టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులుగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎల్ల ఫౌండేషన్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, వ్యాపారవేత్త మునికోటేశ్వరరావులు వేర్వేరుగా ప్రమాణం చేశారు. టీటీడీ అదనపు...
November 8, 2024 | 03:39 PM-
టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం
టీటీడీ 54 వ పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. క్షేత్ర సంప్రదాయం అనుసారం శ్రీ భూ వరహా స్వామి వారిని బీఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం శ్రీ వారి సన్నిధిలో టీటీడీ పాలకమండలి చ...
November 6, 2024 | 11:54 AM -
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడు నిర్వహించారు. మూలమూర్తిని, ఉత్సవమూర్తులను పట్టవస్త్రాలతో అలంకరించారు.
November 2, 2024 | 03:44 PM
-
టీటీడి బోర్డ్ చైర్మన్గా బిఆర్ నాయుడు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా టీవీ5 గౌరవ ఛైర్మన్ బీఆర్ నాయుడును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు టీటీడీ బోర్డు చైర్మన్గా కొనసాగనున్నారు. టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల వ్యవస్థాపకులుగా హిందూధార్మిక కార్యక్రమాల నిర్వ...
November 2, 2024 | 10:05 AM -
అన్నమయ్య పురంలో అలరించిన శివరంజని శిష్యుల స్వరార్చన
అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన సభక్తిపూర్వంగా అందించారు. స్వరార్చనలో భాగంగా నుండి...
October 26, 2024 | 06:50 PM -
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వ...
October 25, 2024 | 07:54 PM
-
శ్రీసిటీలో అలరించిన పద్మావతి పరిణయం హరికథా గానం
శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసుడు ‘హరికథా దురంధర’ బిరుదాంకితుడు వై.వెంకటేశ్వర్లు భాగవతార్ శ్రీసిటీలో ఆలపించిన పద్మావతి పరిణయం హరికథా గానం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. కథనానికి పాటలను జో...
October 20, 2024 | 08:24 PM -
అలరించిన సరిత ప్రవీణ శిష్యుల నృత్యార్చన
పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం యాప్రాల్ నుండి శ్రీ నూపుర డాన్స్ అకాడమీ గురువు సరిత ప్రవీణ గారు, వారి శిష్యులు "మీనాక్షి ప్రవీణ్, శ్యామశ్రీ, జి. యశస్విని, నాగ వైష్ణవి, సంగీత, ప్రగతి, శ్రీక, వై. యశస్విని, శ్రీ మహేశ్వరి, శ్రీ లక్ష్మి, శనయ, ధన్య, పూర్వి, శ...
October 19, 2024 | 08:12 PM -
మంజు భార్గవికీ ధైర్య అవార్డు
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శుక్రవారం ప్రముఖ తెలంగాణ గవర్నర్ శ్రీమాన్ జిష్ణు దేవ్ వర్మ గారు ...
October 11, 2024 | 08:51 PM -
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
దసరా శరన్నవరాత్రుల్లో ఏడో రోజు మూలా నక్షత్ర శుభ ముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సతీసమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇంకా మంత్రులు ఆనం రామనారాయణ ర...
October 9, 2024 | 09:27 PM -
ఏడవ రోజున నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన సాత్విక నృత్య ప్రదర్శన
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 7 రోజు అక్టోబర్ 9 వ తేదీన శ్...
October 9, 2024 | 07:34 PM -
నాద బ్రహ్మోత్సవంలో ఆకట్టుకున్న నీహాల్ భక్తి సంగీతం
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం ప్రముఖ నేపథ్య గాయకుడు నీహాల్ భక్తి గానామృతం చేశారు. ఈ కార్య...
October 8, 2024 | 07:02 PM -
ఐదవ రోజు నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన రామ గానం
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా "నాదబ్రహ్మోత్సవ్- 2024" కార్యక్రమంలో ఐదవ రోజున అక్టోబర్ 7వ తేదీన గాయకుడు శ్రీ రామాచారి గారు నారాయణతే నమో నమో, గోవిందా శ్రిత గోకుల బృందా, శిరుత నవ్వుల వాడు సిన్నెక వంటి ప్రజాదారణ పోందిన సంకీర్తనలాపించారు. అతిథ...
October 7, 2024 | 08:43 PM -
శబరిమల అప్డేట్లు
శబరిమల దర్శనానికి రోజూ 80000 మంది యాత్రికుల ప్రవేశం పరిమితం శబరిమల అటవీ మార్గాల్లో మెరుగైన సౌకర్యాలతో ఈ ఏడాది ఆన్లైన్ బుకింగ్ ద్వారా రోజుకు 80,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు ఈ సంవత్సరం, శబరిమల ఆలయ ప్రవేశాన్ని ఆన్లైన్ బుకింగ్లను మాత్రమే అనుమతించడం ద్వారా పరిమితం చేస్తుంది...
October 6, 2024 | 11:21 AM -
Tirumala-Chandrababu record: తిరుమలలో చంద్రబాబు సరికొత్త రికార్డు..
ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Laddu) విషయం చాలా హాట్ టాపిక్ గా ఉంది. ఇక దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu) చేసిన వ్యాఖ్యలు అనేక మలుపులు తిరుగుతున్నాయి.. ఇంకా ఈ విషయం ఒక కొలిక్కి రాలేదు. అయితే ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నా. ఈ నేపథ్యంలో తిరుమల బ్రహ...
October 5, 2024 | 07:06 PM -
అన్నమయ్యపురంలో నాదబ్రహ్మోత్సవ్ – ఆకట్టుకున్న సౌమ్య వారణాసి సంకీర్తనలు
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా రెండవరోజు అక్టోబర్ &n...
October 5, 2024 | 06:57 PM -
వీనులవిందు చేసిన కవితా చక్ర బృందం సంకీర్తనలు
పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా రెండవరోజు అక్టోబర్ 5 వ తేదీన కవితా చక్ర మరియు బృంద గాయకులు నిరంజని, శివరంజని, అభిక్య తనికెళ్ళ, వినీల్ మరియు కిషోర్ ఆలపించిన నీకథామృత...
October 5, 2024 | 06:55 PM -
ఎలాంటి అపచారం జరగలేదు : టీటీడీ
తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, వదంతులు నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. శ్రీవారి భక్తులు ఇలాంటి వార్తలు నమ్మవద్దు. సాధారణంగా బ్రహ్మోత్...
October 4, 2024 | 07:32 PM

- Ravi Shankar :గురుదేవ్ రవిశంకర్కు ..అమెరికాలో అరుదైన గౌరవం
- Ghazal Srinivas: ప్రపంచ తెలుగు మహాసభలు… వెంకయ్యనాయుడుకు ఆహ్వానం
- Sridhar Babu: తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
- KTR: గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సదస్సుకు.. కేటీఆర్కు ఆహ్వానం
- Nara Lokesh: యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ను సందర్శించిన మంత్రి నారా లోకేష్
- ATA: టెన్నెస్సీ అర్రింగ్టన్ ఫైర్ డిపార్టుమెంట్ కు ఆటా భారీ విరాళం
- Kafala: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు.. 26 లక్షల మంది భారతీయులకు ఊరట!
- US Tariffs: భారత్పై 16 శాతానికి తగ్గనున్న అమెరికా సుంకాలు!
- Naga Vamsi: ప్రశంసలే కాదు, విమర్శలనీ తీసుకోవాలి
- Chiranjeevi: మరో సినిమాకు ఓకే చెప్పిన మెగాస్టార్
