ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాపిల్.. మే 27 నుంచి
టెక్ దిగ్గజం యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మే 27 నుంచి తొలగింపు వర్తిస్తుందంటూ మార్చి 28న 614 మంది వర్కర్లకు పంపిన లేఖలో యాపిల్ పేర్కొంది. ఈ ఉద్యోగులంతా శాంటా క్లారాలోని ఎనిమిది కార్యాలయాల్లో పని చేస్తున్నారు. కొవిడ్-19 తర్వాత యాపిల్ ఇంత భారీ స్థాయిల...
April 6, 2024 | 04:20 PM-
ప్రపంచంలోనే పిన్న బిలియనీర్ గా లివియా
ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించింది. 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వొయిట్ చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లు కూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాతా నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల అధిపతి అయ్యింది. బ్రెజిల్క...
April 6, 2024 | 04:16 PM -
2024లో భారత్ వృద్ధి 7.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 1.2 శాతం పెంచడం విశేషం. భారత్లో బలమైన వృద్ధితో పాటు పాకిస్థాన్, శ్రీలంకల్లో రికవరీతో దక్షిణాసియాలో వృద్ధి 6 శాతంగా నమోదు కావొచ్చని ...
April 4, 2024 | 03:54 PM
-
మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్-10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టా-9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్&zwnj...
April 4, 2024 | 03:51 PM -
సింగపూర్ లో ఫోన్ పే యూపీఐ సేవలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సింగపూర్లో తమ ఖాతాదార్లు చెల్లింపులు చేయొచ్చని ఫిన్టెక్ సంస్థ ఫోన్పే వెల్లడించింది. ఈ మేరకు సింగపూర్ టూరిజమ్ బోర్డు (ఎస్టీబీ)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపింది. భారత్, సింగపూర...
April 4, 2024 | 03:32 PM -
యాపిల్ యూజర్లకు కేంద్రం వార్నింగ్
భారత సెక్యూర్టీ అడ్వైజరీ సంస్థ సీఈఆర్టీ-ఇన్ కొత్త వార్నింగ్ జారీ చేసింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్, మ్యాక్బుక్, ఐప్యాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లతో హై రిస్క్ ఉన్నట్లు వార్నింగ్లో తెలిపింది. యాపిల్ ఉత్పత్తులకు చెందిన రిమోట్...
April 3, 2024 | 08:05 PM
-
హైదరాబాద్-అయోధ్య మధ్య స్పైస్జెట్ సేవలు
శంషాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీస్ ప్రారంభమైంది. స్పైస్జెట్ ఎయిర్లైన్స్ సంస్థ తొలి సర్వీసులో వెళ్తున్న ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు బోర్డింగ్ పాస్లను అందజేసి స్వాగతం పలికారు. ఈ విమాన సర్వీస్ మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10:45 గంటలకు శ...
April 3, 2024 | 04:31 PM -
భారత దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి
భారత రక్షణ రంగ ఎగుమతులు దేశ చరిత్రలోనే తొలిసారిగా రూ.21వేల కోట్ల మార్కుని దాటేశాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.21,083 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (రూ.15,920 కోట్లు)తో పోలిస్తే ఇది 32.5 శాతం అధికం కావడం విశేషం. 2013-24 ఆర్థిక సంవత్సరం నుంచి పరిశీలిస్తే ఈ దశాబ్ద కాలంలో ...
April 3, 2024 | 04:24 PM -
76 లక్షల వాట్సప్ ఖాతాలపై నిషేధం… ఎందుకో తెలుసా?
మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఫిబ్రవరిలో పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ నియమాకాలు 2021 ఉల్లంఘన, వాట్సప్ దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఏకంగా 76 లక్షల ఖాతాలను తొలగించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఫిబ్రవరి నెలకు సంబంధించి తన నెలవారీ...
April 2, 2024 | 08:36 PM -
ఆర్ బీఐ పై ప్రధాని మోదీ ప్రశంసలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. గడిచిన 10 ఏళ్ల బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలో కీలక మా...
April 1, 2024 | 07:43 PM -
హైదరాబాద్ లో హెచ్సీఏ హెల్త్ కేర్ కార్యకలాపాలు
అమెరికాకు చెందిన హెల్త్ కేర్ సేవల సంస్థ హెచ్సీఏ హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోమేషన్, ఆర్టిఫీషి...
April 1, 2024 | 03:34 PM -
ఓపెన్ ఏఐ మరో సరికొత్త టూల్
చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. వ్యక్తి వాయిస్ను క్లోన్ చేయగలిగే వాయిస్ ఇంజిన్ సాంకేతికతను ఆవిష్కరించినట్లు చాట్జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ ప్రకటించారు. ఈ టూల్ ద్వారా కేవలం 15 సెకన్ల రికార్...
March 30, 2024 | 08:02 PM -
హైరింగ్ ప్రణాళికల్లో స్టోరబుల్
సెల్ఫ్-స్టోరేజ్ టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే అమెరికన్ సంస్థ స్టోరబుల్ భారత్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తోంది. హైదరాబాద్లో 15 వేల చ.అ. విస్తీర్ణంలో కొత్త కార్యలయాన్ని ప్రారంభించింది. గతేడాదే హైదరాబాద్లో తమ ఏషియా జీసీసీని స్టోరబుల్ ఏర్పాటు చేసి...
March 30, 2024 | 04:21 PM -
ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్.. వారికి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఫ్రీ!
ప్రముఖ సామాజిక మాధ్యం ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ తెలిపారు. 2,500కు పైగా వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ప్రీమియం సేవల్ని ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. 5 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న ఎక్స్ యూజర్లకు ప్రీమియం ప్లస్ సర్వీసులు ఫ్రీగా య...
March 28, 2024 | 07:45 PM -
ఎస్బీఐ షాక్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ తమ డెబిట్కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్ఠంగా రూ.75 (జీఎస్టీ అదనం) వరకు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్లెష్ డెబిట్ కార్డులపై బ్యాంకు...
March 27, 2024 | 07:52 PM -
హైదరాబాద్ లో స్టోరబుల్ ఇంక్ విస్తరణ
అమెరికాకు చెందిన సెల్ఫ్ స్టోరేజ్ టెక్నాలజీ సేవల సంస్థ అయిన స్టోరబుల్ ఇంక్ హైదరాబాద్లోని తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఏషియా జీసీసీ పేరుతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని హైదరాబాద్ నాలెడ్జి సిటీలో నెలకొల్పారు. పరిశోధన` అభివృద్ధి క...
March 27, 2024 | 03:33 PM -
డొనాల్డ్ ట్రంప్ మీడియా నాస్ డాక్ లో లిస్టింగ్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా కంపెనీ తాజాగా నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యింది. 50 డాలర్ల ధరలో డీజేటీ సింబల్తో నాస్డాక్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ కౌంటర్లో ట్ర...
March 27, 2024 | 03:30 PM -
కుబేరుల జాబితాలో ట్రంప్…
ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి. పోటీకి సై అంటున్నారు ప్రస్తుత అధ్యక్షుడు బైడన్. ఎటు చూసిన సమస్యల వలయమే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ కు .. కాస్త ఊరట లభించింది. ఆయనకు భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో ఊరట లభించింది. అదే సమయం...
March 26, 2024 | 09:37 PM

- TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్
- YS Sharmila: విశాఖ ఉక్కు సమావేశం లో ఓ ఆసక్తికర దృశ్యం
- United Nations : ఐరాస చేసిన తీర్మానానికి భారత్ మద్దతు
- AI Minister: ప్రపంచంలోనే తొలిసారి …. ఏఐ మంత్రి
- Donald Trump: భారత్పై సుంకాలు విధించడం అంత తేలిక కాదు
- Bill Haggerty: భారత సైనికుల్ని కరిగించేందుకు ఆ ఆయుధాలు : బిల్ హాగెర్టీ సంచలన వ్యాఖ్యలు
- Donald Trump: త్వరలో డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన!
- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
- Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
