిన్ను తరలించారు. ఈ టీకా కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాక్సిన్ డోసులు వివిధ జిల్లాలకు తరలి వెళ్ల...
April 21, 2021 | 06:47 AM -
కరోనా వేవ్స్… కంటిన్యూ అవుతాయా..?
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా దెబ్బకు దేశాలన్నీ కకావికలమైపోతున్నాయి. చైనాలో ఏడాదిన్నరక్రితం మొదలైన ఈ మాయదారి వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఓసారి ఇప్పటికే చుట్టేసింది. ఇప్పుడు రెండోసారి చుట్టుకుంటూ వస్తోంది. భారత్ లో ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ వేవ్ మొద...
April 20, 2021 | 11:20 PM -
రెమిడెసివర్ కు అంత సీన్ లేదు..! తొందరపడొద్దు!!
కరోనా సెకండ్ వేవ్ అంచనాలకు అందకుండా వ్యాపిస్తోంది. మొదటి వేవ్ ను లాక్ డౌన్ తో సమర్థంగా కట్టడి చేశామని చెప్తున్న ప్రభుత్వానికి .. సెకండ్ వేవ్ ను ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంతిమ పరిష్కారంగా మాత్రమే లాక్ డౌన్ ను ప్రయోగించాలనుకుంటోంది. కేవలం ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే దీన...
April 20, 2021 | 11:00 PM -
భారత్ అడుగుతున్నా.. వ్యాక్సిన్ ముడిసరుకులపై బ్యాన్ పై నోరుమెదపని అమెరికా!
ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన కొన్ని ముడిపదార్థాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఆ వస్తువులను ఎగుమతి చేయడానికి అగ్రరాజ్య...
April 20, 2021 | 08:29 AM -
ఏపీలో భారీగా పెరిగిన కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 37,922 నమూనాలను పరీక్షించగా 8,987 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. ఒక్కరోజులోనే 3 వేలకు పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,347, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 99 మందికి వైరస్ సోకింద...
April 20, 2021 | 08:24 AM -
రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. నాలో స్వల్ప స్థాయిలో లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. తనతో ఇటీవల కాంటాక్ట్లో ఉన్న వాళ్లు అంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయి...
April 20, 2021 | 04:52 AM -
కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. సామాన్యులే గాక పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంలో ఈశన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న జితేంద్రసింగ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జితేంద్ర సింగ్ మీడ...
April 20, 2021 | 04:50 AM

- ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ
- TANA: ఛార్లెట్లో ఘనంగా తానా 5కె రన్…
- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
- White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
- Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
- Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
- UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
- US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
- Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
- Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
