అమెరికా టీకాకు.. భారత్లో పరీక్షలు
అమెరికాకు చెందిన హెచ్బీటీ బయో కార్ప్, తాము అభివృద్ధి చేసిన కరోనా టీకాపై భారత్లో తొలి/ రెండో దశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్తో కలిసి తయారు చేసిన ఈ టీకా పాశ్చాత్య దేశాలలో తయారు చేసిన ఇతర టీకాలతో పోలిస్తే అందుబాటు ధరలో ఉంటుందని అంచనా. 2020 జులై...
May 8, 2021 | 02:39 PM-
వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం.. ఫస్ట్ డోస్కు బ్రేక్
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ టీకా డోసుల కొరత దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రానికి అవసరానికి తగ్గ మోతాదులో వ్యాక్సిన్లు రాని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండో డోసు తీసుకోవాల్సిన వార...
May 7, 2021 | 08:04 PM -
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో…. 5,892 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 76,047 టెస్టులు చేయగా.. 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 46 మంది మరణించారు. దీంతో వైరస్ బారినపడి మొత్తం 2,625 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 క్రియాశీల కేసులు ఉన్నాయని ...
May 7, 2021 | 07:48 PM
-
దేశంలో 4 లక్షలు దాటిన కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,14,188 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598కు చేరాయి. ఇందులో 1,76,12,351 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 36,45,164 కేసులు యాక్...
May 7, 2021 | 07:40 PM -
ఆస్పత్రులతో చేతులు కలిపిన స్టార్ హోటళ్లు.. కరోనా పేషెంట్ల కోసం రూమ్స్ కేటాయింపు!
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో కరోనా తీవ్రంగా ఉన్న వారి కన్నా, ప్రారంభ దశలో ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారు ఐసోలేషన్లో ఉండటానికి సదుపాయాలు సరిగా లేవు. ఆస్పత్రుల్లో వీరికి బెడ్లు కేటాయిస్తే, ఇన్ఫెక్షన్ తీవ...
May 7, 2021 | 03:46 PM -
ఇన్ఫోసిస్ కరోనా సహాయం రూ.200కోట్లు
భారత్లో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్పై పోరాటానికి ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.200 కోట్ల సాయం చేయనున్నట్టు ప్రకటించింది. కొవిడ్కు సంబంధించిన చర్యల కోసం ఈ నిధులను కేటాయించనుంది. కొవిడ్ కేర్ ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్...
May 7, 2021 | 03:27 PM
-
ఆ ట్యాబ్లెట్ రూ. 30కే అందించేందుకు కృషి చేస్తున్న నాట్కో ఫార్మా
కరోనా బారినపడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరే రోగుల ప్రాణాలను హరించే ‘సైటోకైన్ స్ట్రామ్’ ముప్పును తప్పించడంలో ‘బారిసిటినిబ్’ ఔషధం సమర్థంగా ఎదుర్కొంటుందని వైద్యనిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ట్యాబ్లెట్లను అత్యంత చౌకగా అంటే ఒక్కో దానిని కేవలం ...
May 7, 2021 | 03:13 PM -
కరోనా బాధితులకు రూ.2 కోట్ల విరాళం
కరోనా సెకండ్వేవ్ దేశాన్ని ఇబ్బందులపాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుని ప్రజలంతా విలవిలలాడుతున్నారు. ఆక్సిజన్ కొరత దగ్గరి నుండి బెడ్లు లభించకపోవడం, మందులు అందుబాటులో లేకపోవడం గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దేశంలో ఉన్న పరిస్థితులను చూసి చాలామంది సెలబ్రిటీల...
May 7, 2021 | 03:06 PM -
సెకండ్ వేవ్ తో కోలుకోలేని దెబ్బ- మజుందార్ షా
భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ సునామిలా దెబ్బతీస్తోందని బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అన్నారు. దేశంలో ఇటీవల రాష్ట్రాల ఎన్నికలు, ఉత్సవాలు, వేడుకలతో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరిగాయని అన్నారు. గత రోజులతో పోలిస్తే ఇప్పుడు రోజుకు 3 లక్షలకు పైగా కరోనా కేసు...
May 7, 2021 | 02:54 PM -
ఆండ్రియాకి కరోనా పాజిటివ్
కరోనా సెకండ్ వేవ్లో ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడ్డారు. తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఆండ్రియా నటిగానే కాదు, గాయనిగా కూడా ఆండ్రియాకు మంచి గుర్తింపు ఉంది. యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం వంటి...
May 7, 2021 | 02:47 PM -
పేటీఎం మరో శుభవార్త…
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తన యూజర్లకు మరో శుభవార్తను అందించింది. తన యాప్లో కొవిడ్-19 వ్యాక్సిన్ ఎక్కడ లభించే సమాచారాన్ని పొందుపరుచనున్నట్లు ప్రకటించింది. కరోనా వ్యాక్స్ స్లాట్స్, లభ్యత వివరాలు అందించడానికి పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్ అనే ఫీచర్&z...
May 7, 2021 | 02:07 PM -
ఎన్440కె వైరస్ పై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
ఏపీలో ఎన్440కె వైరస్ విజృంభిస్తోందన్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఎలాంటి కొత్త వైరస్ లేదని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఏపీలో ఎన్440కె వైరస్ ఉన్నట్లు నిర్ధారణ జరగలేదన్నారు. రాష్ట్రంలో కొత్త రకం వైరస్ లేదనే విషయాన్ని నిపుణులే చెబుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. కోవిడ్ ...
May 6, 2021 | 08:14 PM -
కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్
కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరగడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితం కావాలని సూచించింది. బీపీ, షుగర్ ...
May 6, 2021 | 07:59 PM -
ఏపీలో కరోనా విజృంభణ… 72 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,10,147 మందికీ పరీక్షలు నిర్వహించగా.. 21,954 కేసులు పాజిటివ్గా నిర్థారణ అయ్యాయి. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,353 మంది కొవిడ్ సెంటర్లో చికిత్స పొందుతు...
May 6, 2021 | 07:50 PM -
దేశంలో కరోనా విజృంభణ… 4 లక్షలకు పైగా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో రోజువారీ కేసులు మరోసారి నాలుగు లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,12,262 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410 దాటాయి. ఇందులో 1,72,80,844 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 35 ...
May 6, 2021 | 05:59 PM -
తెలంగాణలో 6,026 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 6,026 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 52 మంది మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 79,824 మందికి టెస్టులు చేయగా.. 6,026 కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. తాజాగా వైరస్ నుంచి 6,551 మంది కోలుక...
May 6, 2021 | 05:57 PM -
దీపికా పదుకొనే కు కరోనా పాజిటివ్
కరోనా సెకండ్ వేవ్ సెలబిట్రీలను సైతం వణికిస్తోంది. దీంతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు కరోనా బారినపడ్డారు. తాజాగా అగ్ర కథానాయిక దీపికా పదుకోనే కరోనా బారినపడినట్లు తెలిసింది. అయితే ఆమె ఇప్పటి వరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఆమె ఐసోలేషన్లో ఉన్నట్టు సమ...
May 6, 2021 | 02:08 PM -
తెలంగాణలో కరోనా ఉధృతి..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 కరోనా కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. వైరస్ బారిన పడి మరో 51 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కు చేరుకుంది. ఇప్పటి వరకు 3...
May 5, 2021 | 07:24 PM

- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
- White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
- Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
- Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
- UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
- US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
- Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
- Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- CDK: హైదరాబాద్లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
- Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
