భారత్ లో ఈటా వేరియంట్
కొత్త రూపాలతో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారికి సంబంధించిన మరో వేరియంట్ భారత్లో తొలిసారిగా వెలుగుచూసింది. కర్ణాటకలోని మంగళూరులో ఈటా వేరియంట్ (బీ.1.525) కేసును గుర్తించినట్టు అధికారులు తెలిపారు. బ్రిటన్, నైజీరియాలో గత ఏడాది డిసెంబర్లో ఈటా వేరియంట్ను తొలిసారిగా గుర్తిం...
August 7, 2021 | 03:14 PM-
A novel breakthrough US patented invention of Dr. M.S. Reddy to prevent or treat global COVID-19 infection
Good news to citizens of Colorado, United States, and the entire world, that a new invention to prevent or cure COVID-19 has been approved and patent granted by the United States Patent Office on August 3, 2021. The inventor is Dr. Malireddy S. Reddy aka Dr. M.S. Reddy. We can be proud that...
August 6, 2021 | 04:28 PM -
200 కోట్ల డోసులు విరాళం అందిస్తాం
కరోనా మహమ్మారిపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తామని చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ భరోసా ఇచ్చారు. ఈ ఏడాది 200 కోట్ల డోసుల టీకాలను విరాళంగా అందిస్తామని ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆధ్వర్యంలో కొవాక్స్ కూటమికి సుమారు రూ.740 కోట్లు సమరకూరుస్తామని కూడా హౄమీ ఇచ్చా...
August 6, 2021 | 02:14 PM
-
భారత్ బయోటెక్ కు మరో అంతర్జాతీయ గుర్తింపు…
భారత్ బయోటెక్ కంపెనీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీకి గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) సర్టిఫికేట్ను హంగేరి అధికారులు ఇచ్చారు. హంగేరికి ...
August 5, 2021 | 07:46 PM -
ఏపీలో కరోనా ఉధృతి
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 82,297 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,145 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 24 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్...
August 5, 2021 | 07:43 PM -
ఏపీలో కొత్తగా 2,442 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 85,822 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,442 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో కరోనాతో 16 మంది మృత్యువాతపడ్డారు. దీం...
August 4, 2021 | 07:44 PM
-
అమెరికాలో లక్ష దాటిన డెల్టా కేసులు
కరోనా డెల్టా వేరియంట్ కేసులు అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో ఉధృతమయ్యాయి. దీనికి లాక్డౌన్ విధించడానికి అమెరికా ప్రభుత్వ ముఖ్య ఆరోగ్య సలహాదారు ఆంథోనీ ఫౌచి తిరస్కరించారు. అదే రోజు దేశంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగ...
August 4, 2021 | 01:55 PM -
ఫ్లోరిడాలో కరోనా ఉగ్రరూపం…
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో అక్కడ అధిక సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దవాఖానాల్లో ఉన్న కొవిడ్ బాధితుల సంఖ్య 10,207కు పెరిగింది. గత ఏడాది జులై 23న ఆ సంఖ్య 10,170గా ఉంది. ఇప్పటివరకు అదే అత్యధికంగా ఉండే...
August 3, 2021 | 02:04 PM -
భారత్ కు మోడెర్నా టీకాల రాక!
అమెరికా ఫార్మా కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేసిన కోవిడ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) టీకాలు ఈ వారమే భారత్కు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యాక్సిన్లు జులై 15 నాటికి దేశంలోని ఆసుపత్రులకు అందుతాయని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. మోడెర్నా టీకాల దిగుమతికి సిప్లా ఫార్మా సంస్థకు డ్రగ్స్ ...
July 6, 2021 | 07:30 PM -
కరోనా పసిగట్టే మాస్కు…
కరోనా నుంచి రక్షణ పొందడానికి మాస్కులు ధరిస్తున్నారు. అయితే ఆ వైరస్ను వడ కట్టడమే కాకుండా దాని ఆచూకీని కూడా పట్టుకొనే ఒక వినూత్న మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని ధరించిన వ్యక్తిలో వైరస్ ఉనికిని ఇది గుర్తిస్తుంది. ఒక్క మీట నొక్కగానే దీని పని ప్రారంభమవుతుంది. 90 నిమి...
June 30, 2021 | 03:14 PM -
తెలంగాణలో కొత్తగా 987 కరోనా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,21,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,22,593కు పెరిగాయి. 24 గంటల...
June 29, 2021 | 08:12 PM -
గుడ్ న్యూస్.. దేశంలోకి మరో కరోనా టీకా
భారతీయులందరికీ డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దేశంలో మరో వ్యాక్సిన్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. అమెరికాకు చెందిన మోడెర్నా కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్ దిగుమతి, అమ్...
June 29, 2021 | 08:11 PM -
ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 91,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,620 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,85,716 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 41 మంది మృ...
June 29, 2021 | 08:08 PM -
దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు…
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్నది రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం దిగి వస్తున్నాయి. 24 గంటల్లో 37,566 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరో వైపు 56,994 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 907 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం పాజిటివ్&...
June 29, 2021 | 08:00 PM -
అందుబాటులోకి 2డీజీ ఔషధం..
కోవిడ్ చికిత్సలో వాడే ఔషధం 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ)ను మరింత విస్త•త స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. ఈ ఔషధాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమైన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు సరఫరా చేయనున్నట్లు వెల్...
June 29, 2021 | 03:53 PM -
యాంటిబాడీలను గుర్తించే కొత్త పరికరం : అమెరికా
కరోనా యాంటీబాడీలను నిమిషాల వ్యవధిలో గుర్తించే కొత్త పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సార్స్-కొవ్-2తో పాటు కరోనా రకానికి చెందిన మరో నాలుగు వైరస్లను కట్టడి చేసే యాంటిబాడీలను 100 శాతం కచ్చితత్వంతో ఈ పరికరం గుర్తిస్తుందని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. పాలిమ...
June 29, 2021 | 03:45 PM -
వారు పాస్పోర్టు, వీసా చూపించి… తొలిడోసు తీసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్న వారు పాస్పోర్టు, వీసా చూపించి తొలిడోసు తీసుకోవచ్చు అని తెలి...
June 28, 2021 | 08:52 PM -
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు బాగా తగ్గాయి. 24 గంటల్లో 1,12,982 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి స...
June 28, 2021 | 08:48 PM

- TTD: దొంగతో రాజీ కుదుర్చుకుంటారా..? తిరుమల ఘటనపై రచ్చ..!!
- YCP: 24న వైసీపీ సంచలన నిర్ణయం తీసుకోబోతోందా..?
- Jagan: ‘యాత్ర-2’ కోసం ప్రభుత్వ నిధుల వినియోగ వివాదం..
- AP Bar Policy: గోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో బార్లకు ఆసక్తి లేని వ్యాపారులు – కొత్త పాలసీపై సందిగ్ధత..
- Pawan Kalyan: ప్రజల మధ్యకు పవన్ కళ్యాణ్.. ఎప్పుడో తెలుసా?
- Naravaripalle: సౌరశక్తితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారావారిపల్లె..
- Acyuta Gopi: ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి వర్చువల్ మీడియా సమావేశం
- Revanth Reddy: మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన సీఎం సమీక్ష
- Sukumar: ఓ వైపు చరణ్ సినిమా స్క్రిప్ట్, మరోవైపు నిర్మాణం
- Ghaati: ఘాటీ వల్ల తరలివస్తున్న టూరిస్టులు
